India Pakistan Tension | భారత్, పాకిస్థాన్ మధ్య మధ్యవర్తిత్వం చేస్తామంటూ అమెరికా ప్రకటించడం పట్ల విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికార బీజేపీని నిలదీశాయి. హఠాత్తుగా పాక్తో యుద్ధానికి స్వస్తి పలికి కాల్పుల విరమణ ప
DGMO | ఆపరేషన్ సిందూర్ లక్ష్యాన్ని ఛేదించామని భారత డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంవో) జనరల్ రాజీవ్ ఘాయ్ తెలిపారు. ఆపరేషన్ సిందూర్లో భాగంగా పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని 9 �
కాల్పుల విరమణతో భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గిపోయాయి. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లలో నెలకొన్న టెన్షన్ వాతావరణం కూడా ఇప్పటికైతే వీగిపోయినైట్టెంది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన
భారత సైన్యానికి ప్రజలు సలాం కొడుతున్నారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ‘ఆపరేషన్ సిందూర్' ద్వారా ముష్కరమూకలను తుదముట్టించింది. వ్యూహాత్మకంగా మెరుపుదాడులతో పాకిస్థాన్లోని తొమ్మిది ఉగ�
భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ అనే అంశంపై నగరవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఇద్దరు వ్యక్తులు కలిశారంటే అదే చర్చ... సోషల్మీడియా వేదికలపైనా అదే టాపిక్. ఒకరు కాల్పుల విరమణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే.. మరికొంద
పాకిస్థాన్పై ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు సీపీఐ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ఆ పార్టీ జాతీ య కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి అన్నారు.
Pak jets downed | ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్థాన్ సైనిక దాడులను భారత్ ధీటుగా ఎదుర్కొన్నదని భారత త్రివిధ దళాల అధికారులు తెలిపారు. ఈ క్రమంలో పాకిస్థాన్కు చెందిన కొన్ని ఆధునిక ఫైటర్ జెట్లను కూల్చివేసినట్లు చ�
Operation Sindoor | ఆపరేషన్ సిందూర్లో భాగంగా 100 మందికి పైగా ఉగ్రవాదులను అంతమొందించినట్లు భారత డీజీఎంవో లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ వెల్లడించారు. సరిహద్దు అవతల ఉన్న ఉగ్రవాద శిబిరాలను కచ్చితమ�
damage to Pak's Nur Khan air base | భారత్ చేపట్టిన సైనిక దాడుల్లో పాకిస్థాన్లోని కీలకమైన ఎయిర్ బేస్లు, సైనిక స్థావరాలు ధ్వంసమయ్యాయి. రావల్పిండిలోని చక్లాలాలో ఉన్న పాక్ వైమానిక స్థావరం నూర్ ఖాన్కు బాగా నష్టం వాటిల్లిం�
Amitabh Bachchan | సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే అమితాబ్ బచ్చన్ ఎక్స్లో తన ప్రతి పోస్ట్కి వేసే నెంబర్ని కంటిన్యూ చేస్తూ ట్వీట్ చేస్తున్నారు. అయితే 20 రోజులుగా అమితాబ్ అలా చేయడంతో ఏమైందో అని అటు అభిమ�
BrahMos hit Jaish headquarters | పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా మే 7న ‘ఆపరేషన్ సిందూర్’ కోడ్ నేమ్తో భారత్ చేపట్టిన సైనిక దాడుల్లో బ్రహ్మోస్ క్షిపణిని వినియోగించినట్లు నిర్ధారణ అయ్యింది. పాకిస్థాన్లోని బహవల్పూర్�
Pulwama Attack | పహల్గాం ఉగ్రదాడితో భారత్-పాక్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఈ దాడికి ప్రతీకారంగా పాక్పై భారత్ ఆపరేషన్ సిందూర్తో గట్టిగా బదులిచ్చింది. ఈ నేపథ్యంలో పాక్కు చెందిన వాయుసేన ఎయి�