Operation Sindoor: మన ఎయిర్ ఫీల్డ్లను, లాజిస్టిక్స్ను టార్గెట్ చేయడం చాలా కఠినమైన అంశమని లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ అన్నారు. ఆ అంశాన్ని ఆయన వివరిస్తూ ఓ క్రికెట్ సంఘటన గుర్తు చేశారు.
Bomb Threat | పాక్తో ఉద్రిక్తతల వేళ దేశంలో బాంబు బెదిరింపులు (Bomb Threat) ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా జైపూర్ క్రికెట్ స్టేడియానికి (Jaipur stadium) మరోసారి బాంబు బెదిరింపులు వచ్చాయి.
India-Pakistan | భారత్-పాకిస్థాన్ (India-Pakistan) మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం 12 గంటల తర్వాత హాట్లైన్లో ఇరు దేశాల డీజీఎంవోలు చర్చలు జరుపుతున్నారు (military level talks).
Terrorists Funeral | పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్పై భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టిన విషయం తెలిసిందే. ఇండియన్ ఆర్మీ జరిపిన ఈ దాడిలో మృతి చెందిన ఉగ్రవాదులకు అక్కడి పాక్ ఆర్మీ ఉన్నతాధికారులు (Pak Officers) దగ్గర�
DGMOs | భారత్-పాక్ డీజీఎంవోలు (DGMOs) నేడు చర్చలు జరపనున్న విషయం తెలిసిందే. మధ్యాహ్నం 12 గంటలకు హాట్లైన్లో చర్చించనున్నారు. భారత్ తరఫున డీజీఎంవో లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ ఈ చర్చల్లో పాల్గొననున్నారు.
PM Modi | భారత్, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో త్రివిధ దళాధిపతులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) నిన్నటి నుంచి వరుస భేటీలు నిర్వహిస్తున్నారు.
DGMO | భారత్-పాకిస్థాన్ (India-Pakistan) మధ్య కాల్పుల విరమణ (ceasefire) ఒప్పందం కుదిరిన నేపథ్యంలో త్రివిధ దళాధిపతులు ఇవాళ మరోసారి ప్రెస్మీట్ నిర్వహించనున్నారు.
Mawra Hocane | పాకిస్తాన్ నటి మావ్రా హోకేన్కు షాక్ తగిలింది. సూపర్ హిట్ మూవీ ‘సనమ్ తేరీ కసమ్’ సీక్వెల్ నుంచి తొలగిస్తూ నిర్మాణ సంస్థ నిర్ణయం తీసుకున్నది. ఆపరేషన్ సిందూర్కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన �
Pulwama Attack | పాకిస్థాన్ తన ద్వంద్వ వైఖరిని ప్రపంచం ముందు మరోమారు బహిరంగా బయటపెట్టుకుంది. పుల్వామా దాడికి, తమకు సంబంధం లేదంటూ ఇన్నాళ్లూ బుకాయిస్తూ వచ్చిన దాయాది దేశం.. అది ఇప్పుడు తమ పనేనని స్వయంగా అంగీకరించిం�
Operation Sindoor | హల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్'పై ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూనే మోదీ పేరు ప్రస్తావించకుండా మౌనం పాటించడం దేశ రాజకీయాల్లో తీవ్ర �
Kashmir | ఏళ్ల తరబడి చేసిన ఆర్థిక, దౌత్యపరమైన కృషిని పహల్గాం దాడి ఘటన ముక్కలు, చెక్కలు చేసిందని, చాలా కాలం తర్వాత కోలుకున్న రాష్ట్ర పర్యాటక రంగానికి ఇది తీవ్ర కుదుపు తెచ్చిందని జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ �
Brahma Chellaney | పాకిస్థాన్తో కాల్పుల విరమణ ఒప్పందంపై ప్రముఖ జియో స్ట్రాటజిస్ట్ బ్రహ్మ చెల్లానే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా ఆయన ఇండియాటుడేతో మాట్లాడుతూ.. కాల్పుల విరమణకు మోదీ ప్రభుత్వం ఒప్పుకుంటుంద
Ceasefire | పాకిస్థాన్తో కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించడంపై మోదీ సర్కారుపై సోషల్మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. అమెరికా ఒత్తిడికి బీజేపీ ప్రభుత్వం తలొగ్గిందని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు