ఆస్ట్రేలియా పర్యటనను భారత అండర్-19 కుర్రాళ్లు విజయవంతంగా ముగించారు. యూత్ వన్డే, టెస్టు సిరీస్లో భాగంగా ఆ దేశ పర్యటనకు వెళ్లిన యువ భారత జట్టు.. రెండు సిరీస్లనూ క్లీన్స్వీప్ చేసింది.
మరికొద్దిరోజుల్లో స్వదేశంలో భారత్తో జరుగబోయే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్తో పాటు ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ (రెండింటికి)కు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) జట్లను ప్రకటించింది. వెన్నునొప్పి గాయం కారణంగా రెగ్య�
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్కు విరాట్కోహ్లీ, రోహిత్శర్మ ఎంపికపై వివాదం కొనసాగుతూనే ఉన్నది. ఇప్పటికే పలువురు మాజీలు వీరిద్దరిని తీసుకోవడంపై ప్రశ్నించగా, తాజాగా మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్సర్కార్..�
ఆస్ట్రేలియా పర్యటనకు త్వరలో వెళ్లనున్న భారత జట్టులో సెలక్టర్లు మాజీ సారథి రోహిత్ శర్మను కెప్టెన్గా తప్పించి ఆ పగ్గాలను శుభ్మన్ గిల్కు అందజేశారు. అయితే ఉన్నఫళంగా రోహిత్ను తప్పించడంపై అతడి అభిమాన�
డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా మహిళల వన్డే ప్రపంచకప్ను ఘనవిజయంతో ప్రారంభించింది. బుధవారం ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఆ జట్టు న్యూజిలాండ్ను 89 రన్స్ తేడాతో ఓడించి టోర్నీలో బో
ఆస్ట్రేలియా పర్యటనలో యువ భారత జట్టు అదరగొడుతున్నది. ఇప్పటికే వన్డే సిరీస్ను క్లీన్స్వీప్ చేసిన భారత అండర్-19 టీమ్.. ఆస్ట్రేలియా అండర్-19తో జరుగుతున్న యూత్ టెస్టు (మొదటిది)లో సంపూర్ణ ఆధిక్యంలో ఉంది.
Sunscreens: తాజాగా మరో 18 రకాల సన్స్క్రీన్ ప్రోడక్ట్స్పై ఆంక్షలు విధించింది ఆస్ట్రేలియా. దీంతో వాటిని మార్కెట్ల నుంచి కంపెనీలు వెనక్కి తెప్పిస్తున్నాయి. మొత్తం ఉత్పత్తుల సంఖ్య 21కి చేరింది. ఆ ప్రోడక్ట�
తొలి ఇన్నింగ్స్లో విఫలమైనా రెండో ఇన్నింగ్స్లో బ్యాటర్లు రాణించడంతో ఆస్ట్రేలియా ‘ఏ’తో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టులో భారత ‘ఏ’ జట్టు విజయం దిశగా సాగుతున్నది. ఫస్ట్ ఇన్నింగ్స్లో 226 పరుగుల భారీ ఆధ
ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత అండర్-19 జట్టు మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో శుభారంభం చేసింది. ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో జరిగిన తొలి వన్డేలో భారత కుర్రాళ్లు ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించారు.
బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా ఆదివారం లాంఛనంగా పాలస్తీనా దేశాన్ని గుర్తించాయి. ఇది సమస్య పరిష్కారానికి తోడ్పాటును అందిస్తుందని పాలస్తీనా విదేశాంగ మంత్రి వర్సెన్ షాహిన్ హర్షం వ్యక్తం చేయగా.. ఇజ్రాయెల్�
స్వదేశంలో ఆస్ట్రేలియాపై తొలి వన్డే సిరీస్ నెగ్గాలన్న భారత మహిళల జట్టుకు నిరాశ తప్పలేదు. ప్రత్యర్థి 413 పరుగుల కొండంత లక్ష్యాన్ని తమ ముందుంచినా ఆఖరివరకూ పోరాడిన ఉమెన్ ఇన్ బ్లూ.. 369 రన్స్ వద్ద ఆగిపోయి 43 పర�
రత మహిళల క్రికెట్ జట్టు కీలక పోరుకు సిద్ధమైంది. సొంతగడ్డపై త్వరలో మొదలుకానున్న ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచకప్ టోర్నీకి సన్నాహకంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్లో టీమ్ఇండియా..చారిత్రక సిరీ�