Indian Army | ఈ నెల 8-9 మధ్య పాకిస్తాన్ సాయుధ దళాలు పశ్చిమ సరిహద్దుల్లో డ్రోన్లు, ఇతర ఆయుధాలతో చేసిన దాడులను సమర్థవంతంగా తొప్పికొట్టామని భారత సైన్యం శుక్రవారం వెల్లడించింది.
India-Pakistan Tension | భారత్-పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో పంజాబ్ కీలక ఆదేశాలు జారీ చేసింది. పాకిస్తాన్తో 532 కిలోమీటర్ల సరిహద్దును పంచుకొనే ఈ రాష్ట్రం పాకిస్తాన్తో 532 కిలోమీటర్ల సరిహద్దును పంచుకునే పంజాబ్
భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పంజాబ్, జమ్మూ కాశ్మీర్, లడఖ్, గుజరాత్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్లోని 24 విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేశారు. ఈ క్రమంలో పలు విమానయాన సంస్థలు ప్రయాణికులకు అడ్వైజర
JD Vance | భారత్-పాక్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్-పాక్ వివాదం అమెరికాకు సంబంధించిన విషయం కాదన్నారు. అయినప్పటికీ అధ్యక్షుడు డొనాల్�
Kargil War | తాను పెండ్లయిన రెండు రోజులకే విధుల్లో చేరినట్టు సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్కు చెందిన రిటైర్డ్ ఆర్మీ సోల్జర్ మల్లేపల్లి రాజేందర్రెడ్డి తెలిపారు. ఆర్మీలో 14 ఏండ్లపాటు సేవలందించినట్టు చెప్పారు.
Jammu | జమ్మూ కశ్మీర్లోని సాంబా జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి భారీ చొరబాటుకు ప్రయత్నం జరిగింది. ఈ ప్రయత్నాలను బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) భగ్నం చేసింది. భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతలు పెరిగిన నేప�
Pahalgam | పాకిస్థాన్ ఉగ్రవాదులను ఎదుర్కోవడానికి భారత సైన్యంలో చేరాలనుందని ఒడిశాకు చెందిన తొమ్మిదేండ్ల తనూజ్ కుమార్ సత్పతి అన్నాడు. గత నెల 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడిలో అతడి తన తండ్రి ప్రశాంత్ సత్పతిని కో�
Sudarshana Chakra | భారత్లోని 15 కీలక నగరాలపై దాడులు చేయడానికి పాకిస్థాన్ ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణులనే కాకుండా గురువారం రాత్రి జమ్ము, పంజాబ్, రాజస్థాన్లోని కీలక స్థావరాలపై పాక్ పంపించిన ఆత్మాహుతి డ్రోన్లు, �
Fact Check | భారత్-పాకిస్థాణ్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ దాయాది దేశం ఫేక్ వార్తలను విస్తృతంగా వ్యాప్తి చేస్తున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే factcheck. telangana.gov.in వెబ్సైట్, కేంద్రం ఆధ్�
Operation Sindoor | ఆపరేషన్ సిందూర్ కారణంగా పాకిస్థాన్తో సైనిక ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో భారతదేశ తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్ కోసం ఎంపికైన నలుగురు భారతీయ వైమానిక దళ(ఐఏఎఫ్) అధికారులలో ఒకరైన గ్రూ�
Operation Sindoor | పహల్గాం ఉగ్ర దాడిని చూస్తే తన రక్తం మరుగుతున్నదని 1965 ఇండియా-పాకిస్థాన్ యుద్ధంలో నేరు గా పాల్గొన్న తెలంగాణ బిడ్డ కెప్టెన్ లింగాల పాండురంగారెడ్డి ‘నమస్తే తెలంగాణ’ ఇంటర్వ్యూలో చెప్పారు. నాడు ఆయన �
భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధవాతావరణం నేపథ్యంలో నగరంలో హై అలర్ట్ కొనసాగుతున్నది. సిటీలో ఎలాంటి ఘర్షణలు చోటుచేసుకోకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. మతపరమైన ప్రదేశాలు, ప్రార్థన మందిరాలు, ప్రభుత్వ కార్యా�
Indian Army | తన వైఖరిని మార్చుకోని పాక్.. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత భారత్ను దొంగ దెబ్బ తీయాలనుకొన్నది. ఇందులో భాగంగా దేశంలోని ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లోని 15 కీలక నగరాలపై డ్రోన్లు, క్షిపణులతో దాడులకు యత్ని�