కరాచీ: వన్డే ప్రపంచకప్ కోసం భారత్లో పర్యటించేందుకు పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు ఆ దేశ ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చింది. అక్టోబర్ 5 నుంచి భారత్ వేదికగా వరల్డ్కప్ ప్రారంభం కానుండగా.. భద్రతా కారణాల దృష్ట్యా పాకిస్థాన్ జట్టు వస్తుందా లేదా అనే సందేహాలు నెలకొనగా.. ప్రభుత్వం ఆదివారం పచ్చజెండా ఊపడంతో సందిగ్ధతకు తెరదించినైట్లెంది.