AUSvIND: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్లో ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేయనున్నది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నది. ఆస్ట్రేలియా జట్టులో ఒక మార్పు జరిగింది. జోష్ ఫిలిప్ స�
ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా శుక్రవారం రెండో మ్యాచ్ ఆడనున్నాయి. రెండ్రోజుల క్రితం కాన్బెర్రాలో జరిగిన తొలి టీ20 వర్షం కారణంగా అర్ధాంతరంగా రద్దవగా ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్లో బ
ఆస్ట్రేలియా క్రికెట్లో మరో విషాదం. 17 ఏండ్ల యువ క్రికెటర్ మ్యాచ్ కోసం ప్రాక్టీస్ చేస్తుండగా బంతి అతడి మెడకు బలంగా తగలడంతో మృతి చెందిన ఘటన ఆస్ట్రేలియా క్రికెట్ను విషాదంలో ముంచింది. వివరాల్లోకెళ్తే.. మ
భారత్, ఆస్ట్రేలియా మధ్య బుధవారం నుంచి మొదలైన టీ20 సిరీస్లో మొదటి మ్యాచ్ వరుణుడి ఖాతాలోకి వెళ్లింది. భారత ఇన్నింగ్స్ 5 ఓవర్ల వద్ద ఉండగా ఒకసారి అంతరాయం కల్గించిన వాన.. 9.4 ఓవర్ల వద్ద మళ్లీ మొదలై ఎంతకూ తెరిపి�
IND Vs AUS T20 | కాన్బెర్రా వేదికగా భారత్-ఆస్ట్రేలియా తొలి 20టీ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. మ్యాచ్ను తిరిగి ప్రారంభించే అవకాశం లేకపోవడంతో మ్యాచ్ను నిలిపివేస్తున్నట్లు అంపైర్లు వెల్లడించారు. ఈ మ్యాచ్�
Abhishek Sharma : ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్లో ఇండియన్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఔటయ్యాడు. 14 బంతుల్లో అతను 19 రన్స్ చేశాడు. దాంట్లో నాలుగు బౌండరీలు ఉన్నాయి. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ముందుగా ఫీల్డింగ
AUSvIND : ఆసీస్తో జరగనున్న తొలి టీ20 మ్యాచ్లో ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేయనున్నది. టాస్ గెలిచిన ఆసీస్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నది. ఇండియన్ టీమ్లో కుల్దీప్ ఉన్నాడు.
T20 Series | ఆస్ట్రేలియా పర్యటనలో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను కోల్పోయిన భారత జట్టు ఇక ధనాధన్ సమరంలో కంగారూలతో అమీతుమీకి సిద్ధమైంది. అక్టోబర్ 29 నుంచి నవంబర్ 8 దాకా ఇరుజట్ల మధ్య జరుగబోయే ఐదు మ్యాచ్ల టీ20 సిరీస
భారత వన్డే జట్టు వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆస్ట్రేలియాతో మూడో వన్డే సందర్భంగా గాయపడ్డ అతడు.. రెండ్రోజుల పాటు ఐసీయూలో ఉన్న విషయం విదితమే.
భారత వన్డే వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఆరోగ్య పరిస్థితి ఒకింత ఆందోళనకరంగా ఉంది. శనివారం ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో గాయపడ్డ అయ్యర్ ప్రస్తుతం సిడ్నీలోని దవాఖానలో చికి�
మూడు మ్యాచ్ల సిరీస్లో ఇప్పటికే రెండు వన్డేలు గెలిచిన ఆస్ట్రేలియా (IND vs AUS) క్లీన్ స్వీప్పై కన్నేసింది. మూడో వన్డేలోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని టీమ్ఇండియా భావిస్తున్నది. ఈ నేపథ్యంలో సిడ్నీ వన్డే�
ఆస్ట్రేలియా పర్యటనలో వరుసగా రెండు మ్యాచ్లు ఓడి సిరీస్ను కోల్పోయిన భారత జట్టు మూడో వన్డేలో అయినా గెలిచి ఓదార్పు విజయాన్నైనా దక్కించుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతున్నది.