రాష్ట్రంలో 2023-24 సంవత్సరంలో 2.15 లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేపట్టాలని ఉద్యానశాఖ లక్ష్యంగా నిర్ణయించింది. ఇప్పటికే తాజా బడ్జెట్లో ఆయిల్పామ్ సాగు ప్రోత్సాహానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.వెయ్యి కోట్లు క�
జిల్లాలో నిర్దేశించిన ఆయిల్ పామ్ సాగు లక్ష్యాలను ఈ నెలాఖరు వరకు పూర్తి చేయాలని కలెక్టర్ బీ గోపి అన్నారు. ఆయిల్ పామ్ సాగుపై సంబంధిత అధికారులతో మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం జర�
భద్రాద్రి జిల్లాలో యాసంగి సాగు పనులు ఊపందుకున్నాయి. పంటలకు ఉచితంగా విద్యుత్ అందడం, చెరువులు నిండి ఉండడం, రైతుబంధు సీజన్కు ముందే అందడంతో రైతులు దర్జాగా సాగు పనులు చేసుకుంటున్నారు.
ఆయిల్ పాం సాగుతో రైతులకు అధిక లాభాలు వస్తాయని డీఏవో వాసిరెడ్డి శ్రీధర్ తెలిపారు. శనివారం మొలంగూర్ గ్రామంలో చింతిరెడ్డి ప్రభాకర్రెడ్డి అనే రైతు వ్యవసాయ క్షేత్రంలో మొదటిసారిగా ఆయిల్ పామ్ మొక్కలను
లాభదాయకమైన ఆయిల్ పామ్ సాగుకు రైతులు ముందుకు రావాలని ఎంపీపీ కొత్త వినీతాశ్రీనివాస్ రెడ్డి, జడ్పీటీసీ గీకురు రవీందర్, జిల్లా ఉద్యానవన, పట్టు పరిశ్రమ శాఖల అధికారి బండారి శ్రీనివాస్ సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయరంగంలో మార్పులు తీసుకురావాలనే ఉద్దేశంతో సబ్సిడీపై ఆయిల్పామ్ మొక్కలు అందజేస్తూ సాగును ప్రోత్సహిస్తున్నది.గతేడాది ఆయిల్పామ్ సాగుపై వ్యవసాయాధి కారులు గ్రామాల్లో పర్యటించ�
వ్యవసాయ, ఉద్యానవన ఆయిల్ఫెడ్ అధికారుల సమన్వయ కృషితో జిల్లాలో ఆయిల్పామ్ సాగు కోసం రైతులు ముందుకు వచ్చి డీడీలు కట్టడం ఆహ్వానించదగిన విషయమని మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు.
రైతులు ఆయిల్పామ్ సాగుచేస్తే నెలనెలా జీతం లెక్క ఆదాయం వస్తుందని మంత్రులు హరీశ్రావు, నిరంజన్రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని చంద్లాపూర్లోని ఆయిల్పామ్ నర్సరీని క్షేత్రస్థా�