సాగులో సమస్యలు వస్తే ఎవరికి, ఎక్కడ చెప్పుకోవాలో తెలియక రైతాం గం అయోమయంలో ఉండేది. సాగు సమస్యలు చెప్పుకోవడానికి వ్యవసాయధికారులను కలవాలంటే మండల కేంద్రానికో, జిల్లా కేంద్రానికో వెళ్లాల్సి వచ్చేది. దీంతో సమ�
ఉపాయం ఉన్నోడు.. ఉపాసం ఉండడు అన్న చందంగా ఈ రైతు తన ఆలోచనే పెట్టుబడిగా పూర్తి విశ్వాసం, పట్టుదలతో భిన్నమైన పంట వేసి అధిక లాభాలు గడిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహానికి రైతు కృ�
వరంగల్ జిల్లా రైతులకు 2023-24 సంవత్సరంలో ఆరు లక్షల ఆయిల్పామ్ మొక్కలను పంపిణీ చేయాలని లక్ష్యంగా ఎంచుకున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. మండలంలోని నల్లబెల్లి గ్రామంలో రైతు సాగు చేసుకుంటున్న ఆయిల్పా�
ఆయిల్పాం సాగులో తెలంగాణ మరో ఘనత సాధించింది. ఒకే ఏడాదిలో అత్యధిక విస్తీర్ణంలో ఆయిల్పాం సాగు చేసిన రాష్ట్రంగా నిలిచింది. రాష్ట్రవ్యాప్తంగా నిరుడు (2022-23) 82 వేల ఎకరాల్లో కొత్తగా ఆయిల్పాం సాగులోకి వచ్చింది.
ఆర్జీయూకేటీ బాసర క్యాంపస్లో గల కాన్ఫరెన్ హాల్ నందు జిల్లా అధికార గణంతో సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆర్జీయూకేటీ వైస్ చాన్స్లర్, ప్రొఫెసర్ వెంకటరమణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిర్మల్ జిల్
రాష్ట్రంలో 2023-24 సంవత్సరంలో 2.15 లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేపట్టాలని ఉద్యానశాఖ లక్ష్యంగా నిర్ణయించింది. ఇప్పటికే తాజా బడ్జెట్లో ఆయిల్పామ్ సాగు ప్రోత్సాహానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.వెయ్యి కోట్లు క�
జిల్లాలో నిర్దేశించిన ఆయిల్ పామ్ సాగు లక్ష్యాలను ఈ నెలాఖరు వరకు పూర్తి చేయాలని కలెక్టర్ బీ గోపి అన్నారు. ఆయిల్ పామ్ సాగుపై సంబంధిత అధికారులతో మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం జర�
భద్రాద్రి జిల్లాలో యాసంగి సాగు పనులు ఊపందుకున్నాయి. పంటలకు ఉచితంగా విద్యుత్ అందడం, చెరువులు నిండి ఉండడం, రైతుబంధు సీజన్కు ముందే అందడంతో రైతులు దర్జాగా సాగు పనులు చేసుకుంటున్నారు.
ఆయిల్ పాం సాగుతో రైతులకు అధిక లాభాలు వస్తాయని డీఏవో వాసిరెడ్డి శ్రీధర్ తెలిపారు. శనివారం మొలంగూర్ గ్రామంలో చింతిరెడ్డి ప్రభాకర్రెడ్డి అనే రైతు వ్యవసాయ క్షేత్రంలో మొదటిసారిగా ఆయిల్ పామ్ మొక్కలను
లాభదాయకమైన ఆయిల్ పామ్ సాగుకు రైతులు ముందుకు రావాలని ఎంపీపీ కొత్త వినీతాశ్రీనివాస్ రెడ్డి, జడ్పీటీసీ గీకురు రవీందర్, జిల్లా ఉద్యానవన, పట్టు పరిశ్రమ శాఖల అధికారి బండారి శ్రీనివాస్ సూచించారు.