ప్రతిష్టాత్మక యాషెస్ టెస్టు సమరానికి నేటి నుంచి తెరలేవనుంది. క్రికెట్లో అగ్రశ్రేణి జైట్లెన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య నవంబర్ 21 నుంచి 2026 జనవరి దాకా అభిమానులకు పసందైన టెస్టు క్రికెట్ విందును అందించే�
భారతీయ మహిళ సమన్విత ధరేశ్వర్ ఆస్ట్రేలియాలో రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆమె ఎనిమిది నెలల గర్భిణి. ఆమె తన భర్త, కుమారుడు (3)తో కలిసి హార్న్స్బైలోని జార్జి స్ట్రీట్లో రాత్రి 8 గంటల సమయంలో వాకింగ్ కోసం వెళ
ప్రతిష్టాత్మక యాషెస్ టెస్టు సమరానికి ముందు ఆతిథ్య ఆస్ట్రేలియాకు మరో షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ జోష్ హాజిల్వుడ్ తొడ కండరాల గాయంతో ఈనెల 21 నుంచి పెర్త్ వేదికగా జరుగబోయే మొదటి టెస్టుకు దూరం
థాయ్లాండ్ వేదికగా వచ్చే ఏడాది జరిగే మహిళల ఏఎఫ్సీ అండర్-20 ఏషియన్ ఫైనల్స్ టోర్నీలో గ్రూపులు ఖరారయ్యాయి. సోమవారం బ్యాంకాక్లో గ్రూపుల వర్గీకరణ జరిగింది. ఇందులో జపాన్, ఆస్ట్రేలియా, చైనీస్ తైపీతో కలి�
Australia | ఆస్ట్రేలియా (Australia) ప్రధాని ఆంథోనీ అల్బనీస్ (Anthony Albanese) కీలక ప్రకటన చేశారు. దేశంలో 16 ఏండ్ల లోపు పిల్లలు సామాజిక మాధ్యమాల (Social Media Ban) వాడకాన్ని నిషేధిస్తున్నట్లు తెలిపారు.
IND vs PAK |అంతర్జాతీయ క్రికెట్ అభిమానులలో భారత్–పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఎప్పుడూ పండగలాంటి ఉత్సాహం కనిపిస్తుంది . కానీ రాబోయే 2028 లాస్ఏంజెల్స్ ఒలింపిక్స్లో ఆ రసవత్తర పోరు చూడటం అసాధ్యం అని అంటున్నారు.
భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐదో టీ20 మ్యాచ్ వర్షార్పణమైంది. శనివారం ఇరు జట్ల మధ్య జరుగాల్సిన ఆఖరి పోరులో వరుణుడిదే పైచేయి అయ్యింది. దీంతో ఐదు మ్యాచ్ల సిరీస్ను టీమ్ఇండియా 2-1తో కైవసం చేసుకుంది.
Team India : ఆసియా కప్ ఛాంపియన్ భారత జట్టు (Team India)మరో పొట్టి సిరీస్ పట్టేసింది. ఆస్ట్రేలియాతో జరగాల్సిన చివరి టీ20 వర్షార్పణం కావడంతో 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది టీమిండియా.
IND vs AUS T20 | ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు మ్యాచుల టీ20 సిరీస్లో చివరి మ్యాచ్ బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్నది. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఆస్ట్రేలియా ఎ
ఆస్ట్రేలియా పర్యటనలో వన్డే సిరీస్ కోల్పోయినా పొట్టి సిరీస్ను దక్కించుకోవాలన్న లక్ష్యంతో ఉన్న యువ భారత జట్టు.. నేడు ఆతిథ్య జట్టుతో ఆఖరి మ్యాచ్ ఆడనుంది. ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో ఇప్పటికే 2-1తో ఆధిక్యంల�
AUSvIND : ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగవ టీ20లో ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేయనున్నది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నది. భారత జట్టులో మార్పులు లేవు. ఆసీస్ జట్టులో నాలుగు మార్�
IND Vs Aus T20 | మూడో టీ20 మ్యాచ్లో నిర్ణీత 20 ఓవర్ల ఆరు వికెట్ల నష్టానికి ఆస్ట్రేలియా జట్టు 186 పరుగులు చేసింది. టిమ్ డేవిడ్ 74 పరుగులు, మార్కస్ స్టోయినిస్ 64 పరుగులతో రాణించగా.. భారత ఫాస్ట్ బౌలర్ అర్ష్దీప్ సింగ్�