Operation Sindoor | ‘ఆపరేషన్ సిందూర్'లో భాగంగా ఈ నెల 7న పాకిస్థాన్లో భారత సైన్యం జరిపిన దాడుల్లో హతమైన ఉగ్రవాదుల్లో కరుడుగట్టిన ఐదుగురు ఉగ్రవాదులు కూడా ఉన్నారు. వీరిని నిషేధిత లష్కరే తాయిబా (ఎల్ఈటీ), జైషే మహ్మద్ (
Asaduddin Owaisi | హైదరాబాద్,(నమస్తే తెలంగాణ) : మతాన్ని అడ్డం పెట్టుకొని భారత్పై ఉగ్రవాదాన్ని ఉసిగొల్పుతున్న పాకిస్థాన్కు అసలు ఇస్లాం పదాన్ని ఉచ్ఛరించే అర్హత కూడా లేదని ఏఐఎంఐఎం అధినేత అసద్దీన్ ఒవైసీ ధ్వజమెత్త�
Pakistan Airbase | భారత సైన్యం చేతిలో పాకిస్థాన్కు మరో చావుదెబ్బ తగిలింది. ఇస్లామాబాద్, రావల్పిండి, కరాచీతో పాటు దక్షిణ పంజాబ్, లాహోర్, సియాల్కోట్కు సమీపంలోని ఎనిమిది ఎయిర్ బేస్లే లక్ష్యంగా భారత సైన్యం శని�
PIB Fact Check | భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో దాయాది దేశం తప్పుడు ప్రచారంతో ప్రపంచ దేశాలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నది. భారత సైన్యం ధాటికి పలాయనం చిత్తగిస్తున్నా.. తామే దాడులు చేశామని, తమదే
India Pakistan Ceasefire | భారత సైన్యం అప్రతిహత విజయాలు సాధిస్తున్న సమయంలో అకస్మాత్తుగా మోదీ ప్రభుత్వం కాల్పుల విరమణకు అంగీకరించడం ఏమిటని విస్తుపోయారు. అనేక చానళ్లు మార్చారు. కానీ ఏ చానల్ మార్చి చూసినా ఇదే వార్త! ఒకే బ్
సరిహద్దు జిల్లాల్లో పాక్ సైన్యం కవ్వింపు చర్యలు కొనసాగుతున్నాయి. శనివారం జరిపిన మోర్టార్ షెల్లింగ్, డ్రోన్ దాడుల్లో ఇద్దరు జవాన్లతో సహా ఏడుగురు మృతి చెందారు. గాయపడిన వారిలో ఏడుగురు బీఎస్ఎఫ్ సిబ్�
Telangana Bhavan | కశ్మీర్ ఎస్యూ, శ్రీనగర్ ఎన్ఐటీ, పంజాబ్లోని ఎల్ఎఫ్ యూ, ఐఐటీ జమ్ములో రెండు తెలుగు రాష్ర్టాల విద్యార్థులు ఎంతోమంది చదువుతున్నారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో బిక్కుబిక్కుమం టూ స్వస్థలాలకు
Indian Army | నియంత్రణ రేఖ వద్ద అక్నూర్ సమీపంలో టెర్రరిస్ట్ లాంచ్ప్యాడ్లను భారత ఆర్మీ ధ్వంసం చేసింది. ఇటీవల పంజాబ్, జమ్ముకశ్మీర్లలో పాకిస్థాన్ వరుసగా డ్రోన్ దాడులకు తెగబడటంతో ఈ దాడులు చేసినట్టు రక్షణ మ�
India Pakistan Tension | ఉగ్రవాదులు, వారికి మద్దతు పలికే వారికి భారత్ శనివారం గట్టి హెచ్చరిక జారీ చేసింది. ఇకపై ఏ ఉగ్రదాడినైనా యుద్ధ చర్యగానే పరిగణిస్తామని స్పష్టం చేసింది. అందుకు తగిన విధంగా స్పందించాలని భారత ప్రభుత్
India Pakistan Tension | పాక్ తన సార్వభౌమాధికారాన్ని, ప్రాదేశిక సమగ్రతను నిలబెట్టుకోవటంలో ఆ దేశానికి అండగా ఉంటామని చైనా ప్రకటించింది. శనివారం చైనా-పాక్ విదేశాంగ మంత్రుల మధ్య జరిగిన ఫోన్ సంభాషణపై చైనా విదేశాంగ కార్�
Vikram Misri | కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించడంపై భారత్ తీవ్రంగా స్పందించింది. కాల్పుల విరమణ ఉల్లంఘనలపై దీటుగా జవాబిస్తామని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ స్పష్టం చేశారు. కాల్పుల విరమణను ఉ�
నగర అంతర్గత భద్రతపై ట్రైకమిషనరేట్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా కొనసాగుతున్న హై అలర్ట్ను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే అప్రమత్తమైన నిఘా వ్యవస్థ స్ల