ఆస్ట్రేలియాకు చెందిన డీకిన్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో రాష్ట్రంలో కృత్రిమ మేథకు సంబంధించిన సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఏర్పాటు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం కీలక ఒప్పందం చేసుకున్నది. దేశంలోన�
ఇంగ్లండ్తో బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో తొలిరోజు బంతితో మెరిసిన ఆతిథ్య ఆస్ట్రేలియా.. రెండో రోజు బ్యాట్తోనూ సత్తాచాటింది. టాపార్డర్ బ్యాటర్లు వన్డే తరహా ఆట ఆడటంతో ఆ జట్టు రెండో రోజు ఆ
ఐటీటీఎఫ్ మిక్స్డ్ టీమ్ వరల్డ్ కప్లో భారత జట్టు కథ ముగిసింది. గ్రూప్ దశలో ఇదివరకే రెండు మ్యాచ్లు ఓడిన భారత టేబుల్ టెన్నిస్ జట్టు.. మంగళవారం జరిగిన ఆఖరి మ్యాచ్లో 5-8తో ఆస్ట్రేలియా చేతిలో పరాభవం పా�
యాషెస్ సిరీస్లో ఇంగ్లండ్కు దెబ్బ మీద దెబ్బ పడుతున్నది. ఇప్పటికే సిరీస్లో 0-1తో వెనుకంజలో ఉన్న ఇంగ్లండ్..ఆస్ట్రేలియాతో రెండో టెస్టుకు ఫాస్ట్బౌలర్ మార్క్ వుడ్ దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్లో ఆస్ట్రేలియా అదిరిపోయే బోణీ కొట్టింది. పేస్కు స్వర్గధామమైన పెర్త్ పిచ్పై ఇంగ్లండ్కు ఆసీస్ ముచ్చెమటలు పట్టించింది. ఆధిక్యం చేతులు మారుతూ రెండు రోజుల్లోనే ముగిసిన త�
Aus Vs Eng: తొలి టెస్టులో ఆస్ట్రేలియాకు 205 పరుగుల లక్ష్యాన్ని విసిరింది ఇంగ్లండ్. రెండో రోజు రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 164 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ బౌలర్లలో స్కాట్ బోలాండ్ 4 వికెట్లు తీసుకోగా.. స్టార్క్�
ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య శుక్రవారం నుంచి మొదలైన ప్రతిష్టాత్మక యాషెస్ టెస్టు సిరీస్కు తొలిరోజే రసవత్తరమైన ఆరంభం! పేసర్లు నిప్పులు చెలరేగిన పెర్త్లో ఒకేరోజు 19 వికెట్లు నేలకూలాయి.
Aus Vs Eng: ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ఫుల్ ఫైట్ చేస్తున్నాయి. పెర్త్ టెస్టులో తొలి రోజే 19 వికెట్లు కూలాయి. ఫస్ట్ ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 172 రన్స్కు ఆలౌటవ్వగా, ఆ తర్వాత ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడుతున్న ఆస్ట్రేలియా 9 వ�
ప్రతిష్టాత్మక యాషెస్ టెస్టు సమరానికి నేటి నుంచి తెరలేవనుంది. క్రికెట్లో అగ్రశ్రేణి జైట్లెన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య నవంబర్ 21 నుంచి 2026 జనవరి దాకా అభిమానులకు పసందైన టెస్టు క్రికెట్ విందును అందించే�
భారతీయ మహిళ సమన్విత ధరేశ్వర్ ఆస్ట్రేలియాలో రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆమె ఎనిమిది నెలల గర్భిణి. ఆమె తన భర్త, కుమారుడు (3)తో కలిసి హార్న్స్బైలోని జార్జి స్ట్రీట్లో రాత్రి 8 గంటల సమయంలో వాకింగ్ కోసం వెళ
ప్రతిష్టాత్మక యాషెస్ టెస్టు సమరానికి ముందు ఆతిథ్య ఆస్ట్రేలియాకు మరో షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ జోష్ హాజిల్వుడ్ తొడ కండరాల గాయంతో ఈనెల 21 నుంచి పెర్త్ వేదికగా జరుగబోయే మొదటి టెస్టుకు దూరం
థాయ్లాండ్ వేదికగా వచ్చే ఏడాది జరిగే మహిళల ఏఎఫ్సీ అండర్-20 ఏషియన్ ఫైనల్స్ టోర్నీలో గ్రూపులు ఖరారయ్యాయి. సోమవారం బ్యాంకాక్లో గ్రూపుల వర్గీకరణ జరిగింది. ఇందులో జపాన్, ఆస్ట్రేలియా, చైనీస్ తైపీతో కలి�