ఈ రోజు దేశం ఉద్విగ్నభరిత క్షణాల్ని అనుభవిస్తున్నది, ఓవైపు పహల్గాంలో పాకిస్థాన్ ఉగ్రవాదులు చేసిన ఊచకోతకు యావత్ భారతం రగిలిపోయి చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా సాగుతున్నది. దానికి ప్రతీకారంగా ప�
భారత సైన్యానికి సంఘీభావంగా దేవాదాయ శాఖ ఆధ్వర్యం లో శుక్రవారం కాళేశ్వర-ముక్తీశ్వర ఆలయం లో అధికారులు, భక్తులు శుక్రవారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. భారత సైనికుల క్షేమం కోరుతూ హనుమకొండలోని చా రిత్రక �
భారత్-పాకిస్థాన్ల మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో దేశంలోని ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లోని మొత్తం 24 ఎయిర్పోర్టులను ఈ నెల 15 వరకు మూసి ఉంచనున్నట్టు తెలిసింది. ఈ మేరకు సంబంధిత వర్గాలు తెలిపినట్టు �
యుద్ధం అంటూ వస్తే భారత్ అంతు తేలుస్తామని డాంబికాలు పలికిన పాకిస్థాన్.. భారత్తో రెండు రోజుల ఘర్షణకే చేతులెత్తేసింది. ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తం కావడంతో రుణాల కోసం దేబిరిస్తోంది. పొరుగుదేశం ఇండియా క�
భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ కొన్ని రోజుల వ్యవధిలోనే త్రివిధ దళాల అధిపతులతో శుక్రవారం మరోసారి సమావేశమయ్యారు. ఈ నెల 8న, 9న రాత్రి వేళల్లో నియంత్రణ రేఖ వెంబడి పాక్ సై�
భారత భద్రతా దళాలు ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ను చూస్తే చాలా గర్వంగా ఉంది. ఎల్లవేళలా దేశం గర్వపడే విధంగా మన సైనికులు విరోచితంగా పోరాడుతూనే ఉన్నారు. భద్రతా బలగాల నైతిక ైస్థెర్యాన్ని దెబ్బతీయకుండా నకిలీ వార�
పంజాబ్లో పలు ప్రాంతాల్లో శుక్రవారం అధికారులు తాజా గా వైమానిక దాడుల హెచ్చరికల సైరన్ మోగించారు. చండీగఢ్లో అధికార యంత్రాంగం సైరన్ మోగించి ప్రజలను ఇండ్లలోనే ఉండమని విజ్ఞప్తి చేసింది. ‘దాడులు జరిగే అవక�
భారత సైన్యానికి సకలజనం సలాం కొడుతున్నది. పహల్గాం దురాగతానికి ప్రతీకారంగా పాకిస్థాన్పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయవంతంగా ముందుకుసాగుతుండడంపై హర్షం వ్యక్తం చేస్తున్నది. పాక్ దొంగచాటుగా చే
పహల్గాం దాడికి ప్రతికారంగా భారత ప్రభుత్వం చేపడుతున్న ఆపరేషన్ సిందూర్పై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు సంబురాలు నిర్వహిస్తున్నారు. సైన్యం పనితీరు, పరాక్రమాలపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక భారత సైన�
భారత్ - పాకిస్థాన్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా భారత సైన్యానికి సంఘీభావం పెరుగుతున్నది. భారత్ సైన్యానికి మద్దతుగా ‘జై జవాన్.. జై భారత్' అంటూ జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు, ఆలయాల్ల�
ఆపరేషన్ సిందూర్లో భారత సైనికులు మరణించడం బాధాకరమని టీపీసీసీ సభ్యుడు శ్రీనివాస్గౌడ్ అన్నారు. భారత్-పాకిస్థాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో వీర మరణం పొందిన సచిన్ యాదవ్, మురళి నాయక్కు శుక్రవారం నాయక
ఉగ్రదాడులను ఎగదోసి ఆపై భారత్ చేతిలో చావుదెబ్బలను తింటున్న దాయాది పాకిస్థాన్.. సాధారణ పౌరులను కూడా కవచాలుగా వాడుకొంటున్నది. శుక్రవారం రాత్రి భారత్లోని పలు ప్రాంతాలపై డ్రోన్ దాడులకు తెగబడ్డ పాక్.. దీ