రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయరంగంలో మార్పులు తీసుకురావాలనే ఉద్దేశంతో సబ్సిడీపై ఆయిల్పామ్ మొక్కలు అందజేస్తూ సాగును ప్రోత్సహిస్తున్నది.గతేడాది ఆయిల్పామ్ సాగుపై వ్యవసాయాధి కారులు గ్రామాల్లో పర్యటించ�
వ్యవసాయ, ఉద్యానవన ఆయిల్ఫెడ్ అధికారుల సమన్వయ కృషితో జిల్లాలో ఆయిల్పామ్ సాగు కోసం రైతులు ముందుకు వచ్చి డీడీలు కట్టడం ఆహ్వానించదగిన విషయమని మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు.
రైతులు ఆయిల్పామ్ సాగుచేస్తే నెలనెలా జీతం లెక్క ఆదాయం వస్తుందని మంత్రులు హరీశ్రావు, నిరంజన్రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని చంద్లాపూర్లోని ఆయిల్పామ్ నర్సరీని క్షేత్రస్థా�
కేంద్రమంత్రి కిషన్రెడ్డి మరో అబద్ధాన్ని వల్లెవేశారు. కేంద్రం చేపట్టిన నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్-ఆయిల్పాం(ఎన్ఎంఈవో-ఓపీ) కింద రెండేండ్లలో దేశవ్యాప్తంగా రూ.160 కోట్లు ఖర్చు చేస్తే, కిషన్రెడ్డ�
ఆయిల్ఫెడ్ నిర్దేశించుకున్న ఆయిల్పాం విస్తరణలో భాగంగా వచ్చే ఏడాది మార్చిలోపు 75 వేల ఎకరాల్లో ప్లాంటేషన్ను పూర్తి చేస్తామని సంస్థ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు. నారంవారిగూడెం ఆయిల్ఫెడ్ �
రైతు లు వరికి బదులుగా అధిక ఆదా యం వచ్చే ఆయిల్ పాం సాగును చేపట్టాలని పీఏసీసీఎస్ చైర్మన్ బాల్రెడ్డి, సర్పంచుల సంఘం జిల్లా గౌ రవాధ్యక్షుడు సూర్యప్రకాశ్రెడ్డి అ న్నారు.
అధిక దిగుబడి, మంచి మద్దతు ధరతో గణనీయమైన లాభాలను అందించే ఆయిల్పామ్ పంట సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తూ వారిని అన్ని విధాలుగా ప్రోత్సహించాలని అధికారులకు కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు.
ఆయిల్పామ్ సాగుపై రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. సిద్దిపేట రూరల్ మండలంవ్యాప్తంగా సుమారు 85 మంది రైతులు 254 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగుకు ముందుకు వచ్చారు.
మట్టి లేకపోతే ఆహారం లేదని, ఆహారం లేకపోతే జీవం లేదని, ఈ మట్టి సర్వజీవులకు ఆధారమని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ఎన్ని జన్మలెత్తినా తల్లిలాంటి భూమి రుణాన్ని తీర్చుకోలేమని పేర్కొన్నారు.
ఆయిల్పాం సాగు లాభదాయకమని, రైతులు దృష్టి సారించాలని విదేశీ శాస్త్రవేత్తలు ఫ్రాన్స్కు చెందిన నికోలస్, థాయిలాండ్కు చెం దిన సిల్వాయిన్, మలేషియాకు చెందిన సరూట్ సూ చించారు.
జిల్లాలో ఆయిల్ పామ్ను సాగు చేసేందుకు ముందుకు వచ్చే రైతులకు ప్రభుత్వం ప్రోత్సాహకం అందిస్తున్నది. ఈ పంట సాగు ఇక్కడి ప్రాంతం రైతులకు కొత్తది కావడంతో ప్రాముఖ్యతను ఉద్యానవన, వ్యవ సాయ శాఖ అధికారులు రైతులకు