Pakistan Pilot | ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో దాడులకు దిగిన పాకిస్థాన్కు ఇండియన్ ఆర్మీ ధీటుగా బదులిస్తోంది. పాకిస్థాన్ ప్రయోగించిన ఎనిమిది డ్రోన్లు, మిస్సైల్స్ను కూల్చివేసింది. అలాగే పఠాన్కోట్ సెక్టార్ల�
Delhi | పాకిస్థాన్తో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఢిల్లీలో హైఅలర్ట్ విధించారు. ఇండియా గేట్ సహా అన్ని ప్రదేశాలను మూసివేశారు. ఆయా ప్రాంతాల్లో భద్రతను పెంచారు. అన్ని ప్రముఖ ప్రదేశాల్లో జనసంచారం నిషేధించా�
PIB Fact Check | జమ్మూకశ్మీర్లోని రాజౌరిలో ఆర్మీ బ్రిగేడ్పై ఆత్మాహుతి దాడి జరిగిందని జరుగుతున్న ప్రచారాన్ని భారత్ కొట్టిపారేసింది. దేశంలోని ఏ ఆర్మీ కంటోన్మెంట్లోనూ ఆత్మాహుతి దాడులు జరగలేవని పీఐబీ స్పష్టం �
Ministry of Defence | పాకిస్థాన్ దాడులపై భారత రక్షణ శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. జమ్మూ, పఠాన్కోట్, ఉధమ్పూర్లోని సైనిక స్థావరాలే లక్ష్యంగా పాకిస్థాన్ దాడులకు పాల్పడిందని వెల్లడించింది. డ్రోన్లు, మిస్సైల�
Marco Rubio | ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేందుకు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ప్రయత్నాలు మొదలుపెట్టారు. భారత విదేశాంగ శాఖ మంత్రి జైశ
ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్థాన్తో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత విమానయాన శాఖ అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లో భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించింది. విమానాశ్రయ టెర్మినల్ భ
Operation Sindoor | ఇజ్రాయెల్ తయారీ హార్పీ డ్రోన్లను సరిహద్దుల్లో మోహరించినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. పాక్ దాడులకు ఆ రీతిలోనే వీటితో సమాధానం ఇచ్చినట్లు చెప్పారు. లాహోర్లోని వైమానిక రక్షణ వ్యవస్థతోపాటు రాడా
Operation Sindoor | పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో భారత్ చేపట్టిన సైనిక దాడుల్లో కేవలం ఉగ్రవాదులను మాత్రమే హతమార్చినట్లు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. పౌరులు చనిపోయార�
British MP | పహల్గాం (Pahalgam) లో కాల్పులకు తెగబడి అమాయకుల ప్రాణాలు తీసిన ఉగ్రవాద సంస్థలపై దాడిచేసే హక్కు భారత్కు పూర్తిగా ఉందని బ్రిటన్ ఎంపీ (Britain MP) ప్రీతి పటేల్ (Priti Patel) అన్నారు. యునైటెడ్ కింగ్డమ్ (UK) పార్లమెంట్లో భ
Operation Sindoor | ఉగ్రవాదులను అంతమొందించిన భారత సైన్యానికి ( Indian Army) సంఘీభావంగా గురువారం పరిగిలోని కొడంగల్ క్రాస్రోడ్డులో నిర్వహించిన ప్రదర్శనలో ఎమ్మెల్యే టి.రాంమోహన్రెడ్డి పాల్గొన్నారు.
Union Govt | పాకిస్తాన్ వెబ్ కంటెంట్పై కేంద్రం ప్రభుత్వం నిషేధం విధించింది. దాయాది దేశం పాకిస్తాన్ కేంద్రంగా పని చేస్తున్న ఓటీటీ వేదికల కంటెంట్ను నిలిపివేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
Sashi Tharoor: పాకిస్తాన్పై యుద్ధం మొదలుపెట్టడానికి భారత్కు ఆసక్తి లేదని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తెలిపారు. కానీ ఒకవేళ పౌరులపైనా, సైనికులపైనా లేక ప్రభుత్వ కార్యాలయాలపైన దాయాది దేశం దాడి చేస్తే అ�