Sindoor | పహల్గాం ఉగ్రదాడిలో దాదాపు 28మంది అమాయకులు మృత్యువాత పడ్డారు. అతి దారుణంగా మతం అడిగి మరీ కాల్చి చంపారు. ఈ ఉగ్రవాద దాడిలో 26 ఏళ్ల ఓ నేవీ అధికారి వినయ్ తుది శ్వాస విడిచాడు.
Operation Sindoor | పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్న ఉగ్రస్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ పేరుతో మెరుపుదాడులు చేసిన సంగతి తెలిసిందే.
Air strikes | పాకిస్థాన్ ఆక్రమిత జమ్ముకశ్మీర్ (PoJK) లోని ముజఫరాబాద్ (Muzzafarabad) లో ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా బుధవారం తెల్లవారుజామున ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) పేరుతో భారత సైన్యం (Indian Army) విరుచుకుపడింది.
Jaish-e chief | పెహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ధీటుగా బదులిచ్చింది. ఉగ్రదాడి జరిగిన 15 రోజుల తర్వాత ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) పేరుతో దాయాదిదేశంపై మెరుపు దాడులు చేసింది. ఈ దాడుల్లో జైషే మహ్మద్ చీఫ్ (Jaish chief) మౌలానా మ�
KCR | భారత సైన్యం ప్రదర్శించిన తన సైనిక పాటవానికి ఒక భారతీయుడుగా తాను గర్వపడుతున్నాని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు.
Supriya Sule | ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) పేరుతో భారత సైన్యం (Indian Army) పాకిస్థాన్ (Pakistan) లోని ఉగ్రవాద స్థావరాలపై దాడిచేసి పదుల సంఖ్యలో ఉగ్రవాదుల (Terrorists) ను మట్టుబెట్టడంపై ‘నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్పవార్ వర్గం)
Harish Rao | భారత్ భూభాగంలో ఉగ్రవాదానికి స్థానం లేదు.. భారతదేశం ఎల్లప్పుడూ ఉన్నతంగా నిలుస్తుంది అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు.
Movies | జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదులు అమాయకుల ప్రాణాలు పొట్టన పెట్టుకున్న విషయం తెలిసిందే. వారి హాహాకారాలు ఇంకా చెవుల్లో మార్మోగుతుండగానే, పాక్ ప్రేరేపిత ఉగ్ర మూకలపై భారత సాయుధ బలగాలు ఉక్కు ప
Amit Shah | కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సెలవుపై వెళ్లిన సిబ్బందిని (Leaves cancelled) వెనక్కి రప్పించాలని పారా మిలిటరీ చీఫ్లకు (paramilitary chiefs) కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) ఆదేశించారు.
Operation Sindoor | పెహల్గామ్ దాడికి పాక్పై భారత్ ప్రతీకార దాడి చేసింది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత్ విరుచుకుపడింది. ‘ఆపరేషన్ సిందూర్’ (O
Uri 2016 To Pahalgam 2025 | గత నెల పెహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి భారత్ ప్రతీకార చర్యకు దిగింది. ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో దాయాదిదేశంపై మెరుపు దాడులు చేసింది. పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని 9 ఉగ్రస్థావరాలే లక్ష్యం�