రాష్ట్రంలో వచ్చే ఏడాది లక్ష ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. బుధవారం సచివాలయంలో ఆయిల్పామ్ సాగుపై సమీక్ష ని�
ఆయిల్పామ్ ఫ్యాక్టరీ పనులను త్వరగా పూర్తి చేయాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అధికారులకు సూచించారు. సిద్దిపేట జిల్లా నంగునూ రు మండలం నర్మెటలో నిర్మిస్తున్న ఆయిల్పామ్ ఫ్యాక్�
రైతులు సంప్రదాయ పంటలు కాకుండా లాభాలు వచ్చే ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు అడుగులు వేస్తున్నారు. రోటీన్గా పండించే వరి, వేరుశనగ వంటి పంటలే కాకుండా కొత్తగా ఆలోచన చేస్తూ పండ్లు, కూరగాయలు, ఆయిల్ పామ్ సాగుపై దృ
ఆయిల్ పామ్లో అంతర పంటల సాగుతో అధిక లాభం పొందుతున్నారని సూర్యాపేట కలెక్టర్ ఎస్ వెంకట్రావు అన్నారు. చివ్వెంల మండల పరిధి గుంపుల తిరుమలగిరిలో బుధవారం ఆయన ఆయిల్ పామ్ తోటలను పరిశీలించి మాట్లాడారు.
ప్రత్యామ్నాయంపై దృష్టిపెట్టిన రైతులు ప్రయోగాత్మకంగా సాగుచేసిన ఆయిల్పాం పంట కాతకు వచ్చింది. మూడేళ్ల క్రితం ఎన్నో ఆశలతో నాటిన మొక్కలు పెద్దవై దిగుబడి మొదలవడంతో రైతుల్లో సంతోషం వెల్లివిరిసింది.
ఆయిల్పామ్కు డిమాండ్ ఉన్న నేపథ్యంలో జిల్లాలో సాగు విస్తీర్ణం వేగంగా పెంచేందుకు యంత్రాంగం చర్యలు చేపడుతున్నది. ప్రాథమిక సర్వేలో 3 వేల ఎకరాలు సాగుకు అనుకూలమున్నట్లు గుర్తించగా, విడుతల వారీగా పంటను విస�
రైతులకు దీర్ఘకాలికంగా ఆదా యం అందించే ఆయిల్ పాం సాగుపై కేసీఆర్ సర్కార్ దృష్టి సారించగా ప్రస్తుతం అది రైతులకు లాభాలు తెచ్చే పంటగా మారింది. జిల్లాలో ఆయిల్పాం సాగు చేసిన వారికి పెట్టుబడి తక్కువ ఆదాయం ఎక
‘మన దేశంలో 1947 స్వాతంత్య్రం రాక ముందు ఒక వ్యక్తి ఏడాదికి దాదాపు 3-4 కేజీల వంట నూనె వినియోగించే వారు. అది ఇప్పుడు 20 కేజీలకు చేరుకోవడంతో దేశవ్యాప్తంగా ఉన్న 140 కోట్ల మంది ప్రజలు ఏటా 22 నుంచి 23 మిలియన్ మెట్రిక్ టన్�
Oil Palm Cultivation | ఆయిల్ పామ్ సాగుతో మంచి లాభాలు వస్తుండడంతో రంగారెడ్డి జిల్లా రైతాంగం ఆ దిశగా ఆసక్తి చూపుతున్నది. సంప్రదాయ పంటలకు స్వస్తి పలికి, అధిక రాబడిని తెచ్చే పంటలు పండించడంపై దృష్టి సారిస్తున్నారు.
Oil Palm Cultivation | తెలంగాణలో ఆయిల్పామ్ సాగు తీరు ను మలేషియా అధికారుల బృందం ప్రశంసించింది. తక్కువ కాలంలో ఎక్కువ విస్తీర్ణంలో ఈ పంటను సాగు చేయడంపై ఆశ్చర్యం వ్య క్తం చేసింది. ఈ సందర్భంగా ప్రభుత్వ కృషిని, రైతుల ఆలోచన
రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఆయిల్పామ్ సాగు లక్ష్యాన్ని నిర్దేశించింది. 2023-24 సంవత్సరంలో 2.30 లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు ప్రణాళికను రూపొందించింది. ఈ మేరకు జిల్లాల వారీగా సాగు ప్రణాళికను అధికారులు రూపొంద
‘సంప్రదాయ పంటలకు స్వస్తి పలకాలి. పంట మార్పిడికి శ్రీకారం చుట్టాలి. అధిక దిగుబడి వచ్చే సాగు కావాలి. అన్నదాతల ఆదాయం పెరగాలి. ఎవుసం దండుగ కాదు.. పండుగలా ఉందనే రోజులు రావాలి.
సంప్రదాయ సాగుతో పాటు రైతులను లాభదాయకమైన వాణిజ్య పంటల సాగు వైపు మళ్లించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ప్రోత్సాహం అందిస్తున్నది. ఈ నేపథ్యంలో ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు సబ్సిడీలు అందజేస్తున్