Pakistan's Kirana Hills | పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో భారత్ చేపట్టిన సైనిక దాడులు, అనంతరం పరిణామాల గురించి త్రివిధ దళాధికారులు మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా పాకిస్థాన్లోని కిరానా
Operation Sindoor | పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో చేపట్టిన సైనిక దాడిలో పాకిస్థాన్కు భారత్ చుక్కలు చూపించింది. సరిహద్దులో ఉద్రిక్తతలు పెంచిన ఆ దేశానికి ఇండియన్ ఎయిర్ఫోర్స్ (ఐఏఎఫ
Operation Sindoor | పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా పాకిస్థాన్పై భారత్ చేపట్టిన సైనిక చర్య ‘ఆపరేషన్ సిందూర్’ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నది. ఈ నేపథ్యంలో ఇటీవల జన్మించిన 17 మంది ఆడ శిశువులకు వారి తల్లిదండ్రు
Character of Terrorists | గత కొన్ని సంవత్సరాలుగా ఉగ్రవాదుల స్వభావం (Character of Terrorists changed) మారిపోయిందని లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ (Lieutenant General Rajiv Ghai) అన్నారు.
Operation Sindoor | ఆపరేషన్ సిందూర్ అనంతరం సరిహద్దుల్లో పాకిస్థాన్ పాల్పడిన సైనిక దాడులను భారత త్రివిధ దళాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయి. అలాగే పాక్లోని కీలకమై 8 వైమానిక స్థావరాలను ఇండియన్ ఎయిర్ఫోర్స్ (ఐఏఎఫ�
Operation Sindoor | పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor)ను విజయవంతంగా చేపట్టిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియోను భారత ఆర్మీ (Indian Army) తాజాగా విడుదల చేసింది.
Operation Sindoor: మన ఎయిర్ ఫీల్డ్లను, లాజిస్టిక్స్ను టార్గెట్ చేయడం చాలా కఠినమైన అంశమని లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ అన్నారు. ఆ అంశాన్ని ఆయన వివరిస్తూ ఓ క్రికెట్ సంఘటన గుర్తు చేశారు.
Bomb Threat | పాక్తో ఉద్రిక్తతల వేళ దేశంలో బాంబు బెదిరింపులు (Bomb Threat) ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా జైపూర్ క్రికెట్ స్టేడియానికి (Jaipur stadium) మరోసారి బాంబు బెదిరింపులు వచ్చాయి.
India-Pakistan | భారత్-పాకిస్థాన్ (India-Pakistan) మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం 12 గంటల తర్వాత హాట్లైన్లో ఇరు దేశాల డీజీఎంవోలు చర్చలు జరుపుతున్నారు (military level talks).
Terrorists Funeral | పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్పై భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టిన విషయం తెలిసిందే. ఇండియన్ ఆర్మీ జరిపిన ఈ దాడిలో మృతి చెందిన ఉగ్రవాదులకు అక్కడి పాక్ ఆర్మీ ఉన్నతాధికారులు (Pak Officers) దగ్గర�
DGMOs | భారత్-పాక్ డీజీఎంవోలు (DGMOs) నేడు చర్చలు జరపనున్న విషయం తెలిసిందే. మధ్యాహ్నం 12 గంటలకు హాట్లైన్లో చర్చించనున్నారు. భారత్ తరఫున డీజీఎంవో లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ ఈ చర్చల్లో పాల్గొననున్నారు.
PM Modi | భారత్, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో త్రివిధ దళాధిపతులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) నిన్నటి నుంచి వరుస భేటీలు నిర్వహిస్తున్నారు.
DGMO | భారత్-పాకిస్థాన్ (India-Pakistan) మధ్య కాల్పుల విరమణ (ceasefire) ఒప్పందం కుదిరిన నేపథ్యంలో త్రివిధ దళాధిపతులు ఇవాళ మరోసారి ప్రెస్మీట్ నిర్వహించనున్నారు.