దశాబ్ద కాలంగా ఒక్క ఐసీసీ టైటిల్ కూడా నెగ్గని భారత జట్టు.. స్వదేశంలో జరుగనున్న వన్డే ప్రపంచకప్ కోసం బలమైన జట్టును ప్రకటించింది. అనుభవజ్ఞులు, యువ ఆటగాళ్ల కలయికతో 15 మందితో కూడిన టీమ్ను చీఫ్ సెలెక్టర్ అగ�
గాయం నుంచి పూర్తిస్థాయిలో కోలుకోకపోవడంతో.. ఆసియాకప్ తొలి రెండు మ్యాచ్లకు దూరమైన టీమ్ఇండియా వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ వన్డే ప్రపంచకప్కు ఎంపికవడం ఖాయమైంది.
వన్డే ప్రపంచకప్నకు ముందు జట్టు కూర్పును సరిచూసుకునేందుకు పనికి వస్తుందనకున్న ఆసియా కప్లో భారత్కు వరుణుడి బాధ తప్పేలా లేదు. పాకిస్థాన్తో శనివారం జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. నేడు నేపాల�
పన్నేండేండ్ల తర్వాత స్వదేశంలో వన్డే ప్రపంచకప్ జరుగనున్న నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఏర్పాట్లపై దృష్టి సారించింది. ఇప్పటికే పలు స్టేడియంలలో మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్న బోర్డు..
వన్డే ప్రపంచకప్లో (ODI World cup 2023) ఆడాలన్న వికెట్ కీపర్, బ్యాట్స్మెన్ సంజూ శాంసన్ (Sanju Samson) ఆశలు గల్లంతయ్యేలా ఉన్నాయి. సీనియర్ ప్లేయర్ కేఎల్ రాహుల్ (KL Rahul) ఫిట్గా ఉండటంతో అతనినే జట్టుకు ఎంపికచేయనున్నట్లు తె�
Asia Cup 2023 | పుష్కర కాలం తర్వాత స్వదేశంలో జరుగనున్న వన్డే ప్రపంచకప్నకు ముందు టీమ్ఇండియాకు మరో పరీక్ష ఎదురుకానుంది. మన ఖండంలోనే ఆరు దేశాల మధ్య బుధవారం నుంచి ఆసియా కప్ ప్రారంభమవుతున్నది. హైబ్రిడ్ పద్ధతిలో జ�
రాబోయే రెండు నెలల కాలంలో ఈ జట్టుతో కలిసి అద్భుతాలు చేస్తామని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేర్కొన్నాడు. ఆసియాకప్, వన్డే ప్రపంచకప్ ప్రారంభానికి ముందు హిట్మ్యాన్ పలు అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశ�
వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ మార్పులు చేయాలంటూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) అభ్యర్థనను బీసీసీఐ తోసిపుచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో షెడ్యూల్ మార్చే అవకాశం లేదంటూ బోర్డు సోమవారం అధికారి
తెలంగాణ కుర్రాడు తిలక్ వర్మను వన్డే ప్రపంచకప్ బరిలో దింపాలనే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నంది. ఇప్పటికే రవిశాస్త్రి, సందీప్ పాటిల్, ఎమ్మెస్కే ప్రసాద్ ఈ హైదరాబాదీని స్వదేశంలో జరుగనున్న మెగాటో�
IND vs IRE | ఏడాది తర్వాత అంతర్జాతీయ క్రికెట్కు రీఎంట్రీ ఇస్తున్న బుమ్రా.. నేడు ఐర్లాండ్తో తొలి టీ20గాయం కారణంగా చాన్నాళ్లుగా ఆటకు దూరమైన టీమ్ఇండియా పేస్గన్ జస్ప్రీత్ బుమ్రా రీఎంట్రీకి రంగం సిద్ధమైంది. శస
ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా.. బుల్లెట్టు దిగిందా లేదా అన్నదే లెక్క అన్నట్లు.. అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన తొలి సిరీస్లోనే తెలుగోడు జెండా పాతేశాడు. దేశవాళీల్లో పరుగుల వరద పారించి 20 ఏండ్ల వయస�
స్వదేశం వేదికగా జరుగనున్న ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్లో కొన్ని మ్యాచ్ల తేదీలు మారాయి. నవరాత్రి ఉత్సవాలు, పలు భద్రతా కారణాలను దృష్టిలో పెట్టుకుంటూ మెగాటోర్నీలో తొమ్మిది మ్యాచ్లను ఐసీసీ రీషెడ్యూల�
వన్డే ప్రపంచకప్ కోసం భారత్లో పర్యటించేందుకు పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు ఆ దేశ ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చింది. అక్టోబర్ 5 నుంచి భారత్ వేదికగా వరల్డ్కప్ ప్రారంభం కానుండగా.. భద్రతా కారణాల దృష్ట్య�
IND vs PAK | వన్డే ప్రపంచకప్లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ తేదీలు మారే అవకాశం కనిపిస్తున్నది. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 15వ తేదీన అహ్మదాబాద్లో దాయాదుల మధ్య పోరు జరుగాల్సి ఉంది. అదే రోజు నుంచి దేవి నవరాత్రి ఉ�
Kapil Dev: గాయాలను కూడా పట్టించుకోకుండా ఐపీఎల్ ఆడుతున్న ప్లేయర్లు.. స్వల్ప గాయమైనా అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లకు ఎందుకు దూరంగా ఉంటున్నారని మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ప్రశ్నించారు. వన్డే వరల్డ్క�