భారత్ - పాకిస్థాన్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా భారత సైన్యానికి సంఘీభావం పెరుగుతున్నది. భారత్ సైన్యానికి మద్దతుగా ‘జై జవాన్.. జై భారత్' అంటూ జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు, ఆలయాల్ల�
ఆపరేషన్ సిందూర్లో భారత సైనికులు మరణించడం బాధాకరమని టీపీసీసీ సభ్యుడు శ్రీనివాస్గౌడ్ అన్నారు. భారత్-పాకిస్థాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో వీర మరణం పొందిన సచిన్ యాదవ్, మురళి నాయక్కు శుక్రవారం నాయక
ఉగ్రదాడులను ఎగదోసి ఆపై భారత్ చేతిలో చావుదెబ్బలను తింటున్న దాయాది పాకిస్థాన్.. సాధారణ పౌరులను కూడా కవచాలుగా వాడుకొంటున్నది. శుక్రవారం రాత్రి భారత్లోని పలు ప్రాంతాలపై డ్రోన్ దాడులకు తెగబడ్డ పాక్.. దీ
పాకిస్థాన్ దుశ్చర్యల నేపథ్యంలో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. కీలకమైన ప్రాంతాల్లో నిఘాను మరింత పెంచారు. గచ్చిబౌలి స్టేడియం వేదికగా శనివారం నుంచి ప్రపంచ అందాల పోటీలు ప్రారంభం కానున్నాయి. వివిధ దేశాల ను�
‘పాకిస్థాన్ పెద్ద పిరికి పంద. తలుచుకుంటే ఆ దేశాన్ని ఒక గంటల్లో నేలమట్టం చేసే శక్తి మన ఇండియన్ ఆర్మీకి ఉన్నది. ఇప్పటి వరకు జరిగిన ప్రతి యుద్ధంలోనూ భారతే గెలిచింది. ఇప్పుడు మరింత టెక్నాలజీతో దూసుకెళ్తున�
Air India | భారత్ - పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఎయిరిండియా కీలక ప్రకటన చేసింది. సరిహద్దు ప్రాంతాలకు విమాన సర్వీసులు నిలిపివేసినట్లు తెలిపింది. మే 15వ తేదీ వరకు విమాన సర్వీసులు నిలిపివేసినట్లు ప�
India-Pakistan Tension | ఆపరేషన్ సిందూర్ తర్వాత మరోసారి పాక్ కవ్వింపు చర్యలకు దిగింది. ఉత్తర కశ్మీర్లోని బారాముల్లా నుంచి గుజరాత్లోని భుజ్ వరకు సరిహద్దులోని 26 ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి డ్రోన్లతో దాడికి తెగబ�
Operation Sindoor | వరుసగా రెండో రోజు భారత్ - పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. రాత్రి కాగానే పాక్ దుశ్చర్యకు పాల్పడుతోంది. భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని సరిహద్దు వెంట పాక్
Delhi Tests Air Sirens | భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగడంతో దేశ రాజధాని ఢిల్లీ హై అలెర్ట్గా ఉన్నది. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఢిల్లీ ప్రభుత్వం సిద్ధమైంది. దీని కోసం ఎయిర్ సైరన్స్ను పరీక్షించి
MLC Kavitha | రాష్ట్రంలో నిర్వహించనున్న మిస్ వరల్డ్ పోటీలను వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు. దేశంలో యుద్ధ వాతావరణలో నెలకొన్న ఈ సమయం�
closure of airports | భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో 24 ఎయిర్పోర్టుల మూసివేతను కేంద్రం పొడిగించింది. మే 14 వరకు మూసివేత అమలులో ఉంటుందని శుక్రవారం పేర్కొంది.
UAE - PCB : పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(PCB)కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE) ప్రభుత్వం ఊహించని ఝలక్ ఇచ్చింది. పాకిస్థాన్ సూపర్ లీగ్(PSL 2025) మ్యాచ్లను తమ దేశంలో నిర్వహించేందుకు ఆసక్తి చూపిండం లేదు.