Ceasefire | భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలతో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం కొంత తేలికపడింది. కాల్పుల విరమణకు పాకిస్థాన్ ప్రతిపాదించగా భారత్ అంగీకరించింది. పూర్తిస్థాయిలో, తక్షణ కాల్పుల విరమణకు రెం�
మన ఆడబిడ్డలను కన్నీళ్లు పెట్టించిన పాకిస్థాన్ ఉగ్రమూకలను భారత సైన్యం మట్టుబెట్టింది. మళ్లీ భారతావని వైపు చూడాలంటే పాక్ వెన్నులో వణుకు పుట్టేలా ‘ఆపరేషన్ సిందూర్'తో చావు దెబ్బకొట్టింది. మన దగ్గర అత్�
‘ఆపరేషన్ సిందూర్'తో పాకిస్థాన్ ఉగ్రమూకలను తుదముట్టించడమే లక్ష్యంగా దూసుకెళ్తున్న భారత సైన్యానికి యావత్ యువత సంఘీభావం ప్రకటించింది. పాక్ పన్నాగాలను, కుట్రలను తిప్పికొట్టే శక్తియుక్తులను మన సైన్య
భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య కాల్పుల విరమణకు అంగీకారం కుదిరినా జిల్లాలోని పోలీసులు మాత్రం ఇంకా అప్రమత్తంగానే ఉన్నా రు. సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. �
భారత్-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణను స్వాగతిస్తున్నామని ఎమ్మెల్సీ కవిత శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ‘భారతీయులను కాపాడేందుకు ప్రాణాలొడ్డి పోరాడిన సైనికులకు వందనం.. ఈ పోరాటంలో అసువులు బాసిన భారత �
పాకిస్థాన్తో జరుగుతున్న యుద్ధంలో వీర మరణం పొందిన మురళీ నాయక్, సచిన్ యాదవ్లకు నివాళిగా శనివారం రాత్రి ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రియదర్శిని పార్కు నుంచి కొవ్వొ�
సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం ధనసిరి గ్రామబిడ్డలు దేశసేవలో తరిస్తున్నారు. ఈ గ్రామం నుంచి సుమారు వంద మంది వరకు దేశ త్రివిధ దళాల్లో పనిచేస్తూ దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారు.
‘ఆందోళన వద్దు అప్రమత్తతే ముద్దు’ అని.. సంక్షోభ సమయంలో పౌరులు ఎలా ప్రవర్తిస్తే ప్రమాదాన్ని అరికట్టువచ్చని కమాండర్ విజయ్కుమార్ వర్మ ప్రజలకు వివరించారు. భారత్- పాక్ మధ్య ఉద్రిక్తలు తీవ్ర స్థాయికి చేర�
దేశ రక్షణలో ఆ తండాబిడ్డలు ముందున్నారు. దేశ సరిహద్దులో తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలోని సేడియగుట్ట తండాకు చెందిన బానోత్ నర్సింగ్ సైనికుడిగా సేవలందిస్తున్నారు.
ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్పై ధైర్యంగా పోరాడుతున్న భారత సైన్యానికి పౌర సమాజం మద్దతుగా నిలిచింది. పాక్ తీవ్రవాదులపై యుద్ధం సాగిస్తున్న భారత వీర జవాన్లకు సంఘీభావంగా శనివారం పలుచోట్ల ర్యాలీ�
నేను పాకిస్థాన్, చైనా సరిహద్దుల్లో విధులు నిర్వహించాను. 1992లో మిలటరీలో చేరాను. 2003 నుంచి దాదాపు మూడేండ్ల పాటు కార్గిల్ సరిహద్దుల్లో విధులు నిర్వహించాను. ఆపై ఫిరంగి దళంలో 16 ఏండ్లు ్ల పనిచేసే 2008లో సైనికుడిగా �
‘ప్రజలు భయపడాల్సిన పనిలేదు. మన రక్షణ రంగం ఎంతో బలోపేతమైంది. పాక్తో యుద్ధం రోజుల వ్యవధిలోనే ముగుస్తుంది.’ అని సూర్యాపేట జిల్లా మునగాల మండలం విజయరాఘవాపురం గ్రామానికి చెందిన కల్నల్ సుంకర శ్రీనివాసరావు అ�
మాకు 60 ఎకరాల వరకు వ్యవసాయ భూమి ఉండే ది. ఆర్థికంగా బాగానే ఉన్నప్పటికీ చిన్నప్పటి నుంచే దేశసేవ చేయాలనే ఉద్దేశంతో ఆర్మీలో చేరారు. 1995 నుంచి 2019 వరకు భారత ఆర్మీలో వివిధ ప్రాంతాల్లో పనిచేశాను.
Indian Army | పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ వెల్లడించారు. సరిహద్దు నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వెంబడి కొన్ని గంటలుగా పాకిస్థాన్ కాల్పులు జరుపుత�
Fact Check | కాల్పుల విరమణకు అంగీకరించిన కొద్దిగంటల్లోనే పాకిస్థాన్ డ్రోన్ దాడులకు తెగబడటంతో సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే జమ్ములోని నగ్రోటా వద్ద సైనిక స్థావరంపై ఉగ్రవాదులు దా�