రైతులు వరి, మొక్కజొన్న పంటల సాగుపైనే ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారని, ఈ పంటలకు పెట్టుబడితో పాటు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని కావునా రైతాంగం తక్కువ నీరు, అధిక ఆదాయం ఇచ్చే ఆయిల్పామ్ సాగు చేసేందుక
కృత్రిమ మేథ(ఏఐ)ను ఉపయోగించి రాష్ట్రంలోని ప్రతి పౌరుడి సమగ్ర హెల్త్ ప్రొఫైల్ను రూపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి వెల్లడించారు. హెల్త్ ప్రొఫైల్ అందుబాటులోకి వేగంగా మెర
జిల్లాలో రైతుల అభివృద్ధికి అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ సూచించారు. బుధవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయిల్�
దేశంలో వంట నూనెల లోటును పూడ్చేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ఆయిల్పామ్ తోటల సాగు సత్ఫలితాలనిస్తున్నది. వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్పామ్ను తెరపైకి తెచ్చిన అప్పటి సర్కారు దాన్ని సాగు చేసేలా �
జిల్లాలో ఆయిల్పామ్ సాగుకు అనుకూల వాతావరణం ఉందని, రైతులను ఒప్పించి సాగుకు ముందుకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ మనుచౌదరి వ్యవసాయ, హార్టికల్చర్, ఆయిల్ఫెడ్ అధికారులకు సూచించారు. ఆయిల్పామ్ స
రైతులకు నాణ్యమైన ఆయిల్పామ్ మొక్కలను అందించి మంచి దిగుబడులు సాధించేలా ప్రోత్సహించాలని నూనె గింజల విభాగం కేంద్రం సంయుక్త కార్యదర్శి అజిత్ కుమార్ సాహూ అన్నారు. సిద్దిపేట జిల్లా ములుగులోని ఆయిల్పామ�
అక్టోబర్ నెలకు సంబంధించి ఆయిల్పాం గెలల ధర మరో రూ.2 వేలు పెరిగింది. సెప్టెంబర్ నెలలో టన్ను ఆయిల్పాం గెలల ధర రూ.17,043 ఉండగా.. అక్టోబర్ నెలకు రూ.2,101 పెరిగి.. రూ.19,144లకు చేరింది. ఈ మేరకు ఆయిల్ఫెడ్ అధికారులు శుక్ర�
అప్పు పుట్టకపోవడం వల్లే రైతు రుణమాఫీ ప్రక్రియ ఆలస్యమైందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కాంగ్రెస్ అధినాయకురాలు సోనియాగాంధీ పుట్టిన రోజైన డిసెంబర్ 9నాటికి రుణమాఫీ పూర్తి చేస్తామని ప
జిల్లాలో ఆయిల్పామ్ సాగుపై రైతాంగం అంతగా ఆసక్తి చూపడం లేదు. ఈ పంట సాగుపై కాంగ్రెస్ ప్రభుత్వం అంతగా ప్రచారం చేయకపోవడం..నీటి కొరత, కరెంట్ కోతల వంటి పరిస్థితులతోనే రైతులు ముందుకు రావడం లేదని తెలుస్తున్న�
ఆయిల్పామ్ సాగు చేసే రైతులకు భారీ ఊరట లభించింది. పామాయిల్ దిగుమతిపై సుంకాన్ని భారీగా పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకున్నది. ఇప్పటి వరకు ఉన్నటువంటి 5.5 శాతం సుంకాన్ని ఏకంగా 27.5 శాతానికి పెంచింది.
తెలంగాణ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందాల మేరకు పురోగతి చూపెట్టని ఆయిల్ కంపెనీల మీద ప్రత్యక్ష చర్యలు తీసుకుంటామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరించారు. సచివాలయంలో సోమవారం ఆయిల్పామ్ సాగు పథకం �
ఆయిల్ పాం కంపెనీని తమకు విక్రయించాలంటూ ఒత్తిడి తీసుకొస్తున్నట్టు సమాచారం. దీనికి మంత్రి కూడా వత్తాసు పలుకుతున్నట్టు తెలిసింది. తన మేనల్లుడు, కొడుకుకు కంపెనీని కట్టబెట్టేందుకు తనవంతుగా ప్రయత్నాలు చేస�
దీర్ఘకాలిక నికర ఆదాయం అందించే ఆయిల్పాం సాగు వైపు ఆదివాసీ రైతులను ప్రోత్సహించనున్నట్లు నేషనల్ బయో డైవర్సిటీ చైర్మన్ అచ్లేందర్రెడ్డి, ఐఎఫ్ఎస్ అధికారులు కృష్ణమూర్తి, జయరాజ్లు స్పష్టం చేశారు.