Haryana Student | భారత్-పాక్ ఉద్రిక్తతల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. దాయాది దేశానికి సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తున్న హర్యానాకు చెందిన ఓ కళాశాల విద్యార్థిని (Haryana Student) అధికారులు తాజాగా అరెస్ట్ చేశారు.
Congress | విదేశాల్లో ప్రతినిధుల బృందాలకు నాయకత్వం వహించే ఏడుగురు ఎంపీల పేర్లను శనివారం ప్రకటించింది. వీరిలో కాంగ్రెస్ (Congress) నుంచి సీనియర్ నాయకుడు శశిథరూర్ (Shashi Tharoor) ఉన్నారు. అయితే, కాంగ్రెస్ పంపిన లిస్ట్లో శ�
Shashi Tharoor | ఆపరేషన్ సిందూర్ తర్వాత పాక్తో భారత్ దౌత్య యుద్ధానికి సిద్ధమైంది. ఇందులో భాగంగా ఉగ్రవాదానికి, ఉగ్రవాదుల తయారీకి ఫ్యాక్టరీగా మారిన పాకిస్థాన్ అరాచకాన్ని ప్రపంచ దేశాలకు వివరించేందుకు సిద్ధమైం�
సైన్యాన్ని, యుద్ధాన్ని, దేశ భక్తిని రాజకీయాలకు ముడి పెడితే దాని విపరిణామాలు, పర్యవసానాలు ఎంత తీవ్రంగా ఉంటా యో బీజేపీ వ్యవహర శైలి తెలుపుతున్నది. ఇటీవల ఆపరేషన్ సిందూర్లో పాల్గొన్న సైనికులపైనా, ఆ ఆపరేషన్�
భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి తామే మధ్యవర్తిత్వం చేశామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం పునరుద్ఘాటించమే కాక, అది అతి పెద్ద విజయంగా అభివర్ణించారు. గల్ఫ్ పర్యటన అనంతరం వా�
ఆపరేషన్ సిందూర్, తదనంతర పరిణామాల నేపథ్యంలో వాస్తవాలను తెలుసుకునేందుకు, పరిస్థితులపై చర్చించేందుకు పార్లమెంట్లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని విపక్షాలు చేస్తున్న డిమాండ్కు అధికార బీజేపీ విముఖ�
John Spencer | ఉగ్రవాదాన్ని పోత్సహిస్తున్న పాకిస్థాన్పై భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ను అమెరికా రక్షణ రంగ నిపుణుడు (US warfare expert) జాన్ స్పెన్సర్ (John Spencer) సమర్థించారు.
Ishaq Dar | ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్కు భారత్ గట్టిగా బుద్ధి చెప్పిన విషయం తెలిసిందే. ఆపరేషన్ సిందూర్తో భారత సైన్యం పాక్ను చావుదెబ్బ తీసింది. ఆ దేశంలోని ఉగ్ర స్థావరాలు, వైమానిక స్థావరాలను
Defence Budget | పాక్తో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత రక్షణ శాఖను మరింత బలోపేతం చేయడంపై కేంద్రం ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. డిఫెన్స్కు కేటాయించే బడ్జెట్ను (Defence Budget) మరింత పెంచాల
Parliament | పార్లమెంట్ను ప్రత్యేకంగా సమావేశపర్చేందుకు కేంద్రం సుముఖంగా లేదని తెలిసింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన విశ్వసనీయ వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. ఈ మేరకు పలు జాతీయ మీడియా సంస్థలు పలు కథనాలను ప�
Rajnath Singh | ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) విజయం నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) ఇవాళ గుజరాత్ పర్యటనకు వెళ్లారు. అక్కడ భుజ్లోని భారత వైమానిక దళం స్టేషన�
Renu Desai | రేణూ దేశాయ్ టాలీవుడ్లో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో కొన్ని రోజుల పాటు డేటింగ్లో ఉండి ఆ తర్వాత అతన్ని వివాహం చేసుకుంది. వారు ఇద్దరు పిల్లల్ని కూడా కన్నారు. �