ఆయిల్పామ్ తోటలను సాగు చేసే రైతులు ప్రాథమిక దశలోనే సరైన యాజమాన్యం పద్ధతులు పాటించినట్లు అయితే మంచి దిగుబడి సాధించవచ్చు అని పతంజలి ఆయిల్పామ్ కంపెనీ మేనేజర్ జె.హరీశ్, ఏఈఓ నేరెళ్ల సత్యం తెలిపారు.
ఆయిల్పామ్ సాగుతో రైతులు మంచి ఆదాయం పొందవచ్చని కూసుమంచి డివిజన్ వ్యవసాయ శాఖ సహాయ సంచాలకురాలు బి.సరిత అన్నారు. శనివారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని గుడిమల్ల గ్రామంలో రైతులకు ఆయిల్పామ్ సాగు విధా
ఆయిల్పాం సాగు లక్ష్యాలను ప్రణాళికాబద్ధంగా చేరుకోవాలని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అధికారులను ఆదేశించారు. ఆయిల్పాం సాగు, వ్యవసాయ శాఖల పనితీరుపై సంబంధిత అధికారులతో కలెక్టరేట్లో గురువారం నిర్వహ
మూడేండ్ల క్రితం నాటుకున్న మొక్కలు ఇప్పుడు కోతకు రావడంతో ముప్ఫై ఏండ్ల వరకు ఫలం ఇవ్వనున్నది. అప్పట్లో బీఆర్ఎస్ సర్కార్ ప్రోత్సాహం, అప్పటి స్థానిక ఎమ్మెల్యే బాల్క సుమన్ చొరవతో నాటిన ఆయిల్పామ్ మొక్క�
ఆయిల్పామ్ సాగు రైతులకు లాభదాయకం అని, జిల్లాలో లక్ష్యమేర సాగును ప్రోత్సహించాలని, అన్ని రైతువేదికల్లో రైతులతో సమావేశాలు నిర్వహించి వారిని ఒప్పించాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ అధికారులను ఆదేశి�
సిద్దిపేట జిల్లాలో సన్ప్లవర్ రైతులు ఆందోళనలో ఉన్నారని, కొనుగోలు కేంద్రాలు కొనసాగించి పూర్తిస్థాయిలో పంట సేకరించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావును ఫోన్లో మాజీ మంత్రి, ఎమ్మెల్య�
రైతులు వరి, మొక్కజొన్న పంటల సాగుపైనే ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారని, ఈ పంటలకు పెట్టుబడితో పాటు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని కావునా రైతాంగం తక్కువ నీరు, అధిక ఆదాయం ఇచ్చే ఆయిల్పామ్ సాగు చేసేందుక
కృత్రిమ మేథ(ఏఐ)ను ఉపయోగించి రాష్ట్రంలోని ప్రతి పౌరుడి సమగ్ర హెల్త్ ప్రొఫైల్ను రూపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి వెల్లడించారు. హెల్త్ ప్రొఫైల్ అందుబాటులోకి వేగంగా మెర
జిల్లాలో రైతుల అభివృద్ధికి అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ సూచించారు. బుధవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయిల్�
దేశంలో వంట నూనెల లోటును పూడ్చేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ఆయిల్పామ్ తోటల సాగు సత్ఫలితాలనిస్తున్నది. వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్పామ్ను తెరపైకి తెచ్చిన అప్పటి సర్కారు దాన్ని సాగు చేసేలా �
జిల్లాలో ఆయిల్పామ్ సాగుకు అనుకూల వాతావరణం ఉందని, రైతులను ఒప్పించి సాగుకు ముందుకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ మనుచౌదరి వ్యవసాయ, హార్టికల్చర్, ఆయిల్ఫెడ్ అధికారులకు సూచించారు. ఆయిల్పామ్ స
రైతులకు నాణ్యమైన ఆయిల్పామ్ మొక్కలను అందించి మంచి దిగుబడులు సాధించేలా ప్రోత్సహించాలని నూనె గింజల విభాగం కేంద్రం సంయుక్త కార్యదర్శి అజిత్ కుమార్ సాహూ అన్నారు. సిద్దిపేట జిల్లా ములుగులోని ఆయిల్పామ�
అక్టోబర్ నెలకు సంబంధించి ఆయిల్పాం గెలల ధర మరో రూ.2 వేలు పెరిగింది. సెప్టెంబర్ నెలలో టన్ను ఆయిల్పాం గెలల ధర రూ.17,043 ఉండగా.. అక్టోబర్ నెలకు రూ.2,101 పెరిగి.. రూ.19,144లకు చేరింది. ఈ మేరకు ఆయిల్ఫెడ్ అధికారులు శుక్ర�