ODI World Cup | ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్లో భాగంగా.. దక్షిణాఫ్రికా, శ్రీలంక పోరులో లెక్కకు మిక్కిలి రికార్డులు బద్దలయ్యాయి. ఇరు జట్ల మధ్య శుక్రవారం ఢిల్లీ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో టాస్ ఓడి మొదట బ్యాటిం�
ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్ ప్రారంభానికి ముందు భారత్కు చేదువార్త. ఫార్మాట్తో సంబంధం లేకుండా దంచికొడుతూ.. ఫుల్ ఫామ్లో ఉన్న టీమ్ఇండియా యువ ఓపెనర్ శుభ్మన్ గిల్.. వరల్డ్కప్ తొలి మ్యాచ్లో ఆడే�
వన్డే ప్రపంచకప్ ప్రారంభ సమరానికి అభిమానులు పోటెత్తుతారని భావించిన బీసీసీఐకి.. తీవ్ర నిరాశ ఎదురైంది. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంలో జరిగిన వరల్డ్కప్ ఆరంభ పోరుపై అభిమానులు పెద్దగా ఆసక్తి చూపలేదు. టీ�
ODI World Cup | వన్డే క్రికెట్ ప్రభ మసక బారుతున్నది. క్రికెట్ను మతంలా భావించే మన దేశంలో ప్రపంచకప్ తొలి పోరుకు స్టాండ్స్ ఖాళీగా దర్శనమివ్వడమే దీనికి సంకేతమని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల శ్ర
ENG vs NZ | బౌలింగ్తో ఇంగ్లండ్ ప్లేయర్లకు ముచ్చెమటలు పట్టించిన కివీస్.. బ్యాటింగ్లోనూ దుమ్ముదులుపుతోంది. వన్డే వరల్డ్ కప్ ఆరంభ పోరులో భాగంగా 283 పరుగుల టార్గెట్తో ఛేజింగ్కు దిగిన న్యూజిలాండ్ బ్యాటర్ల�
ENG vs NZ | వన్డే వరల్డ్ కప్ ఆరంభ పోరులో అరుదైన రికార్డు నమోదైంది. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ తొలి మ్యాచ్లో ఇంగ్లండ్ ప్లేయర్లంతా డబుల్ డిజిట్ స్కోరు నమోదు చేశారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్�
నాలుగేండ్లకోసారి నిర్వహించే ఐసీసీ ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్నకు వేళైంది. సాధారణంగా వేసవిలో జరిగే ఈ టోర్నీ ఈసారి శీతాకాలంలో వేడి పుట్టించేందుకు సిద్ధమైంది. టీ20ల ప్రభావంతో వన్డేలకు కాలం చెల్లిపోయిం
ODI World Cup: వన్డే వరల్డ్కప్ ఓపెనింగ్ మ్యాచ్లో.. డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్తో .. రేపు న్యూజిలాండ్ తలపడనున్నది. అహ్మాదాబాద్ వేదికగా ఈ మ్యాచ్ సాగనున్నది.
వన్డే ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా భారత జట్టు రెండో వార్మప్ మ్యాచ్కు సిద్ధమైంది. మంగళవారం తిరువనంతపురం వేదికగా నెదర్లాండ్స్తో రోహిత్ సేన తలపడనుంది.
వన్డే ప్రపంచకప్ ఆడేందుకు ఏడేండ్ల తర్వాత భారత్లో అడుగుపెట్టిన పాకిస్థాన్ క్రికెట్ జట్టు.. హైదరాబాదీల ఆతిథ్యంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నది. ఇక్కడి వంటకాలతో పాటు వాతావరణాన్ని బాగా ఆస్వాదిస్తున్నట్లు పా
ICC Commentators: వరల్డ్కప్ కోసం కామెంటరీ ఇచ్చే స్పెషలిస్టుల జాబితాను ఐసీసీ రిలీజ్ చేసింది. రికీ పాంటింగ్, రవిశాస్త్రి, ఇయాన్ మోర్గన్తో పాటు చాలా మంది స్టార్లు కామెంట్రీ జాబితాలో ఉన్నారు.
భారత గడ్డపై వన్డే వరల్డ్కప్ మరో ఐదు రోజుల్లో షురూ కానుంది. ఈ మెగా టోర్నీలో చాంపియన్గా నిలిచిన జట్టుకు భారీ మొత్తంలో ప్రైజ్మనీ దక్కనుంది. విజేతకు రూ.33 కోట్లు, రన్నరప్ టీమ్కు రూ.16.35 కోట్లు ఇస్తామని ఐసీస�
స్వదేశం వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్ కోసం భారత్ బృందం ఖరారైంది. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సీనియర్ సెలెక్షన్ కమిటీ గురువారం 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది.
ODI World Cup | ప్రపంచకప్ కోసం భారత జట్టులో బీసీసీఐ కీలక మార్పులు చేసింది. అక్షర్పటేల్ గాయపడ్డ విషయం తెలిసిందే. అతని స్థానంలో రవిచంద్రన్ అశ్విన్ను 15 మంది సభ్యుల జట్టులో చేర్చారు. ఆసియా కప్ సందర్భంగా అక్షర్ గా