చెన్నై: ప్రపంచకప్లో భాగంగా ఇవాళ భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమ్మిన్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉందని, అందుకే బ్యాటింగ్ ఎంచుకున్నానని చెప్పాడు. పిచ్ స్లోగా ఉందని, బౌలర్లు కండిషన్స్ను అర్థం చేసుకుని బౌలింగ్ చేయాల్సి ఉంటుందని భారత కెప్టెన్ రోహిత్ శర్మ అన్నారు.
ఇండియా తుది టీమ్: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
ఆస్ట్రేలియా తుది టీమ్: డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లబుషంగే, కామెరూన్ గ్రీన్, అలెక్స్ క్యారీ (వికెట్ కీపర్)చ గ్లెన్ మాక్స్వెల్, పాట్ కమ్మిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్వుడ్, ఆడమ్ జంపా.