Celina Jaitely | ఆస్ట్రేలియాలో నివసిస్తున్న బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ, భారత సాయుధ దళాలను, దేశాన్ని పొగుడుతూ చేసిన సోషల్ మీడియా పోస్టులపై కొందరు నెటిజన్ల నుంచి విమర్శలు ఎదుర్కోంటున్న విషయం తెలిసిందే.
భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావాలని కోరుతూ నిజామాబాద్ జిల్లా పోతంగల్ (Pothangal) మండల కేంద్రంలోని (బాలాజీ మందిర్) శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Operation Sindoor | పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు చనిపోవడంతో కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్లో దాదాపు వంద మంది ఉగ్రవాదులని మట్టుబెట్టారు. అయితే ఎంతో పవిత్రమైన సిం�
Operation Sindoor: పాకిస్థాన్ సైనిక బలగాలు ఆ దేశ బోర్డర్ దిశగా కదులుతున్నట్లు కల్నల్ సోఫియా ఖురేషి తెలిపారు. ఇవాళ రక్షణ శాఖ మీడియా బ్రీఫింగ్లో ఆమె పాల్గొని మాట్లాడారు. ఎస్-400 ధ్వంసమైనట్లు వస్తున్న వ�
మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కొనసాగుతున్న ఆపరేషన్ కగార్ (Operation Kagar)పై ఆపరేషన్ సిందూర్ ప్రభావం పడింది. భారత్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో మావోయిస్టుల కోసం కర్రెగుట్టలను జల్లడపడుతున్న సీఆర�
Indian Military: భారత్కు చెందిన ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ధ్వంసమైనట్లు వస్తున్న వార్తలను భారతీయ సైన్యం ఖండించింది. ఆ వార్తల్లో వాస్తవం లేదని ఇండియన్ మిలిటరీ అధికారి ఒకరు స్పష్టం చేశారు.
Airspace Close | పౌర విమానాలను కవచంగా చేసుకుని పాక్ దాడులు పాల్పడుతోందని భారత్ ఆరోపించిన కొద్ది గంటల్లోనే పాకిస్తాన్ శనివారం తన గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేసింది. ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఎయిర్మ�
Operation Sindoor | గత కొద్ది రోజులుగా భారత్- పాకిస్తాన్ మధ్య భీకర యుద్ధం జరుగుతుండడం మనం చూస్తూ ఉన్నాం. పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు కన్ను మూయడంతో కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్ చేపట్టిం�
Blasts | శ్రీనగర్, చండీగఢ్పై పాకిస్తాన్ మరోసారి దాడులకు తెగబడింది. శనివారం వేకువ జామున వరుస పేలుళ్లు సంభవించాయి. శుక్రవారం రాత్రి నుంచి శ్రీనగర్ విమానాశ్రయం సహా అనేక ప్రాంతాలపై పాకిస్తాన్ దాడులకు ప్రయత
మారణహోమం ఏదైనా అందరూ ముక్తకంఠంతో ఖండించాల్సిందేనని ఐక్యరాజ్యసమతి ఆర్థిక, సామాజిక మండలి శాశ్వత సభ్యుడు, తెలంగాణ వాసి ఏలూరి శ్రీనివాసరావు తెలిపారు. ఇస్లామిక్ టెర్రరిజం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నదని �
భారతదేశానికి జరిగిన అన్యాయంపై తిరుగుబాటు మొదలైంది. బుధవారం జరిగిన ఆపరేషన్ సిందూర్ ఫేజ్-1 మాత్రమే. ఇలాంటివి ఇంకా రా బోతున్నాయి. బహుశా ఈ యుద్ధం రెండు మూడేండ్ల్లపాటు జరిగినా ఆశ్చర్యపోనక్కరలేదు అని విశ్ర
పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకోవడంతో అవసరమైతే టెరిటోరియల్ ఆర్మీ (సైనిక రిజర్వు దళం)ని రంగంలోకి దించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు సైన్యాధ్యక్షుడ�
Akash Missile System | జమ్ముకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్లోని 36 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని గురువారం రాత్రి పాకిస్థాన్ 300 నుంచి 400 డ్రోన్లతో దాడులకు తెగబడింది. అయితే, దూసుకొస్తున్న ఈ డ్రోన్లను గాలిలో ఉండగాన