Rajnath Singh | హనుమాన్ లంకా దహనం చేసినట్లే.. మన సైన్యం ఉగ్రవాదులపై దాడి చేసిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్కు గట్టి సమాధానం ఇచ్చామని కేంద్ర మంత్రి రాజ్నాథ్ స�
Pakistan | పెహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్ సిందూర్ పేరు (Operation Sindoor)తో పాకిస్థాన్ భూభాగంలోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా మెరుపు దాడులు చేసింది. రత్ దాడి నేపథ్యంలో పాక్ (Pakistan) అప్రమత్తమ�
CV Anand | హైదరాబాద్ భద్రతపై సీవీ ఆనంద్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఆపరేషన్ అభ్యాస్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
US Issues Travel Advisory | పాక్ (Pakistan)పై భారత్ దాడుల నేపథ్యంలో అమెరికా అప్రమత్తమైంది. పాక్లోని తమ పౌరులకు అడ్వైజరీ జారీ (US Issues Travel Advisory) చేసింది.
Operation Sindoor | పెహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) పేరుతో పాక్పై మెరుపు దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్లో దాదాపు 200కి పైగా విమానాలు రద్దయ్యాయి (200 flights cancelled).
Omar Abdullah | జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) కు చెందిన ఉన్నతాధికారులతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి (Chief Minister) ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.
Khawaja Asif: భారత్తో నెలకొన్న ఉద్రిక్తలను తగ్గించేందుకు పాకిస్థాన్ సిద్ధంగా ఉన్నట్లు ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తెలిపారు. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితి నుంచి బయటపడాలని భారత్ ఆశిస్తే, ఆ ది�
Pawan Kalyan | పాకిస్థాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత్ చేసిన దాడులపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా చేయడం భారతదేశంలో ప్రతి ఒక్కరూ గర్వించదగ్గ విషయమని కొనియాడారు.
Operation Sindoor | పహల్గాం ఉగ్రవాద దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్ సిందూర్లో భాగంగా బుధవారం పాకిస్తాన్లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. భారత్ సూసైడ్ డ్రోన్స్ని ఈ దాడికి ఉపయ