ఉప్పల్ రాజీవ్గాంధీ అంతర్జాతీయ స్టేడియానికి మహర్దశ పట్టనుంది. స్వదేశం వేదికగా అక్టోబర్లో జరుగనున్న వన్డే ప్రపంచకప్ టోర్నీ కోసం బీసీసీఐ ఏర్పాట్లు మొదలుపెట్టింది. ఎంపిక చేసిన ఐదు స్టేడియాల్లో రూ.500 కో
ఈ ఏడాది చివర్లో భారత్ వేదికగా జరుగనున్న వన్డే ప్రపంచకప్నకు శ్రీలంక నేరుగా అర్హత సాధించలేకపోయింది. న్యూజిలాండ్తో జరిగిన వన్డే సిరీస్లో లంక 0-2తో వైట్వాష్కు గురవడంతో మెగాటోర్నీ బెర్త్ దక్కించుకోల�
ఈ యేడాది చివరలో మన దేశంలో జరిగే వన్డే ప్రపంచకప్ వేదికల్లో హైదరాబాద్కు చోటు దక్కిందని సమాచారం. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరిగే ప్రపంచకప్ నిర్వహణకు బీసీసీఐ దాదాపు డజను వేదికలను ఎంపిక చేసింది.
వన్డేలపై ఆసక్తి తగ్గకుండా ఉండాలంటే.. 40 ఓవర్లకు కుదించడం మంచిదని భారత మాజీ కోచ్ రవిశాస్త్రి పేర్కొన్నాడు. ఈ ఏడాది చివర్లో భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరుగనున్న నేపథ్యంలో రవిశాస్త్రి ఈ వ్యాఖ్యలు చేశా�
Anurag Thakur:వచ్చే ఏడాది జరగాల్సిన ఆసియా కప్ను తటస్థ వేదికపై నిర్వహిస్తామని ఇటీవల బీసీసీఐ కార్యదర్శి జేషా చెప్పిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఓ హెచ్చరిక చేసింది. ఇండియా
బీసీసీఐ కార్యదర్శిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన జై షా మాటలు మంటలు రేపుతున్నాయి. ఆసియాకప్లో పాల్గొనేందుకు భారత జట్టు పాకిస్థాన్లో పర్యటించదని, తటస్థ వేదికలపైనే మ్యాచ్లు ఆడుతుందని షా చేసిన ప్రకటన వి
Shreyas Iyer | సౌతాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో సెంచరీ బాదిన యువప్లేయర్ శ్రేయాస్ అయ్యర్పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ ఓపెనర్, లెజెండరీ ప్లేయర్ వసీం జాఫర్ కూడా అయ్యర్ ఆటతీరును కొనియాడ�
ODI World Cup | వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్ కోసం టీమిండియాను సెలెక్ట్ చేయడం పెద్ద తలనొప్పిగా మారుతుందని మాజీ లెజెండ్, ప్రస్తుతం సఫారీలతో వన్డే సిరీస్లో భారత జట్టు కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ అన్నాడు.
ఆరుసార్లు ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియా చేతిలో ఒత్తిడికి గురై ఓటమి పాలైన భారత మహిళల జట్టు.. తదుపరి మ్యాచ్లో జూలు విదిల్చింది. బంగ్లాతో పోరులో మన అమ్మాయిలు సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటి అద్వితీయ విజయాన్న�
మహిళల వన్డే ప్రపంచకప్ డునెడిన్ (న్యూజిలాండ్): సొంతగడ్డపై జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచకప్లో న్యూజిలాండ్ జట్టు బోణీ కొట్టింది. సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్లో న్యూజిలాండ్ 9 వికెట్ల తేడాతో బంగ్లాదేశ�
ఉత్కంఠ పోరులో న్యూజిలాండ్ ఓటమి మహిళల వన్డే ప్రపంచకప్ మౌంట్మాంగనీ: మహిళల వన్డే ప్రపంచకప్నకు అద్భుత ఆరంభం! ఉత్కంఠభరితంగా సాగిన తొలి పోరులో వెస్టిండీస్ 3 పరుగుల తేడాతో న్యూజిలాండ్ను చిత్తు చేసింది. మ
నాలుగో రోజు ఒక్క బంతీ పడకుండానే ఆట రద్దుడబ్ల్యూటీసీ ఫైనల్ సౌతాంప్టన్: ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ను వరుణుడు వదిలేలా లేడు. భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ఈ ప్రతిష్ఠాత్మక పోర