India Pakistan ceasefire | భారత్, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ నేపథ్యంలో ఇరుదేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయి. అయితే మే 7 నుంచి 10 వరకు ఇరు దేశాల మధ్య సుమారు వంద గంటలపాటు డ్రోన్, క్షిపణి దాడులు జరిగినట్ల�
Rahul Gandhi | భారత్, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi).. ప్రధాని మోదికి (PM Modi) లేఖ రాశారు.
Fake Social Account | పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ పాక్పై ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్ గురించి భారత సర్కార్ నిర్వహించిన మీడియా సమావేశంలో ఇద్దరు మహిళా సైనికాధికారులు అ
ఆపరేషన్ సిందూర్.. ఈ పేరులోనే ఏదో వైబ్రేషన్ ఉంది. విన్న ప్రతీ భారతీయుని గుండె.. విజయగర్వంతో ఉప్పొంగిపోతున్నది. అందుకే, ఈ టైటిల్ హక్కుల కోసం భారతీయ సినీ నిర్మాణసంస్థలు పోటీ పడుతున్నాయి. ఇంతకుముందు కూడా.. �
India Pakistan Tension | భారత్-పాక్ ఉద్రిక్తతల వేళ కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. పాక్ లెఫ్టినెంట్ జనరల్, పాక్ ఆర్మీ అధికార ప్రతినిధి అహ్మద్ షరీఫ్ చౌదురీ తండ్రి సుల్తాన్ బషీరుద్దీన్ మహమూద్కు గతంలో ఉగ్రవా�
Operation Sindoor | ‘ఆపరేషన్ సిందూర్'లో భాగంగా ఈ నెల 7న పాకిస్థాన్లో భారత సైన్యం జరిపిన దాడుల్లో హతమైన ఉగ్రవాదుల్లో కరుడుగట్టిన ఐదుగురు ఉగ్రవాదులు కూడా ఉన్నారు. వీరిని నిషేధిత లష్కరే తాయిబా (ఎల్ఈటీ), జైషే మహ్మద్ (
Asaduddin Owaisi | హైదరాబాద్,(నమస్తే తెలంగాణ) : మతాన్ని అడ్డం పెట్టుకొని భారత్పై ఉగ్రవాదాన్ని ఉసిగొల్పుతున్న పాకిస్థాన్కు అసలు ఇస్లాం పదాన్ని ఉచ్ఛరించే అర్హత కూడా లేదని ఏఐఎంఐఎం అధినేత అసద్దీన్ ఒవైసీ ధ్వజమెత్త�
Pakistan Airbase | భారత సైన్యం చేతిలో పాకిస్థాన్కు మరో చావుదెబ్బ తగిలింది. ఇస్లామాబాద్, రావల్పిండి, కరాచీతో పాటు దక్షిణ పంజాబ్, లాహోర్, సియాల్కోట్కు సమీపంలోని ఎనిమిది ఎయిర్ బేస్లే లక్ష్యంగా భారత సైన్యం శని�
PIB Fact Check | భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో దాయాది దేశం తప్పుడు ప్రచారంతో ప్రపంచ దేశాలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నది. భారత సైన్యం ధాటికి పలాయనం చిత్తగిస్తున్నా.. తామే దాడులు చేశామని, తమదే
India Pakistan Ceasefire | భారత సైన్యం అప్రతిహత విజయాలు సాధిస్తున్న సమయంలో అకస్మాత్తుగా మోదీ ప్రభుత్వం కాల్పుల విరమణకు అంగీకరించడం ఏమిటని విస్తుపోయారు. అనేక చానళ్లు మార్చారు. కానీ ఏ చానల్ మార్చి చూసినా ఇదే వార్త! ఒకే బ్
సరిహద్దు జిల్లాల్లో పాక్ సైన్యం కవ్వింపు చర్యలు కొనసాగుతున్నాయి. శనివారం జరిపిన మోర్టార్ షెల్లింగ్, డ్రోన్ దాడుల్లో ఇద్దరు జవాన్లతో సహా ఏడుగురు మృతి చెందారు. గాయపడిన వారిలో ఏడుగురు బీఎస్ఎఫ్ సిబ్�