ఆస్ట్రేలియాలో వలసదారులకు వ్యతిరేకంగా, ముఖ్యంగా భారతీయులకు వ్యతిరేకంగా ఆదివారం దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. ‘మార్చ్ ఫర్ ఆస్ట్రేలియా’ పేరుతో నిర్వహించిన ఆందోళనలో నిరసనకారులు ప్రధానంగా భా�
ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ను దక్షిణాఫ్రికా మరో మ్యాచ్ ఉండగానే కైవసం చేసుకుంది. శుక్రవారం రెండో వన్డేలో సఫారీలు 84 పరుగుల తేడాతో ఆసీస్పై గెలిచింది.
Mathew Breetzke : ఈ కాలం కుర్రాళ్లు ఫార్మాట్ ఏదైనా పవర్ హిట్టింగ్తో బెంబేలెత్తిస్తున్నారు. ప్రత్యర్థి బౌలర్ ఎంతటివాడైనా సరే ఉతికారేస్తూ భారీ స్కోర్లు సాధిస్తున్నారు. తమదైన దూకుడు, నిలకడతో దిగ్గజ క్రికెటర్లకు సా�
ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో దక్షిణాఫ్రికా అదిరిపోయే బోణీ కొట్టింది. మంగళవారం జరిగిన తొలి వన్డేలో సఫారీలు 98 పరుగుల తేడాతో ఆసీస్పై ఘన విజయం సాధించారు.
దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను ఆస్ట్రేలియా 2-1తో కైవసం చేసుకుంది. శనివారం జరిగిన నిర్ణయాత్మక మూడో టీ20 పోరులో ఆసీస్ 2 వికెట్ల తేడాతో సఫారీలపై ఉత్కంఠ విజయం సాధించింది.
ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం బాబ్ సింప్సన్ శకం ముగిసింది. తనదైన ఆటతీరు, నాయకత్వ శైలి, మెరుగైన కోచింగ్తో ఆసీస్ క్రికెట్పై చెరగని ముద్ర వేసిన 89 ఏండ్ల సింప్సన్ కన్నుమూశారు. వయసురీత్యా ఏర్పడ్డ అనారోగ�
ఆస్ట్రేలియా పర్యటనలో భారత మహిళల జట్టు అదరగొట్టింది. టీ20 సిరీస్లో నిరాశపరిచిన రాధా యాదవ్ సారథ్యంలోని భారత ‘ఏ’ జట్టు.. వన్డేల్లో మాత్రం మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 ఆధిక్యంతో నిలిచి సిరీస్ను కైవసం చేసుకు�
Ravi Shastri : భారత క్రికెట్లో తొలి వరల్డ్ కప్ హీరో అయిన రవి శాస్త్రి (Ravi Shastri) ఆపై కోచ్గా చెరగని ముద్ర వేశాడు. తన మార్గనిర్దేశనంలో జట్టును నంబర్ 1గా నిలిపాడీ వెటరన్ ప్లేయర్. ప్రస్తుతం కామెంటేటర్గా అభిమానులను రంజిం
SA vs AUS : ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ విజేత దక్షిణాఫ్రి (South Africa) పొట్టి క్రికెట్లోనూ రికార్డులు తిరగరాస్తోంది. లార్డ్స్ మైదానంలో ఆస్ట్రేలియాను చిత్తు చేసి తొలిసారి ఐసీసీ టైటిల్ గెలుపొందిన సఫారీ టీమ్ ఈసారి ఆస
SA vs AUS : ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC) ఫైనల్లో తలపడిన దక్షిణాఫ్రికా (South Africa0, ఆస్ట్రేలియా (Australia) మరోసారి తలపడనున్నాయి. టెస్టు గద పోరులో హోరాహోరీగా ఢీకొన్న ఇరుజట్లు ఈసారి పొట్టి సిరీస్కు సిద్ధమవుతున్నాయి.
విద్యా సంస్థల్లో 2026వ సంవత్సరంలో విదేశీ విద్యార్థుల ప్రవేశాలపై పరిమితిని ఆస్ట్రేలియా సడలించింది. 2025వ సంవత్సరంలో 2,70,000 మందికి మాత్రమే అనుమతి ఇచ్చింది. ఈ పరిమితిని సడలించి, అదనంగా 9 శాతం మంది విద్యార్థులను చేర�