Masood Azhar | అంతర్జాతీయ ఉగ్రవాది, భారత్లో జరిగిన కీలక ఉగ్రదాడుల్లో పాత్రధారి అబ్దుల్ రవూఫ్ అజర్ హతమయ్యాడు. పదుల సంఖ్యలో అమాయక ప్రజల ప్రాణాలను బలిగొన్న రాక్షసుడు బహావల్పూర్లో నిర్వహించిన ఆపరేషన్ సిందూర�
‘ఆపరేషన్ సిందూర్' పేరుతో పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్ర శిబిరాలపై భారత సైన్యం దాడులు జరిపిన నేపథ్యంలో దాయాది దేశంతో సరిహద్దును పంచుకుంటున్న రాజస్థాన్, పంజాబ్, గుజరాత్ రాష్ర్టాలు పూర�
Operation Sindoor | భారత సాయుధ దళాలు జమ్ముపై దాడికి వచ్చిన పాకిస్థాన్కు చెందిన మూడు ఫైటర్జెట్ విమానాలను కూల్చివేశాయి. వీటిలో ఒకటి అమెరికా తయారీ ఎఫ్-16 కాగా, రెండు జేఎఫ్-17 విమానాలున్నాయి. ఎఫ్-16 పైలట్ బందీగా చిక్క�
పాకిస్థాన్ ఎటువంటి దుస్సాహసానికి దిగినా సమర్థంగా తిప్పికొట్టేందుకు సరిహద్దుల్లో భద్రతను మరింత పటిష్ఠం చేశారు. రాజస్థాన్లో ఉన్న పాక్ సరిహద్దును పూర్తిగా మూసివేశారు. ఆ ప్రాంతంలో సరిహద్దు భద్రతా దళం (
పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్తో సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసిన నేపథ్యంలో ప్రపంచ బ్యాం కు గ్రూపు అధ్యక్షుడు అజయ్ బంగ గురువారం ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకున్నారు.
Marco Rubio | భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలను తక్షణమే తగ్గించాలని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఉభయ దేశాలకూ పిలుపునిచ్చారు. భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్�
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా మన సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్తో ప్రతి భారతీయుడి హృదయం ఉప్పొంగింది. ఉగ్రవాదాన్ని భారత్పైకి ఎగదోస్తున్న పాకిస్థాన్కు సరైన సమయంలో సరైన రీతిలో బుద్ధి చెప్పడంతో �
పాకిస్థాన్ సరిహద్దు పోస్టుల వద్ద ప్రతి రోజూ సాయంత్రం నిర్వహించే ‘బీటింగ్ రిట్రీట్' వేడుకలను నిలిపివేస్తున్నట్టు బీఎస్ఎఫ్ ప్రకటించింది. ప్రజా భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు గురువారం ఒక ప్�
‘ఆపరేషన్ సిందూర్' పేరుతో ఉగ్రవాదాన్ని అణిచేందకు పోరాడుతున్న భారత సైన్యానికి తెలంగాణ ప్రజల సంపూర్ణ మద్దతు ఉంటుందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. పాక్ పాలకులు, ఉగ్రవాదులు ఎవరైనా సరే భారతదేశ సార్వభౌమత్
Lahore | లాహోర్ గగనతల రక్షణ వ్యవస్థ లక్ష్యంగా దాడులు జరిగాయన్న వార్తల నేపథ్యంలో ఆ నగరాన్ని వెంటనే వీడాలని అమెరికా తన పౌరులకు గురువారం అడ్వైజరీ జారీ చేసింది.
Operation Sindoor | ఆపరేషన్ సిందూర్తో పాకిస్థాన్ మైండ్బ్లాక్ అయ్యిందని, ఇప్పుడు అది దిక్కుతోచని స్థితిలో పడిపోయిందని మాజీ ఆర్మీ మేజర్ భరత్రెడ్డి పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్పై ఆయన ‘నమస్తే తెలంగాణ’తో తన
పీవోకే, పాకిస్థాన్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం చేసిన క్షిపణి దాడులపై సబ్బండవర్గాల ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. పహల్గాంలో మతం అడిగి 26 మంది ఉసురు తీసిన ఉగ్రవాదుల దాడికి ప్రతీకారం తీర్చుకోవడ�
Hyderabad | ఒక పక్క ప్రపంచ అందాల పోటీలు.. మరో పక్క భారత్-పాక్ల మధ్య యుద్ధవాతావరణం.. ఈ నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలోనే సైబరాబాద్ పోలీసులు కమిషనరేట్ పరిధిలో భద్రతను మరింత కట్టుదిట్ట�
తాను సోషల్ మీడియాలో పెట్టిన పోస్టును వెనక్కి తీసుకుంటున్నానని శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఒక పరిశోధకురాలిగా యుద్ధం అంటే భయంతో, అందులో మరణించే పసిప
పాక్ ఉగ్రమూకల అంతమే లక్ష్యంగా ప్రారంభమైన ఆపరేషన్ సిందూర్పై ప్రశంసల వర్షం కురుస్తున్నది. మంగళవారం అర్ధరాత్రి, గురువారం ఉదయం పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్ర శిబిరాలపై మెరుపు దాడులు చేయడం