Mawra Hocane | పాకిస్తాన్ నటి మావ్రా హోకేన్కు షాక్ తగిలింది. సూపర్ హిట్ మూవీ ‘సనమ్ తేరీ కసమ్’ సీక్వెల్ నుంచి తొలగిస్తూ నిర్మాణ సంస్థ నిర్ణయం తీసుకున్నది. ఆపరేషన్ సిందూర్కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన �
Pulwama Attack | పాకిస్థాన్ తన ద్వంద్వ వైఖరిని ప్రపంచం ముందు మరోమారు బహిరంగా బయటపెట్టుకుంది. పుల్వామా దాడికి, తమకు సంబంధం లేదంటూ ఇన్నాళ్లూ బుకాయిస్తూ వచ్చిన దాయాది దేశం.. అది ఇప్పుడు తమ పనేనని స్వయంగా అంగీకరించిం�
Operation Sindoor | హల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్'పై ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూనే మోదీ పేరు ప్రస్తావించకుండా మౌనం పాటించడం దేశ రాజకీయాల్లో తీవ్ర �
Kashmir | ఏళ్ల తరబడి చేసిన ఆర్థిక, దౌత్యపరమైన కృషిని పహల్గాం దాడి ఘటన ముక్కలు, చెక్కలు చేసిందని, చాలా కాలం తర్వాత కోలుకున్న రాష్ట్ర పర్యాటక రంగానికి ఇది తీవ్ర కుదుపు తెచ్చిందని జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ �
Brahma Chellaney | పాకిస్థాన్తో కాల్పుల విరమణ ఒప్పందంపై ప్రముఖ జియో స్ట్రాటజిస్ట్ బ్రహ్మ చెల్లానే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా ఆయన ఇండియాటుడేతో మాట్లాడుతూ.. కాల్పుల విరమణకు మోదీ ప్రభుత్వం ఒప్పుకుంటుంద
Ceasefire | పాకిస్థాన్తో కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించడంపై మోదీ సర్కారుపై సోషల్మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. అమెరికా ఒత్తిడికి బీజేపీ ప్రభుత్వం తలొగ్గిందని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు
Shehbaz Sharif | భారత్తో కాల్పుల విరమణ ఒప్పందం తమ దేశం సాధించిన చారిత్రక విజయమని పాకిస్థాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ చెప్పుకున్నారు. భారత్ దూకుడుకు సైన్యం ‘ప్రొఫెషనల్'గా, ‘ఎఫెక్టివ్'గా స్పందించిందని పేర�
Modi | పాక్పై భారత్ చివరి వరకు పైచెయ్యిలో నిలిచినా.. అనూహ్యంగా మోదీ సర్కారు కాల్పుల విరమణకు అంగీకరించడంపై విమర్శలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మోదీ సర్కారు దిద్దుబాటు చర్యలకు దిగింది. ఆదివారం ప్రధాని మోద
Donald Trump | కశ్మీర్ సమస్య పరిష్కారానికి భారత్, పాకిస్థాన్ దేశాలతో కలిసి పనిచేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. దాయాది దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ కాల్పుల విరమణకు సయోధ్�
Rajnath Singh | భారత వ్యతిరేక శక్తులపై మన సైనిక బలగాలు ప్రతీకారం తీర్చుకున్నాయని, పహల్గాం ఉగ్రదాడి బాధితులకు న్యాయం జరిగిందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఆపరేషన్ ‘సిందూర్'లో మన సైనిక బలగాల
Telangana Bhavan | భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో సరిహద్దు రాష్ర్టాల్లో నివసిస్తున్న తెలంగాణకు చెందిన విద్యార్థులు, పౌరులు పెద్దసంఖ్యలో ఢిల్లీలోని తెలంగాణ భవన్కు చేరుకుంటున్న
Operation Sindoor | న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ కొనసాగుతున్నదని భారత వైమానిక దళం (ఐఏఎఫ్) ఆదివారం ప్రకటించింది. తమకు అప్పగించిన లక్ష్యాన్ని అత్యంత కచ్చితత్వంతో జాతి ఉద్దేశాలకు అనుగుణంగా విజయవంతంగా నిర్వహిస్తున్
Jammu Kashmir | సరిహద్దు గ్రామాల ప్రజలు అప్పుడే ఇండ్లకు తిరిగి రావొద్దని, సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని జమ్ముకశ్మీర్ పోలీసులు అడ్వైజరీ జారీ చేశారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్థాన్ డ్రోన్ దాడులు, కాల్పుల
పహల్గాం ఉగ్ర దాడికి ప్రతీకారంగా చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్'లో ఉగ్రవాద స్థావరాలపై బ్రహ్మోస్ సూపర్సానిక్ క్రూయిజ్ మిసైల్ను ప్రయోగించినట్లు కనిపిస్తున్నది. రాజస్థాన్లోని బికనీర్ సమీపంలో ఈ క్షి�