Defense | పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందానికి విరుద్ధంగా సరిహద్దుల్లో పెద్ద ఎత్తున దాడులు చేస్తుండగా.. భారత సైన్యం నిశితంగా గమనిస్తోంది. ఆర్మీ చీఫ్ స్థానిక ఆర్మీ యూనిట్లతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ పాక�
All Party Meeting | ఆపరేషన్ సిందూర్ చేపట్టి భారత సైన్యం కేవలం 25 నిమిషాల్లోనే తొమ్మిది ఉగ్రస్థావరాలపై మిస్సైల్స్తో కురిపించింది. లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయాలు సహా తొమ్మిది ఉగ్రవాద శిక్షణా కేంద్రా
RGV |పహల్గం ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో భారతీయులు అందరు రగిలిపోయారు. ఉగ్రమూకలను పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ పై భారత్ ప్రతీకారం తీర్చుకోవాలని డిమాండ్ చేశారు.
Donald Trump | పాకిస్తాన్, పీవోకేలోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడి చేసింది. ఆపరేషన్ సిందూర్తో ఉగ్రమూకల స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ క్రమంలో భారత్-పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలపై అమెరిక�
భారత సైన్యం ‘ఆపరేషన్ సిందూర్' చేపట్టిన నేపథ్యంలో, దేశవ్యాప్తంగా అంతర్గత భద్రతపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ఉత్తర్వు లు జారీచేశారు. సెలవులపై వెళ్లిన సిబ్బందిని వెనక్కి రప్పించాలని పారామిలిటరీ బల�
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా భారత త్రివిధ దళాలు చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్'ను ముందుండి నడిపించడంలో జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ కీలక పాత్ర పోషించారు. ఆపరేషన్లో భాగంగా త్రివిధ దళాల మధ్య సమ�
భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఒకవేళ వైమానిక దాడులు, భారీగా అగ్ని ప్రమాదాలు జరిగితే పౌరులు తమ ప్రాణాలను ఎలా కాపాడుకోవాలి అన్న అంశంపై అవగాహన కల్పించేందుకు బుధవారం తెలంగాణ సహా పలు రాష్ర్టాలు ‘ఆపర�
యావత్ భారతావని 15 రోజులుగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. జమ్ముకశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై దాడికి పాల్పడి 26 మంది అమాయకుల ప్రాణాలు తీసిన ఉగ్రవాదులపై భారత్ ప్రతీకారం తీర్చుకున్నది.
భారత్- పాకిస్థాన్ నడుమ ఉద్రిక్త పరిస్థితుల కారణంగా రాష్ట్రంలో నిర్వహించ తలపెట్టిన మిస్ వరల్డ్ పోటీలపై సందిగ్ధత నెలకొన్నది. ఈ నెల 10 నుంచి 31 వరకు హైదరాబాద్లో జరగాల్సిన మిస్ వరల్డ్ పోటీల షెడ్యూల్ను
నిశిరాత్రి ఏవో రయ్యిమంటూ వస్తున్నట్టు రాడార్లో అలర్ట్ మెసేజీ. ఏమైందోనని చూస్తే.. కొన్ని డ్రోన్లు ఎదురుగా వస్తున్నాయి. వాటి సంగతేంటో చూద్దామని ట్రాకింగ్ వ్యవస్థను వాటి మీదకు మళ్లించారు.
భారత త్రివిధ దళాలు సమన్వయంతో ఏకకాలంలో పాకిస్థాన్పై విరుకుపడ్డాయి దాదాపు సంవత్సరాల తరువాత త్రివిధ దళాలు కలిసి శత్రు స్థావరాలపై దాడి చేయడం ఇదే మొదటిసారి అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఈ ప్రతీకార దాడిలో భారత స
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే), పాకిస్థాన్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం చేసిన క్షిపణి దాడులపై పలువురు కేంద్ర మంత్రులు, రాజకీయ పార్టీలు, నాయకులు ప్రశంసలు కురిపించారు.
పహల్గాం ఉగ్రదాడిలో భారత ఆడపడుచుల సిందూరాన్ని తుడిచేసిన ముష్కర మూకలకు ‘ఆపరేషన్ సిందూర్' పేరిట భారత సైన్యం గట్టిగా బదులిచ్చింది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీ�
భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు నగరంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. శత్రు దేశం నుంచి అనుకోని పరిస్థితుల్లో దాడులు జరిగినప్పుడు ప్రజలు ఎలాంటి రక్షణ చర్యలు తీస�