అప్పు పుట్టకపోవడం వల్లే రైతు రుణమాఫీ ప్రక్రియ ఆలస్యమైందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కాంగ్రెస్ అధినాయకురాలు సోనియాగాంధీ పుట్టిన రోజైన డిసెంబర్ 9నాటికి రుణమాఫీ పూర్తి చేస్తామని ప
జిల్లాలో ఆయిల్పామ్ సాగుపై రైతాంగం అంతగా ఆసక్తి చూపడం లేదు. ఈ పంట సాగుపై కాంగ్రెస్ ప్రభుత్వం అంతగా ప్రచారం చేయకపోవడం..నీటి కొరత, కరెంట్ కోతల వంటి పరిస్థితులతోనే రైతులు ముందుకు రావడం లేదని తెలుస్తున్న�
ఆయిల్పామ్ సాగు చేసే రైతులకు భారీ ఊరట లభించింది. పామాయిల్ దిగుమతిపై సుంకాన్ని భారీగా పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకున్నది. ఇప్పటి వరకు ఉన్నటువంటి 5.5 శాతం సుంకాన్ని ఏకంగా 27.5 శాతానికి పెంచింది.
తెలంగాణ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందాల మేరకు పురోగతి చూపెట్టని ఆయిల్ కంపెనీల మీద ప్రత్యక్ష చర్యలు తీసుకుంటామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరించారు. సచివాలయంలో సోమవారం ఆయిల్పామ్ సాగు పథకం �
ఆయిల్ పాం కంపెనీని తమకు విక్రయించాలంటూ ఒత్తిడి తీసుకొస్తున్నట్టు సమాచారం. దీనికి మంత్రి కూడా వత్తాసు పలుకుతున్నట్టు తెలిసింది. తన మేనల్లుడు, కొడుకుకు కంపెనీని కట్టబెట్టేందుకు తనవంతుగా ప్రయత్నాలు చేస�
దీర్ఘకాలిక నికర ఆదాయం అందించే ఆయిల్పాం సాగు వైపు ఆదివాసీ రైతులను ప్రోత్సహించనున్నట్లు నేషనల్ బయో డైవర్సిటీ చైర్మన్ అచ్లేందర్రెడ్డి, ఐఎఫ్ఎస్ అధికారులు కృష్ణమూర్తి, జయరాజ్లు స్పష్టం చేశారు.
“ఆయిల్పామ్ సాగులో సిద్దిపేట జిల్లా ఆదర్శంగా నిలిచిందని.. ఆయిల్పామ్కు సిద్దిపేట హబ్గా మారుతుంది” అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా నంగునూరు �
బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక రాయితీలు ఇచ్చి ఆయిల్పామ్ సాగును ప్రోత్సహించింది. ఇందులో భాగంగా సిద్దిపేట జిల్లాలో 11 వేల ఎకరాల్లో రైతులు ఆయిల్పామ్ మొక్కలు నాటారు.
రైతులను లాభాలబాట పట్టించేందుకు కేసీఆర్ సర్కారు ఆయిల్పామ్ సాగును ప్రోత్సహించగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకంతో సంక్షోభంలో పడిపోయింది. ఒకసారి ఆయిల్పామ్ మొక్క నాటితే నాలుగో యేట నుంచి దాదా�
గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు ఆయిల్పామ్ సాగుపై దృష్టి సారించాలని చేవెళ్ల డివిజన్ ఉద్యానవనశాఖ అధికారి వి. అశోక్యాదవ్ అన్నారు. శుక్రవారం షాబాద్ మండల పరిధిలోని తాళ్లపల్లి రైతువేదికలో ఉద్యానవనశాఖ ఆ�
వచ్చే 2024-25 సంవత్సరంలో లక్ష ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేయాలని ఉద్యానశాఖ నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా సాగు ప్రణాళికను రూపొందించింది. దీనిలో అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 13 వేల ఎకరాల్లో, అత్యల్పంగా �
నూతన పద్ధతులు అలవర్చుకోవాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా సూచించారు. స్థానిక కలెక్టరేట్లోని కలెక్టర్ చాంబర్లో బుధవారం ఆయన అగ్రిటెక్ సౌత్ 20 24 పోస్టర్ను ఆవిషరించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ ...
మెదక్ జిల్లాలో ఆయిల్పామ్ సాగు లక్ష్యాన్ని చేరుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా సంబంధిత శాఖ అధికారులకు సూచించారు. గురువారం మాసాయిపేట, వెల్దుర్తి మండలాల పరిధిలోని హాకీంపేట, ఉప్పులింగాపూర్ గ్రామా�