స్వదేశంలో భారత్తో జరిగిన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు క్లీన్స్వీప్ చేసింది. వరల్డ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన హర్మన్ప్రీత్ కౌర్ బృందం వరుసగా మూడో వన్డేలో�
Alyssa Healy : ఆస్ట్రేలియా మహిళా జట్టు కెప్టెన్ అలీసా హీలీ (Alyssa Healy) క్రికెట్కు వీడ్కోలు పలికింది. మహిళా క్రికెట్ దిగ్గజాల్లో ఒకరైన హీలీ చిరస్మరణీయ శతకంతో జట్టును గెలిపించి.. పదహారేళ్ల సుదీర్ఘ కెరీర్కు ముగింపు పలి
ఎఫ్ఐహెచ్ మెన్స్ ప్రో లీగ్ తాజా సీజన్లో 8 మ్యాచ్ల తర్వాత భారత హాకీ జట్టు ఎట్టకేలకు బోణీ కొట్టింది. భారత్లోనే జరిగిన తొలి అంచెలో దారుణ పరాభవాలు చవిచూసిన హార్ధిక్ సింగ్ సేన.. ఆస్ట్రేలియాలోనూ మూడు మ్
యువతకు ఐటీ రంగంలో ప్రోత్సాహం అందించే లక్ష్యంతో బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించిన టీ-హబ్పై అస్ట్రేలియా పౌరసత్వ, బహుళ సాంస్కృతిక వ్యవహారాలశాఖ సహాయ మంత్రి జూలియన్ హిల్ ప్రశంసలు కురిపించారు.
ఎఫ్ఐహెచ్ మెన్స్ ప్రో లీగ్లో భారత హాకీ జట్టు పరాభవాల పరంపర కొనసాగుతున్నది. ఆస్ట్రేలియాలో మొదలైన రెండో అంచె పోటీల్లో భాగంగా మంగళవారం ఇక్కడ జరిగిన తొలి మ్యాచ్లో 3-4 (1-1)తో స్పెయిన్ చేతిలో ఓడింది.
ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్లో భారత హాకీ జట్టు వరుస ఓటముల ప్రస్థానం కొనసాగుతున్నది. ఆదివారం ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన పోరులో ఆస్ట్రేలియా 5-4తో(పెనాల్టీ షూటౌట్) భారత్పై ఉత్కంఠ విజయం సాధించింది. నిర్ణీత సమయంలో �
ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత మహిళా క్రికెట్ జట్టు రెండో మ్యాచ్లో పరాభవం పాలైంది. మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా తొలిపోరులో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలన్న లక్ష్యంతో రెండో మ్యాచ్ బరిలోకి దిగి
టీ20 ప్రపంచకప్లో అందరి అంచనాలను తలకిందులు చేస్తున్న జింబాబ్వే మరో సంచలనాన్ని నమోదుచేసింది. ఈ టోర్నీలో ‘అండర్ డాగ్స్'గా బరిలోకి దిగి అగ్రశ్రేణి జైట్టెన ఆస్ట్రేలియాను మట్టికరిపించిన ఈ ఆఫ్రికన్ జట్టు..
టీ20 ప్రపంచకప్లో మాజీ చాంపియన్ ఆస్ట్రేలియా ప్రస్థానం అధికారికంగా ముగిసింది. జింబాబ్వే, ఐర్లాండ్ మధ్య మంగళవారం జరుగాల్సిన గ్రూపు-బీ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది.
T20 World Cup : ప్రపంచకప్లో ఫేవరెట్గా బరిలోకి దిగే ఆస్ట్రేలియా(Australia) ఘోర అవమానం మూటగట్టుకుంది. మూడేళ్ల క్రితం సగర్వంగా వన్డే వరల్డ్కప్ను ముద్దాడిన ఆసీస్.. సంచలనాలకు నెలవైన టీ20ల్లో ప్రత్యర్థి వ్యూహాలను ఛేదించల
T20 World Cup : ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్లో సూపర్ 8పై ఆశలు పెట్టుకున్న ఆస్ట్రేలియా(Australia)కు వరుణుడు బిగ్ షాకిచ్చాడు. పల్లెకెలె స్టేడియంలో కుండపోత కారణంగా ఐర్లాండ్ - జింబాబ్వే మ్యాచ్ రద్దయ్యింది.
టీ20 ప్రపంచకప్నకు సహ ఆతిథ్యదేశంగా వ్యవహరిస్తున్న శ్రీలంక ఈ టోర్నీలో సూపర్-8కు దూసుకెళ్లింది. సోమవారం పల్లెకెలె మైదానంలో ఏకపక్షంగా జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియాపై 8 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని నమోదుచే
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) తర్వాత భారత మహిళల జట్టు ఆడిన తొలి మ్యాచ్లోనే సత్తాచాటింది. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న హర్మన్ప్రీత్ కౌర్ సేన.. కంగారూలతో సిడ్నీలో వర్షం అంతరాయం కల్గించిన తొలి