రైతులకు దీర్ఘకాలికంగా ఆదా యం అందించే ఆయిల్ పాం సాగుపై కేసీఆర్ సర్కార్ దృష్టి సారించగా ప్రస్తుతం అది రైతులకు లాభాలు తెచ్చే పంటగా మారింది. జిల్లాలో ఆయిల్పాం సాగు చేసిన వారికి పెట్టుబడి తక్కువ ఆదాయం ఎక
‘మన దేశంలో 1947 స్వాతంత్య్రం రాక ముందు ఒక వ్యక్తి ఏడాదికి దాదాపు 3-4 కేజీల వంట నూనె వినియోగించే వారు. అది ఇప్పుడు 20 కేజీలకు చేరుకోవడంతో దేశవ్యాప్తంగా ఉన్న 140 కోట్ల మంది ప్రజలు ఏటా 22 నుంచి 23 మిలియన్ మెట్రిక్ టన్�
Oil Palm Cultivation | ఆయిల్ పామ్ సాగుతో మంచి లాభాలు వస్తుండడంతో రంగారెడ్డి జిల్లా రైతాంగం ఆ దిశగా ఆసక్తి చూపుతున్నది. సంప్రదాయ పంటలకు స్వస్తి పలికి, అధిక రాబడిని తెచ్చే పంటలు పండించడంపై దృష్టి సారిస్తున్నారు.
Oil Palm Cultivation | తెలంగాణలో ఆయిల్పామ్ సాగు తీరు ను మలేషియా అధికారుల బృందం ప్రశంసించింది. తక్కువ కాలంలో ఎక్కువ విస్తీర్ణంలో ఈ పంటను సాగు చేయడంపై ఆశ్చర్యం వ్య క్తం చేసింది. ఈ సందర్భంగా ప్రభుత్వ కృషిని, రైతుల ఆలోచన
రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఆయిల్పామ్ సాగు లక్ష్యాన్ని నిర్దేశించింది. 2023-24 సంవత్సరంలో 2.30 లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు ప్రణాళికను రూపొందించింది. ఈ మేరకు జిల్లాల వారీగా సాగు ప్రణాళికను అధికారులు రూపొంద
‘సంప్రదాయ పంటలకు స్వస్తి పలకాలి. పంట మార్పిడికి శ్రీకారం చుట్టాలి. అధిక దిగుబడి వచ్చే సాగు కావాలి. అన్నదాతల ఆదాయం పెరగాలి. ఎవుసం దండుగ కాదు.. పండుగలా ఉందనే రోజులు రావాలి.
సంప్రదాయ సాగుతో పాటు రైతులను లాభదాయకమైన వాణిజ్య పంటల సాగు వైపు మళ్లించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ప్రోత్సాహం అందిస్తున్నది. ఈ నేపథ్యంలో ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు సబ్సిడీలు అందజేస్తున్
ఇటీవల కురిసిన భారీ వర్షాలతో మండలంలోని రైతులు పంటల సాగులో బిజీ అయ్యారు. మండలంలో మొత్తం 16192 ఎకరాల్లో పంటలు సాగు చేస్తారని మండల వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. 10837 ఎకరాల్లో వరి, 4300 ఎకరాల్లో పత్తి, 854 ఎకరాల్లో మొక్�
నకిలీ విత్తనాలను విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే పీడీ యాక్ట్ నమోదు చేయాలని విద్యాశాఖమంత్రి సబితారెడ్డి అన్నారు. బుధవారం మద్గుల్ చిట్టంపల్లిలోని డీఆర్సీ భవనంలో నిర్వహించిన జడ్పీ �
ఆలస్యమైనప్పటికీ సాగుకు అనుకూలంగా వర్షాలు కురుస్తున్నాయని, ఇదే అదునుగా రైతులు సాగు పనులను ముమ్మరం చేసుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి సూచించారు. వర్షాలు ఆలస్యమైన నేపథ్యంలో రైతులు స్వల్పకాలిక
ఐదెకరాల ఆయిల్పాం తోట ఉంటే సాఫ్ట్వేర్ జాబ్తో సమానమని ఇక్కడి రైతులు భావిస్తారు. ఇంకేముంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం పండువారిగూడేనికి చెందిన రైతు నడింపల్లి శివరామరాజు ఏకంగా తన 54 �
ఆయిల్పాం మొక్కలు ఈత, కొబ్బరి చెట్లను పోలి ఉంటాయి. ఇది పామే కుటుంబానికి చెందిన మొక్క. ఇందులో దేశీ రకం చెట్టు 15 మీటర్ల ఎత్తు, సంకరజాతి (హైబ్రిడ్) చెట్టు 4-5 మీటర్ల ఎత్తు పెరుగుతుంది.