Turkey | జమ్మూకాశ్మీర్లోని పహల్గామ్లో 26 మంది పర్యాటకులను ఉగ్రవాదులు దారుణంగా కాల్చి చంపిన విషయం తెలిసిందే. దీనికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉ�
Ameer Khan | బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరో (Star Hero) అమీర్ ఖాన్ (Ameer Khan) కు దేశంలో నిరసన సెగ తగిలింది. ఇన్నాళ్లూ ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) పై నోరు విప్పని ఖాన్.. ఇప్పుడు తన కొత్త సినిమా ‘సితారే జమీన్ పర్ (Sitaare Zameen Par)’ ట్రైలర్ లాం�
Karachi Port | ఐఎన్ఎస్ విక్రాంత్ (INS Vikrant) యుద్ధ నౌక (War Ship) సహా 36 షిప్లతో పాకిస్థాన్ (Pakistan) లోని కరాచీ పోర్టు (Karachi Port) ను దిగ్బంధించామని భారత నేవీ అధికారులు (Indian Navy officers) తెలిపారు.
Punjab: పంజాబ్లోని అయిదు జిల్లాల్లో స్కూళ్లను తెరిచారు. ఆరు రోజుల తర్వాత ఇవాళ మళ్లీ ఓపెన్ చేశారు. ఇండో, పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో స్కూళ్లను మూసివేసిన విషయం తెలిసిందే.
Masood Azhar: పాకిస్థాన్ పీఎంవో ప్రకటన ప్రకారం.. ఉగ్రవాది మసూద్ అజార్కు 14 కోట్ల నష్టపరిహారం దక్కే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల జరిగిన వైమానిక దాడుల్లో మసూద్ కుటుంబానికి చెందిన 14 మంది మృతిచెందిన విషయం
అటు యుద్ధ వ్యూహాల్లోనూ, ఇటు దౌత్య సంబంధాలు నెరపడంలోనూ చోటుచేసుకున్న తప్పిదాలు.. దక్షిణాసియాలో భారత్ తన పట్టును తిరిగి పునరుద్ధరించుకోవడానికి ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్తున్నాయని
ఆపరేషన్ ‘సిందూర్' పేరుతో సోషల్ మీడియాలో అప్డేట్స్ వెతుకుతున్నారా? ఆ పేరుతో కనపడిన లింక్స్ను క్లిక్ చేస్తున్నారా? అయితే జాగ్రత్తగా ఉండాలని, కచ్చితమైన సమాచారం కోసం అధికారిక అకౌంట్లనే ఫాలో కావాలని �
‘ఆపరేషన్ సిందూర్'లో అసువులు బాసిన భారత సైనికుల మీద బాలీవుడ్ నటి అలియాభట్ తన భావోద్వేగాన్ని ఓ పోస్టు ద్వారా పంచుకుంది. ‘ దేశరక్షణకోసం నిజమైన హీరోలను కన్న తల్లుల ఆవేదన గుర్తొచ్చి నా హృదయం బరువెక్కింది
Operation Sindoor | పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకున్న విషయం తెలిసిందే. భారత్ చేపట్టిన ఈ దాడితో పాక్కు భారీ నష్టం వాటిల్లింది. ఈ ఆపరేషన్లో తనకు జరిగిన నష్టాన్ని పాక్ తాజాగా వెల్లడించింది.
గత నెల 22న పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Attack) తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ 7న పాక్తోపాటు పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్ర స్థావరాలపై ఆపరేషన్ సిందూర్ (Operation sindoor) పేరుతో భారత్
మోదీ సర్కారు పాక్తో చేసుకున్న కాల్పుల విరమణ ఒప్పందంపై ప్రముఖ కార్టూనిస్ట్ మంజుల్ సెటైర్లు వేశారు. కాల్పుల విరమణ అవగాహన కుదుర్చుకున్న 3 గంటలకే దాయాది దేశం దాన్ని ఉల్లంఘించడాన్ని చూస్తుంటే 14 ఏండ్ల కిం�