ఇటీవల కురిసిన భారీ వర్షాలతో మండలంలోని రైతులు పంటల సాగులో బిజీ అయ్యారు. మండలంలో మొత్తం 16192 ఎకరాల్లో పంటలు సాగు చేస్తారని మండల వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. 10837 ఎకరాల్లో వరి, 4300 ఎకరాల్లో పత్తి, 854 ఎకరాల్లో మొక్�
నకిలీ విత్తనాలను విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే పీడీ యాక్ట్ నమోదు చేయాలని విద్యాశాఖమంత్రి సబితారెడ్డి అన్నారు. బుధవారం మద్గుల్ చిట్టంపల్లిలోని డీఆర్సీ భవనంలో నిర్వహించిన జడ్పీ �
ఆలస్యమైనప్పటికీ సాగుకు అనుకూలంగా వర్షాలు కురుస్తున్నాయని, ఇదే అదునుగా రైతులు సాగు పనులను ముమ్మరం చేసుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి సూచించారు. వర్షాలు ఆలస్యమైన నేపథ్యంలో రైతులు స్వల్పకాలిక
ఐదెకరాల ఆయిల్పాం తోట ఉంటే సాఫ్ట్వేర్ జాబ్తో సమానమని ఇక్కడి రైతులు భావిస్తారు. ఇంకేముంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం పండువారిగూడేనికి చెందిన రైతు నడింపల్లి శివరామరాజు ఏకంగా తన 54 �
ఆయిల్పాం మొక్కలు ఈత, కొబ్బరి చెట్లను పోలి ఉంటాయి. ఇది పామే కుటుంబానికి చెందిన మొక్క. ఇందులో దేశీ రకం చెట్టు 15 మీటర్ల ఎత్తు, సంకరజాతి (హైబ్రిడ్) చెట్టు 4-5 మీటర్ల ఎత్తు పెరుగుతుంది.
సాగులో సమస్యలు వస్తే ఎవరికి, ఎక్కడ చెప్పుకోవాలో తెలియక రైతాం గం అయోమయంలో ఉండేది. సాగు సమస్యలు చెప్పుకోవడానికి వ్యవసాయధికారులను కలవాలంటే మండల కేంద్రానికో, జిల్లా కేంద్రానికో వెళ్లాల్సి వచ్చేది. దీంతో సమ�
ఉపాయం ఉన్నోడు.. ఉపాసం ఉండడు అన్న చందంగా ఈ రైతు తన ఆలోచనే పెట్టుబడిగా పూర్తి విశ్వాసం, పట్టుదలతో భిన్నమైన పంట వేసి అధిక లాభాలు గడిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహానికి రైతు కృ�
వరంగల్ జిల్లా రైతులకు 2023-24 సంవత్సరంలో ఆరు లక్షల ఆయిల్పామ్ మొక్కలను పంపిణీ చేయాలని లక్ష్యంగా ఎంచుకున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. మండలంలోని నల్లబెల్లి గ్రామంలో రైతు సాగు చేసుకుంటున్న ఆయిల్పా�
ఆయిల్పాం సాగులో తెలంగాణ మరో ఘనత సాధించింది. ఒకే ఏడాదిలో అత్యధిక విస్తీర్ణంలో ఆయిల్పాం సాగు చేసిన రాష్ట్రంగా నిలిచింది. రాష్ట్రవ్యాప్తంగా నిరుడు (2022-23) 82 వేల ఎకరాల్లో కొత్తగా ఆయిల్పాం సాగులోకి వచ్చింది.
ఆర్జీయూకేటీ బాసర క్యాంపస్లో గల కాన్ఫరెన్ హాల్ నందు జిల్లా అధికార గణంతో సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆర్జీయూకేటీ వైస్ చాన్స్లర్, ప్రొఫెసర్ వెంకటరమణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిర్మల్ జిల్
రాష్ట్రంలో 2023-24 సంవత్సరంలో 2.15 లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేపట్టాలని ఉద్యానశాఖ లక్ష్యంగా నిర్ణయించింది. ఇప్పటికే తాజా బడ్జెట్లో ఆయిల్పామ్ సాగు ప్రోత్సాహానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.వెయ్యి కోట్లు క�
జిల్లాలో నిర్దేశించిన ఆయిల్ పామ్ సాగు లక్ష్యాలను ఈ నెలాఖరు వరకు పూర్తి చేయాలని కలెక్టర్ బీ గోపి అన్నారు. ఆయిల్ పామ్ సాగుపై సంబంధిత అధికారులతో మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం జర�