బంగ్లాదేశ్ కొత్త చరిత్ర లిఖించింది. తమ సొంత ఇలాఖాలో ఆస్ట్రేలియాను మట్టికరిపించి వన్డేల్లో 21 ఏండ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది. మంగళవారం వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్లో బంగ్లా 86 పరుగుల తేడాతో (డక�
యాషెస్ సిరీస్లో ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన పరాభవం తర్వాత.. ఇంగ్లండ్ తమ ‘బాజ్బాల్' రీసెట్ను విజయంతో ఘనంగా చాటుకుంది. లార్డ్స్ మైదానంలో న్యూజిలాండ్తో ఆదివారం ముగిసిన తొలి టెస్టులో ఇంగ్లిష్ టీమ్ 1
ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ను పాకిస్థాన్ కైవసం చేసుకుంది. శుక్రవారం జరిగిన మూడో వన్డేలో పాక్ 4 వికెట్ల తేడాతో ఆసీస్పై ఘన విజయం సాధించి 2-1తో సిరీస్ దక్కించుకుంది. ఆసీస్ నిర్దేశించిన 158 పరుగుల లక�
Indian : మసాజ్ పేరుతో మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ భారతీయ సంతతి వ్యక్తికి ఆస్ట్రేలియాలోని కోర్టు భారీ శిక్ష విధించింది. 13 సంవత్సరాల 10 నెలల జైలు శిక్ష విధిస్తూ తాజాగా తీర్పు వెల్లడించింది.
దేశమంతా 2047 నాటికి మానవరహిత వ్యవసాయం దిశగా ముందుకెళ్లాలని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ డాక్టర్ అల్దాస్ జానయ్య పేర్కొన్నారు.
BRS Australia | ఈనెల 6న వరంగల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరంగల్ రైతు సదస్సును విజయవంతం చేయాలని బీఆర్ఎస్ ఎన్నారై ఆస్ట్రేలియా సీనియర్ నాయకులు అనిల్ బైరెడ్డి పిలుపునిచ్చారు.
ఆస్ట్రేలియా ప్రభుత్వం త్వరలో తీసుకోబోయే చర్యలతో టెక్ దిగ్గజాలు తాము అందిస్తున్న వార్తా సమాచారానికి గాను భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. టిక్టాక్, గూగుల్, మెటా వంటి టెక్ దిగ్గజాలు స్థానిక �
ప్రతిష్టాత్మక థామస్ కప్ ఫైనల్స్లో భారత బ్యాడ్మింటన్ జట్టు క్వార్టర్స్కు దూసుకెళ్లింది. గ్రూప్-ఏలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన పోరులో 5-0తో ఏకపక్ష విజయం సాధించి వరుసగా రెండు విజయాలతో క్వార్టర్స్ �
ఈ సీజన్లో పడుతూ లేస్తూ సాగుతున్న ఢిల్లీ క్యాపిటల్స్కు శుభవార్త. భుజం, మోచేయి గాయం కారణంగా సీజన్లో ఆరు మ్యాచ్లకు దూరమైన ఆ జట్టు స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ త్వరలోనే టీమ్తో కలువనున్నాడు.
Susan Coyle : ఆస్ట్రేలియా కొత్త చరిత్ర లిఖించనున్నది. తొలిసారి ఓ మహిళ ఆ దేశ ఆర్మీ చీఫ్గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆర్మీ చీఫ్గా సుసాన్ కోయిలీ నియమితులయ్యారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ ఈ �
సుమారు రెండు దశాబ్దాల అనంతరం ఏఎఫ్సీ అండర్-20 ఉమెన్స్ ఆసియా కప్లో ఆడుతున్న భారత ఫుట్బాల్ జట్టు.. క్వార్టర్స్ రేసులోకి వచ్చింది. థాయ్లాండ్లో జరుగుతున్న ఈ టోర్నీ గ్రూప్-సీలో భాగంగా మొదటి రెండు మ్యా
సన్రైజర్స్ హైదరాబాద్ రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ స్వదేశానికి తిరుగు పయనమయ్యాడు. వెన్నునొప్పి గాయంతో ఐపీఎల్ తొలి దశ మ్యాచ్లకు దూరమైన కమిన్స్ వైద్య పరీక్షల కోసం ఆస్ట్రేలియా వెళ్లాడు.