Operation Sindoor | ఇజ్రాయెల్ తయారీ హార్పీ డ్రోన్లను సరిహద్దుల్లో మోహరించినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. పాక్ దాడులకు ఆ రీతిలోనే వీటితో సమాధానం ఇచ్చినట్లు చెప్పారు. లాహోర్లోని వైమానిక రక్షణ వ్యవస్థతోపాటు రాడా
Operation Sindoor | పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో భారత్ చేపట్టిన సైనిక దాడుల్లో కేవలం ఉగ్రవాదులను మాత్రమే హతమార్చినట్లు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. పౌరులు చనిపోయార�
British MP | పహల్గాం (Pahalgam) లో కాల్పులకు తెగబడి అమాయకుల ప్రాణాలు తీసిన ఉగ్రవాద సంస్థలపై దాడిచేసే హక్కు భారత్కు పూర్తిగా ఉందని బ్రిటన్ ఎంపీ (Britain MP) ప్రీతి పటేల్ (Priti Patel) అన్నారు. యునైటెడ్ కింగ్డమ్ (UK) పార్లమెంట్లో భ
Operation Sindoor | ఉగ్రవాదులను అంతమొందించిన భారత సైన్యానికి ( Indian Army) సంఘీభావంగా గురువారం పరిగిలోని కొడంగల్ క్రాస్రోడ్డులో నిర్వహించిన ప్రదర్శనలో ఎమ్మెల్యే టి.రాంమోహన్రెడ్డి పాల్గొన్నారు.
Union Govt | పాకిస్తాన్ వెబ్ కంటెంట్పై కేంద్రం ప్రభుత్వం నిషేధం విధించింది. దాయాది దేశం పాకిస్తాన్ కేంద్రంగా పని చేస్తున్న ఓటీటీ వేదికల కంటెంట్ను నిలిపివేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
Sashi Tharoor: పాకిస్తాన్పై యుద్ధం మొదలుపెట్టడానికి భారత్కు ఆసక్తి లేదని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తెలిపారు. కానీ ఒకవేళ పౌరులపైనా, సైనికులపైనా లేక ప్రభుత్వ కార్యాలయాలపైన దాయాది దేశం దాడి చేస్తే అ�
ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ సైన్యం చేస్తున్న పోరాటం అనన్య సామన్యమైనదని, త్రివిధ దళాల సాహసాలకు భారత్ గర్విస్తుందని రాష్ట్ర భారీ నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి, కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్రె
Rajnath Singh | తమ సహనాన్ని పరీక్షించ వద్దని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. దానిని అలుసుగా తీసుకుంటే తీవ్ర ప్రతిస్పందనకు సిద్ధంగా ఉండాలని పాకిస్థాన్ను హెచ్చరించారు.
Operation Sindoor | ఉగ్రవాదాన్ని అంతం చేయాలన్న లక్ష్యంతో భారత సైన్యం మొదలుపెట్టిన ఆపరేషన్ సిందూర్కు మద్దతుగా ఈ నెల 9వ తేదీన భారీ ర్యాలీ చేపట్టనున్నట్టు తెలంగాణ జాగృతి సంస్థ ప్రకటించింది.
S Jaishankar | ఎలాంటి సైనిక దాడి జరిగినా భారత్ గట్టిగా బదులిస్తుందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు. అయితే పాకిస్థాన్తో పరిస్థితిని మరింత తీవ్రతరం చేయాలనే ఉద్దేశం భారత్కు లేదన్నారు.
US issues advisory | భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఒకరిపై ఒకరు క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతున్నాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా అప్రమత్తమైంది.