PM Modi | ఇది యుద్ధాలు చేసే యుగం కాదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఆపరేషన్ సిందూర్తో ఉగ్రవాదులను శిక్షించామని, పాకిస్థాన్కు బుద్ధి చెప్పామన్నారు. భారత సైన్యం సాధించిన ఈ విజయాన్ని దేశంలోని ప్రతి మహ
Operation Sindoor | గెలుపు అంచుల్లోకి వెళ్లిన భారత్.. పాకిస్థాన్తో అనూహ్యంగా కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోవడంపై దేశవ్యాప్తంగా తీవ్రమైన చర్చ కొనసాగుతున్నది. ఈ పరిణామంపై ప్రముఖ జియో స్ట్రాటజిస్ట్, రచయిత బ్రహ్మ చెల�
Simla Agreement | కశ్మీర్ విషయంలో మూడో పక్షం జోక్యం ఉండరాదనే సిమ్లా ఒప్పందం స్ఫూర్తికి కేంద్రంలోని బీజేపీ సర్కారు తూట్లు పొడిచిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 1971 భారత్ పాక్ యుద్ధంలో పాక్ శరణాగతి తర్వాత 1972 �
Operation Sindoor | ఆపరేషన్ సిందూర్తో భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన దాడులు, అనంతరం కాల్పుల విరమణకు ఒప్పందం జరిగిన నేపథ్యంలో సోమవారం త్రివిధ దళాల డీజీఎంవోలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిందూర్ ఆపరే�
Kirana Hills | న్యూఢిల్లీ, మే 12: పాకిస్థాన్లో అణ్వాయుధ కేంద్రంగా చెబుతున్న కిరానా హిల్స్పై తాము దాడి చేయలేదని భారత వైమానిక దళం సోమవారం స్పష్టం చేసింది. మేము కిరానా హిల్స్పై ఎలాంటి దాడి చేయలేదు. అక్కడ ఏముందో మాక�
Pakistan | పంజాబ్లోని జలంధర్ వద్ద నిఘా డ్రోన్ను కూల్చివేసినట్టు అధికారులు తెలిపారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పలు చోట్లు విద్యుత్ సరఫరా నిలిపివేసినట్టు డిప్యూటీ కమిషనర్ వెల్లడించారు. శకలాల దగ్గ
M Modi | ఎవరిది విజయం.. ఎవరిది అపజయం. కాల్పుల విరమణ ప్రకటన తర్వాత పాక్ ప్రధాని బయటకి వచ్చి మాదే విజయమని బహిరంగంగా ఎందుకు ప్రకటించగలిగాడు? మన ప్రధాని మాట్లాడటానికి 48 గంటల సమయం ఎందుకు పట్టింది? కాల్పుల విరమణ తర్వ
పాకిస్థాన్తో భారత్ సాగించిన యుద్ధంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యం చేసుకున్నా ప్రధాని మోదీ తన ప్రసంగంలో అమెరికాను కాని, ట్రంప్ను కాని ఎందుకు ప్రస్తావించలేదని రాజ్యసభ సభ్యుడు, సుప్రీం�
Manoj Naravane | యుద్ధం రొమాంటిక్గా ఉండదని.. అదేం బాలీవుడ్ సినిమా కాదని భారత మాజీ ఆర్మీ చీఫ్ మనోజ్ నరవణే పేర్కొన్నారు. భారత్-పాకిస్థాన్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై కొంత మంది చేస్తున్న విమర్శలపై ఆయన స్పందిం�
PM Modi | ప్రధాని మోదీ చెప్పింది ఒకటి.. ప్రపంచం చూస్తున్నది మరొకటి! కేంద్రం వాదిస్తున్నది ఒకటి బయట కనిపిస్తున్నది మరొకటి! కాల్పుల విరమణ నిర్ణయం జాతిని ఎంత నిరాశపరిచిందో ఆయన చేసిన ప్రసంగం అంతకంటే ఎక్కువ నిరాశ �
Operation Sindoor | ఏప్రిల్ 22న పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. భార్యల కండ్లముందే భర్తలను హతమార్చారు. బిడ్డల కండ్లముందే తండ్రులు ప్రాణాలు విడిచారు. ముష్కరుల కర్కషత్వం చూసి దేశం మొత్తం �
పహల్గాం ఉగ్రదాడి తర్వాత.. ఆ ఉగ్రదాడికి కారణమైన, ఉగ్రవాదులు, ఉగ్ర సంస్థలను పెంచిపోషిస్తున్న పాకిస్థాన్కు బుద్ధి చెప్పే ఉద్దేశంతో ప్రారంభించిన ఆపరేషన్ సిందూర్ దేశ ప్రజల్లో ఎన్నో ఆశలను రేకెత్తించింది. �
‘ఒక్క సుముహూర్తాన ఉప్పొంగి భరతోర్వి’ అన్నట్టుగా దేశం యావత్తు ఒకే మహదావేశమై పేనుకొ ని, మన సైన్యం శత్రు నిర్మూలనానికి సమస్త శస్ర్తాస్ర్తాలతో సమరోత్సాహంతో పూనుకొని అప్రతిహతంగా సాగిపోతుంటే హఠాత్తుగా విర�
ఆపరేషన్ సిందూర్లో పాల్గొన్న భారత సైన్యానికి సంఘీభావం తెలియజేస్తూ తెలంగాణ నాన్గెజిటెడ్ అధికారుల సంఘం కరీంనగర్ జిల్లాశాఖ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలో భారీ సద్భావన ర్యాలీ తీశారు.