వన్డే ప్రపంచకప్ కోసం భారత్లో పర్యటించేందుకు పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు ఆ దేశ ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చింది. అక్టోబర్ 5 నుంచి భారత్ వేదికగా వరల్డ్కప్ ప్రారంభం కానుండగా.. భద్రతా కారణాల దృష్ట్య�
IND vs PAK | వన్డే ప్రపంచకప్లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ తేదీలు మారే అవకాశం కనిపిస్తున్నది. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 15వ తేదీన అహ్మదాబాద్లో దాయాదుల మధ్య పోరు జరుగాల్సి ఉంది. అదే రోజు నుంచి దేవి నవరాత్రి ఉ�
Kapil Dev: గాయాలను కూడా పట్టించుకోకుండా ఐపీఎల్ ఆడుతున్న ప్లేయర్లు.. స్వల్ప గాయమైనా అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లకు ఎందుకు దూరంగా ఉంటున్నారని మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ప్రశ్నించారు. వన్డే వరల్డ్క�
వన్డే ప్రపంచకప్ షెడ్యూల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని.. బీసీసీఐ కార్యదర్శి జై షా పేర్కొన్నాడు. మూడు దేశాల బోర్డులు ఐసీసీకి తమ మ్యాచ్ల్లో మార్పులు చేయాల్సిందిగా కోరాయని.. త్వరలోనే దీని�
World Cup Trophy | బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ (Shah Rukh Khan) వన్డే ప్రపంచకప్ ట్రోఫీ (World Cup Trophy) తో ఉన్న ఫొటోను ఐసీసీ (ICC) సోషల్ మీడియాలో షేర్ చేసింది.
IND vs PAK | భారత్, పాక్ మ్యాచ్ ఎఫెక్ట్.. భారీగా పెరిగిన విమాన టికెట్ల ధరలుఅహ్మదాబాద్ వేదికగా భారత్, పాకిస్థాన్ వన్డే ప్రపంచకప్ మ్యాచ్కు యమా క్రేజ్ కొనసాగుతున్నది. ప్రతిష్ఠాత్మక టోర్నీలో దాయాదుల పోరు�
వన్డే ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీలో శ్రీలంక విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో లంక 128 పరుగుల తేడాతో నెదర్లాండ్స్ను చిత్తుచేసింది. వన్డేల్లో లంకకు ఇది వరుసగా పదో విజయం కావడం విశేషం.
వన్డే ప్రపంచకప్ ప్రారంభానికి మూడు నెలల ముందు రిటైర్మెంట్ ప్రకటించి ఆశ్చర్యపరిచిన బంగ్లాదేశ్ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. దేశ ప్రధాని షేక్ హసీనా కోరిక మేరకు తిరిగ�
ఆల్రౌండర్ బాస్ డి లీడ్ అదరగొట్టడంతో నెదర్లాండ్స్ జట్టు వన్డే ప్రపంచకప్నకు అర్హత సాధించింది. క్వాలిఫయింగ్ టోర్నీ తమ చివరి సూపర్ సిక్స్ మ్యాచ్లో గురువారం నెదర్లాండ్స్ 4 వికెట్ల తేడాతో స్కాట్ల
ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్నకు ఆతిథ్యమిచ్చే అవకాశం దక్కించుకోలేకపోయిన స్టేడియంలకు ద్వైపాక్షిక సిరీస్లలో అధిక ప్రాధాన్యమిస్తామని బీసీసీఐ కార్యదర్శి జై షా పేర్కొన్నాడు. ఈ మేరకు రాష్ర్టాల క్రికెట�
క్వాలిఫయింగ్ టోర్నీలో నిలకడైన ప్రదర్శన కనబరుస్తున్న శ్రీలంక క్రికెట్ జట్టు వన్డే ప్రపంచకప్నకు అర్హత సాధించింది. ఆదివారం జరిగిన సూపర్ సిక్స్ పోరులో లంక 9 వికెట్ల తేడాతో జింబాబ్వేను చిత్తుచేసింది.
భారత్ వేదికగా జరుగనున్న వన్డే ప్రపంచకప్లో పాల్గొనేందుకు పాకిస్థాన్ సిద్ధమైనట్లు సమాచారం. భారత్లో పర్యటించేందుకు అవసరమైన ట్రావెల్స్ క్లియరెన్స్ కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆ దేశ ప�
సుదీర్ఘ కాలం పాటు అంతర్జాతీయ క్రికెట్లో తిరుగులేని ఆధిపత్యం కనబర్చిన వెస్టిండీస్.. 2023 వన్డే ప్రపంచకప్నకు అర్హత సాధించలేకపోయింది. క్వాలిఫయింగ్ టోర్నీ సూపర్ సిక్స్లో విండీస్ వరుసగా మూడో పరాజయం మూ�
వన్డే ప్రపంచకప్ వేదికల కేటాయింపుపై రచ్చ కొనసాగుతూనే ఉన్నది. పూర్తి ఏకపక్షంగా అహ్మదాబాద్కు కీలక మ్యాచ్లు తరలించుకుపోతూ తమను విస్మరించడంపై పంజాబ్ క్రీడామంత్రి గుర్మీత్సింగ్..బీసీసీఐపై లేఖాస్త్ర�
దేశంలో క్రికెట్కు ఉన్న క్రేజ్ మరే ఆటకు లేదు. క్రికెట్ను ప్రాణంగా ప్రేమించే అభిమానులు కోకొల్లలు. క్రికెట్ను ఒక మతంగా భావించే మన దేశంలో సరిగ్గా పుష్కర కాలం తర్వాత ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్ జరుగబ�