దేశ రక్షణలో ఆ తండాబిడ్డలు ముందున్నారు. దేశ సరిహద్దులో తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలోని సేడియగుట్ట తండాకు చెందిన బానోత్ నర్సింగ్ సైనికుడిగా సేవలందిస్తున్నారు.
ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్పై ధైర్యంగా పోరాడుతున్న భారత సైన్యానికి పౌర సమాజం మద్దతుగా నిలిచింది. పాక్ తీవ్రవాదులపై యుద్ధం సాగిస్తున్న భారత వీర జవాన్లకు సంఘీభావంగా శనివారం పలుచోట్ల ర్యాలీ�
నేను పాకిస్థాన్, చైనా సరిహద్దుల్లో విధులు నిర్వహించాను. 1992లో మిలటరీలో చేరాను. 2003 నుంచి దాదాపు మూడేండ్ల పాటు కార్గిల్ సరిహద్దుల్లో విధులు నిర్వహించాను. ఆపై ఫిరంగి దళంలో 16 ఏండ్లు ్ల పనిచేసే 2008లో సైనికుడిగా �
‘ప్రజలు భయపడాల్సిన పనిలేదు. మన రక్షణ రంగం ఎంతో బలోపేతమైంది. పాక్తో యుద్ధం రోజుల వ్యవధిలోనే ముగుస్తుంది.’ అని సూర్యాపేట జిల్లా మునగాల మండలం విజయరాఘవాపురం గ్రామానికి చెందిన కల్నల్ సుంకర శ్రీనివాసరావు అ�
మాకు 60 ఎకరాల వరకు వ్యవసాయ భూమి ఉండే ది. ఆర్థికంగా బాగానే ఉన్నప్పటికీ చిన్నప్పటి నుంచే దేశసేవ చేయాలనే ఉద్దేశంతో ఆర్మీలో చేరారు. 1995 నుంచి 2019 వరకు భారత ఆర్మీలో వివిధ ప్రాంతాల్లో పనిచేశాను.
Indian Army | పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ వెల్లడించారు. సరిహద్దు నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వెంబడి కొన్ని గంటలుగా పాకిస్థాన్ కాల్పులు జరుపుత�
Fact Check | కాల్పుల విరమణకు అంగీకరించిన కొద్దిగంటల్లోనే పాకిస్థాన్ డ్రోన్ దాడులకు తెగబడటంతో సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే జమ్ములోని నగ్రోటా వద్ద సైనిక స్థావరంపై ఉగ్రవాదులు దా�
Operation Sindoor | పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా మే 7న ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో చేపట్టిన సైనిక దాడుల వల్ల భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. గత నాలుగు రోజులుగా సరిహద్దుల్లో పాక్ ప�
India Pakistan Ceasefire | భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్రస్థాయికి చేరిన ఉద్రిక్తతలు చల్లబడ్డాయి. కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయి. భారత్, పాకిస్థాన్ దీనిని ధృవీకరించాయి. పాకిస్థాన్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి �
Murali Naik | ఆపరేషన్ సిందూర్లో వీరమరణం పొందిన భారత సైనికుడు మురళీ నాయక్ త్యాగం దేశం మరువలేనిదని తుర్కయంజాల్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ కోశికె అయిలయ్య అన్నారు.
S Jaishankar | ఉగ్రవాదంపై భారత్ వైఖరి మారదని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు. భవిష్యత్తులోనూ ఉగ్రవాదంపై దృఢంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. అమెరికా మధ్యవర్తిత్వంతో జరిగిన కాల్పుల విరమణను ఆయన ప్రస్తావి�
BrahMos missile unit | భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో బ్రహ్మోస్ ఉత్పత్తి యూనిట్, ఇతర రక్షణ ప్రాజెక్టులు ఆదివారం ప్రారంభం కానున్నాయి. రక్షణ మంత్రి రాజ్నాథ్ ఢిల్లీ నుంచి వర్చువల్గా వీటిని ప్రారంభిస్త�