Donald Trump | భారత్-పాకిస్థాన్ (India - Pakistan) దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు (USA President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తన ట్రూత్ హ్యాండిల్లో సంచలన ప్రకటన చేశారు. భారత్, పాకిస్థాన్ దేశాలు తక్షణమే ప
Sirens | ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ - పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సరిహద్దు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసేందుకు భారత సైన్యం సైరన్లు
Operation Sindoor | పాకిస్థాన్కు మద్దతిచ్చిన టర్కీ, అజర్బైజాన్పై దేశంలో వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఈ నేపథ్యంలో భారత ట్రావెల్ సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈ రెండు దేశాలకు టూర్ ప్యాకేజీలను నిలిపివేస్తున్
IND vs PAK | భారత్-పాకిస్థాన్ (India-Pakistan) దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భారత్ ఉగ్రవాదులకు, ఉగ్రవాదులకు మద్దతు పలుకుతున్న వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిందని కేంద్ర ప్రభుత్వంలోని విశ�
South Central Railway | భారత్ - పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే అలెర్ట్ అయింది. సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ పరిధిలో ఉన్న రైల్వే స్టేషన్లలో భద్రతను మరింత కట్టుదిట్టం �
Stadium Gets Bomb Threat | సరిహద్దుల్లో పాకిస్థాన్ దాడులను ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో భారత్ తిప్పికొడుతున్నది. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్లోని క్రికెట్ స్టేడియానికి బాంబు బెదిరింపు వచ్చింది.
Operation Sindoor | భారత్ - పాకిస్థాన్ (India-Pakistan) దేశాల మధ్య ఉద్రిక్తతలకు ముగింపు పలికేందుకు అవసరమైతే నిర్మాణాత్మక పాత్ర పోషిస్తామని చైనా (China) పేర్కొంది. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు (Tensions) కొనసాగుతున్న నేపథ్యంలో బీజింగ్ ఈ
Asaduddin Owaisi | హైదరాబాద్ : అమాయకులను, చిన్నపిల్లలను చంపే పాకిస్తాన్కు ఇస్లాం పేరు పలికే అర్హత లేదు అని హైదరాబాద్ ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు.
Operation Sindoor | సరిహద్దుల్లో పాకిస్థాన్ దాడులకు భారత్ ధీటుగా సమాధానం ఇస్తున్నది. శనివారం భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన యుద్ధ విమానాలు పాకిస్థాన్లోని 8 సైనిక స్థావరాలను ధ్వంసం చేశాయి.
Drone shot down | భారత్ హెచ్చరికలు చేస్తున్నా పట్టించుకోకుండా సరిహద్దుల్లో పాకిస్థాన్ (Pakistan) కవ్వింపులకు పాల్పడుతూనే ఉంది. సరిహద్దు ప్రాంతాల్లోని పౌరులపై కూడా పాక్ సైనికులు కాల్పులకు తెగబడుతున్నారు.
ఆపరేషన్ సిందూర్లో (Operation Sindoor) అమరులైన జవాన్లకు కూకట్పల్లి ప్రెస్క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. శనివారం కేపీహెచ్బీ కాలనీ మొదటి రోడ్లోని గాంధీ విగ్రహ వద్ద రెండు నిమిషాలు మౌనం పాటించి అమరుడైన
Operation Sindoor | పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద గ్రూపులైన జాష్-ఎ-మొహమ్మద్ (జేఏఎం), లష్కరే-ఎ-తోయిబా(ఎల్ఈటీ)లో కీలక పాత్ర పోషించిన ఐదుగురు టాప్ ఉగ్రవాదులు భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ వైమానిక దాడ�
Renu Desai | కొన్నాళ్లుగా పాకిస్తాన్ దుశ్చర్యలని భరిస్తూ వచ్చిన భారత్ ఇప్పుడు యుద్ధానికి దిగింది. ఆపరేషన్ సిందూర్ పేరుతో 9 స్థావరాలపై దాడులు చేసి 100 మందికి పైగా ఉగ్రవాదులని మట్టుబెట్టింది.
ఆపరేషన్ సిందూర్లో భాగంగా దేశ రక్షణ కోసం మన సైన్యం పోరాడుతున్న తీరు స్ఫూర్తిదాయకమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద (KP Vivekanand) అన్నారు. దేశ ప్రజలంతా సైన్యానికి సంఘీభావం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.