భారత గడ్డపై వన్డే వరల్డ్కప్ మరో ఐదు రోజుల్లో షురూ కానుంది. ఈ మెగా టోర్నీలో చాంపియన్గా నిలిచిన జట్టుకు భారీ మొత్తంలో ప్రైజ్మనీ దక్కనుంది. విజేతకు రూ.33 కోట్లు, రన్నరప్ టీమ్కు రూ.16.35 కోట్లు ఇస్తామని ఐసీస�
స్వదేశం వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్ కోసం భారత్ బృందం ఖరారైంది. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సీనియర్ సెలెక్షన్ కమిటీ గురువారం 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది.
ODI World Cup | ప్రపంచకప్ కోసం భారత జట్టులో బీసీసీఐ కీలక మార్పులు చేసింది. అక్షర్పటేల్ గాయపడ్డ విషయం తెలిసిందే. అతని స్థానంలో రవిచంద్రన్ అశ్విన్ను 15 మంది సభ్యుల జట్టులో చేర్చారు. ఆసియా కప్ సందర్భంగా అక్షర్ గా
వన్డే ప్రపంచకప్ ప్రారంభానికి ముందు ఐసీసీ ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి చేరిన టీమ్ఇండియా.. ఆస్ట్రేలియాతో మూడో మ్యాచ్కు సిద్ధమైంది. ఇప్పటికే రెండు వన్డేలు నెగ్గి 2-0తో సిరీస్ కైవసం చేసుకున్న భారత్.. �
స్వదేశంలో జరుగనున్న వన్డే ప్రపంచకప్నకు ముందు సన్నాహకాల్లో భాగంగా టీమ్ఇండియా కంగారూలతో వన్డే సిరీస్కు సిద్ధమైంది. మూడు మ్యాచ్ల్లో భాగంగా శుక్రవారం మొహాలీ వేదికగా తొలి వన్డే జరుగనుండగా.. సీనియర్లకు
నాలుగు పుష్కరాల క్రితం ప్రారంభమైన ప్రపంచకప్ ప్రస్థానం దినదిన ప్రవర్ధమానంగా సాగుతూ 13వ ఎడిషన్కు చేరుకుంది. ప్రతి టోర్నీకి నిబంధనలు మారుతూ తెల్ల దుస్తూల నుంచి కలర్ఫుల్ డ్రస్సుల్లోకి 60 ఓవర్ల నుంచి 50 ఓవ�
వన్డే ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా న్యూజిలాండ్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన తొలి వన్డే ఫలితం తేలకుండానే రైద్దెంది. వర్షం కారణంగా మ్యాచ్ను 42 ఓవర్లకు కుదించగా..
Mohammed Siraj | మహమ్మద్ సిరాజ్..ఇప్పుడు ఎక్కడా చూసినా అందరి నోట ఇదే మాట. అరే వారెవ్వా సిరాజ్ అదరగొట్టాడు, ఆసియాకప్ ఫైనల్లో శ్రీలంకను ఓ ఆటాడుకున్నాడు, వన్డే ప్రపంచకప్లో భారత ఆశాకిరణం సిరాజ్ అంటూ ఆకాశానికెత్త�
IND vs AUS | రికార్డు స్థాయిలో ఎనిమిదోసారి ఆసియాకప్ చేజిక్కించుకున్న భారత జట్టు.. శుక్రవారం నుంచి ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో బరిలోకి దిగనుంది. దీని కోసం ఆలిండియా సీనియర్ సెలెక్షన్ కమిటీ సో�
ODI World Cup 2023 | వచ్చే నెల 5 నుంచి స్వదేశంలో జరుగనున్న వన్డే ప్రపంచకప్నకు సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ విశిష్ట అతిథిగా వ్యవహరిస్తారని బీసీసీఐ పేర్కొంది.
Kapil dev | పుష్కర కాలం తర్వాత సొంతగడ్డపై జరగనున్న వన్డే ప్రపంచకప్ కోసం టీమ్ఇండియా సిద్ధంగా ఉందని భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అన్నాడు. చాన్నాళ్లుగా జట్టు నిలకడగా రాణిస్తున్నదని.. ప్లేయర్లంతా మంచి లయలో ఉ�
IND vs AUS | వన్డే ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా ఈ నెల 24 నుంచి భారత్తో జరగనున్న మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టును ప్రకటించింది. భారత్లోనే జరుగనున్న ఈ సిరీస్తో ఇక్కడి పిచ్లపై ఒక అంచనాకు ర�
ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్ టోర్నీకి ముందు పాకిస్థాన్కు ఎదురుదెబ్బ తగిలింది. భుజం గాయం కారణంగా యువ పేసర్ నసీమ్ షా మెగాటోర్నీకి దూరమయ్యే చాన్స్ కనిపిస్తున్నది.
ఇంగ్లండ్ కౌంటీల్లో టీమ్ఇండియా స్పిన్నర్ యజువేంద్ర చాహల్ ఇరుగదీస్తున్నాడు. స్వదేశం వేదికగా జరిగే ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్లో చోటు దక్కించుకోలేకపోయిన చాహల్.. కౌంటీల్లో కెంట్ తరఫున ప్రాతినిధ