Quadruplet Girls | ఆస్ట్రేలియా (Australia) కు చెందిన ఓ 34 ఏళ్ల మహిళ ఆశ్చర్యకరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నది. ఆమె ఇటీవల నలుగురు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. నలుగురూ ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు. అప్పటికే ముగ్గురు చిన్న పిల్లలను ప�
ఆస్ట్రేలియాలో ఎన్నారై బీఆర్ఎస్ 12 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వార్షికోత్సవాన్ని అట్టహసంగా నిర్వహించారు. ఎన్నారై ఆస్ట్రేలియా బీఆర్ఎస్ నేత అనిల్ బైరెడ్డి ఆధ్వర్యంలో మెల్బోర్న్లో ఈ కార్యక్�
Uniong Govt | సోషల్ మీడియా (Social Media) వినియోగం కారణంగా పిల్లలపై అనేక దష్ప్రభావాలు పడుతున్నాయి. ఈ దుష్ప్రభావాలను అరికట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం (Uniong Govt) అడుగులు వేస్తోంది. ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకోబోతోంది. పద
రాజన్న సిరిసిల్ల, జూలై 18: భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) జన్మదిన వేడుకలను ఆస్ట్రేలియా బీఆర్ఎస్ న్యూ సౌత్ వేల్స్ (BRS New South Wales, Australia) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
పిల్లలపై సోషల్ మీడియా ప్రభావాన్ని తగ్గించేందుకు అనేక దేశాలు చర్యలు తీసకుంటున్నాయి. ఇప్పటికే ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ లాంటి దేశాలు వయో పరిమితిని తీసుకొచ్చాయి.
ముందుగా సిద్ధం చేసుకోకుండా నిర్వహించే విలేకరుల సమావేశాలను ప్రధాని నరేంద్ర మోదీ చాలాకాలంగా నిరాకరిస్తూ దేశీయంగా, అంతర్జాతీయంగా కొనసాగిస్తున్న వైఖరి ఇటీవలి ఆయన ఆస్ట్రేలియా పర్యటన, ప్రస్తుతం న్యూజిలాండ
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్పును ఆరుసార్లు విజేత ఆస్ట్రేలియా ఏడోసారి కైవసం చేసుకుంది. ఆదివారం లార్డ్స్ వేదికగా పూర్తి ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో ఆసీస్.. 7 వికెట్ల తేడాతో ఆతిథ్య ఇంగ్లండ్ను ఓడించి రికార్డు�
BRS Australia | బీఆర్ఎస్ ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో చేపట్టనున్న డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీఆర్ఎస్ ఆస్ట్రేలియా వ్యవస్థాపక అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి పిలుపునిచ్చారు.
Olympics 2028 : మహిళల పొట్టి ప్రపంచకప్ 2026 నుంచి లీగ్ దశలోనే నిష్క్రమించిన భారత జట్టు(Team India)కు ఓ తీపికబురు. మెగా టోర్నీలో సెమీస్ చేరలేకపోయిన టీమిండియా 2028 ఒలింపిక్స్కు అర్హత సాధించింది.
Aus vs Ind | ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026లో సెమీఫైనల్ బెర్త్ కోసం భారత మహిళల జట్టు కీలక సమరానికి సిద్ధమైంది. లండన్ వేదికగా ఆదివారం జరగనున్న గ్రూప్-ఏ చివరి మ్యాచ్లో హర్మన్ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత్, ఆరు సార్లు �
మహిళల ప్రపంచకప్లో భారత అమ్మాయిలు అత్యంత కఠిన సవాల్కు సిద్ధమయారు. ఆదివారం భారత జట్టు ప్రఖ్యాత లార్డ్స్ వేదికగా ఆరుసార్లు చాంపియన్స్ ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది.
నాలుగేండ్ల తర్వాత మళ్లీ రాకెట్ పట్టిన అమెరికా దిగ్గజ టెన్నిస్ ప్లేయర్ సెరెనా విలియమ్స్.. ప్రతిష్టాత్మక వింబుల్డన్ టోర్నీ తొలిరౌండ్లో తన వయసు (44 ఏండ్లు) కంటే సగం తక్కువ ఉన్న అమ్మాయితో తలపడనుంది.