యాషెస్ సిరీస్లో భాగంగా అడిలైడ్లో ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్టుపై ఆతిథ్య ఆస్ట్రేలియా పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్లో 85 పరుగుల కీలక ఆధిక్యాన్ని దక్కించుకున్న ఆ జట్టు..
Sydney Hero | ఆస్ట్రేలియా (Australia) లోని సిడ్నీ నగరం (Sydney city) లో యూదులపై ఉగ్రవాదుల (Terrorists) దాడి ఘటన యావత్ ప్రపంచాన్ని ఉలిక్కిపాటుకు గురిచేసింది. ఈ భయానక దాడి సందర్భంగా అహ్మద్ అల్ అహ్మద్ (Ahmed Al Ahmed) అనే వ్యక్తి ఉగ్రవాదులకు ఎదురొ
ఉగ్రవాదాన్ని పాక్ పెంచి పోషిస్తున్నది. భారత్పైనే కాదు ప్రపంచ దేశాలపైకి కూడా ఉగ్రవాదులను ఉసిగొల్పుతున్నది. తాజాగా ఆస్ట్రేలియా (Australia) సిడ్నీలోని బోండీబీచ్లో (Bondi Beach Shooting) యూదుల హనుక్కా ఉత్సవంపై దాడికి పాల్�
Bondi Beach : ఆస్ట్రేలియాలోని బాండీ బీచ్ (Bondi Beach)లో ఆదివారం సాయుధులైన ఇద్దరు కాల్పులు జరిపి పదిమందిని బలిగొన్నారు. యూదు మతస్తులే లక్ష్యంగా జరిపిన ఈ దాడిలో నిజానికి మరికొందరు చనిపోయేవారే. కానీ, ఒకేఒక్కడు తెగువతో ద�
Mass shooting | ఆస్ట్రేలియా (Australia) లో ఘోరం జరిగింది. పర్యాటకులే లక్ష్యంగా ఇద్దరు దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో 10 మంది పర్యాటకులు (Tourists) ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. వెంటనే స్పందించిన పోలీసులు
Climate Migrants | వాతావరణ మార్పుల (Climate change) కారణంగా ఒక దేశం నెమ్మదిగా సముద్రంలో కనుమరుగై పోతున్నది. పొరుగున ఉన్న మరో దేశం అక్కడి ప్రజల భవిష్యత్తుకు భరోసా ఇస్తూ అండగా నిలుస్తున్నది.
Australia Skydiver: ఆస్ట్రేలియాలో స్కైడైవింగ్ స్టంట్ కోసం చేసిన ప్రయత్నం విఫలమైంది. ఓ స్కైడైవర్ పారాచూట్ సడెన్గా తెరుచుకోవడంతో.. విమానం తోక భాగంలో వేలాడాడు. 15 వేల ఫీట్ల ఎత్తులో ఈ ఘటన జరిగింది.
ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్లో ఇప్పటికే 0-2తో వెనుకబడ్డ ఇంగ్లండ్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ మార్క్ వుడ్ గాయంతో ఈ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు.
16 ఏండ్ల లోపువారు సోషల్ మీడియా వాడకుండా ఆస్ట్రేలియా ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ నెల 10 నుంచి ఇది అమలు కానుంది. ఇందుకోసం ఆన్లైన్ భద్రత సవరణ(సామాజిక మాధ్యమాల కనిష్ఠ వయస్సు) చట్టం-2024ను ప్రభుత్వం తీసుకొచ్చ�
యాషెస్ సిరీస్లో ఇంగ్లండ్పై ఆస్ట్రేలియా పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తున్నది. 177 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్కు దిగిన ఇంగ్లండ్ 6 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది.
ఆస్ట్రేలియాకు చెందిన డీకిన్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో రాష్ట్రంలో కృత్రిమ మేథకు సంబంధించిన సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఏర్పాటు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం కీలక ఒప్పందం చేసుకున్నది. దేశంలోన�
ఇంగ్లండ్తో బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో తొలిరోజు బంతితో మెరిసిన ఆతిథ్య ఆస్ట్రేలియా.. రెండో రోజు బ్యాట్తోనూ సత్తాచాటింది. టాపార్డర్ బ్యాటర్లు వన్డే తరహా ఆట ఆడటంతో ఆ జట్టు రెండో రోజు ఆ