Masood Azhar: పాకిస్థాన్ పీఎంవో ప్రకటన ప్రకారం.. ఉగ్రవాది మసూద్ అజార్కు 14 కోట్ల నష్టపరిహారం దక్కే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల జరిగిన వైమానిక దాడుల్లో మసూద్ కుటుంబానికి చెందిన 14 మంది మృతిచెందిన విషయం
అటు యుద్ధ వ్యూహాల్లోనూ, ఇటు దౌత్య సంబంధాలు నెరపడంలోనూ చోటుచేసుకున్న తప్పిదాలు.. దక్షిణాసియాలో భారత్ తన పట్టును తిరిగి పునరుద్ధరించుకోవడానికి ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్తున్నాయని
ఆపరేషన్ ‘సిందూర్' పేరుతో సోషల్ మీడియాలో అప్డేట్స్ వెతుకుతున్నారా? ఆ పేరుతో కనపడిన లింక్స్ను క్లిక్ చేస్తున్నారా? అయితే జాగ్రత్తగా ఉండాలని, కచ్చితమైన సమాచారం కోసం అధికారిక అకౌంట్లనే ఫాలో కావాలని �
‘ఆపరేషన్ సిందూర్'లో అసువులు బాసిన భారత సైనికుల మీద బాలీవుడ్ నటి అలియాభట్ తన భావోద్వేగాన్ని ఓ పోస్టు ద్వారా పంచుకుంది. ‘ దేశరక్షణకోసం నిజమైన హీరోలను కన్న తల్లుల ఆవేదన గుర్తొచ్చి నా హృదయం బరువెక్కింది
Operation Sindoor | పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకున్న విషయం తెలిసిందే. భారత్ చేపట్టిన ఈ దాడితో పాక్కు భారీ నష్టం వాటిల్లింది. ఈ ఆపరేషన్లో తనకు జరిగిన నష్టాన్ని పాక్ తాజాగా వెల్లడించింది.
గత నెల 22న పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Attack) తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ 7న పాక్తోపాటు పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్ర స్థావరాలపై ఆపరేషన్ సిందూర్ (Operation sindoor) పేరుతో భారత్
మోదీ సర్కారు పాక్తో చేసుకున్న కాల్పుల విరమణ ఒప్పందంపై ప్రముఖ కార్టూనిస్ట్ మంజుల్ సెటైర్లు వేశారు. కాల్పుల విరమణ అవగాహన కుదుర్చుకున్న 3 గంటలకే దాయాది దేశం దాన్ని ఉల్లంఘించడాన్ని చూస్తుంటే 14 ఏండ్ల కిం�
China | పాకిస్థాన్కు ఆయుధ సామగ్రితో కూడిన కార్గో విమానాలను పంపినట్టు వస్తున్న వార్తలను చైనా కొట్టిపారేసింది. ఇలాంటి అసత్య ప్రచారం చేసేవారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
Neha Singh Rathore |మోదీ సర్కారు 140 కోట్ల మంది గౌరవప్రతిష్టలతో ఆటలాడిందని భోజ్పురి ఫోక్ సింగర్ నేహా సింగ్ రాథోడ్ మండిపడ్డారు. యుద్ధం చేయాలని ప్రభుత్వానికి ఎవరు చెప్పారని, యుద్ధ వాతావరణ సృష్టించి మధ్యలో కాడి వది
Raju Parulekar | ఆపరేషన్ సిందూర్, తదనంతర పరిణామాల విషయంలో మోదీ ప్రవర్తించిన తీరుపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పహల్గాం దాడి తర్వాత ఆపరేషన్ సిందూర్ ప్రారంభించే ముందు మోదీ అఖిల పక్ష సమావేశం న�
Operation Sindoor | పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్పై భారత్ చేపట్టిన సమరం దేశ ప్రజానీకం ఆశించినవేవీ సాధించకుండానే అర్ధాంతరంగా ముగిసింది. పాక్పై మన బలగాలు పైచేయి సాధించినప్పటికీ అమెరికా ఒత్తిడితో మో�
Pakistan Drones | జమ్ముకశ్మీర్లోని సాంబ జిల్లాలో అనుమానిత డ్రోన్లు మళ్లీ కలకలం రేపాయి. సోమవారం రాత్రి డ్రోన్లు కనిపించినట్టు రక్షణ వర్గాలు తెలిపాయని ఇండియా టుడే వెల్లడించింది. భారత్-పాక్ల మధ్య ఉద్రిక్తతల వేళ మ