పదహారేండ్లలోపు పిల్లలు యూట్యూబ్ వినియోగించడంపై ఆస్ట్రేలియా ప్రభుత్వం నిషేధం విధించింది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటి సామాజిక మాధ్యమాలను పిల్లలు వినియోగించడంపై ఇప్పటికే నిషేధం విధించగా, తాజాగా
వెస్టిండీస్ పర్యటనను ఆస్ట్రేలియా వరుసగా 8వ విజయంతో ఘనంగా ముగించింది. మూడు టెస్టులు, ఐదు టీ20లు ఆడేందుకు కరీబియన్ గడ్డపై అడుగిడిన ఆసీస్.. టెస్టులను క్లీన్స్వీప్ చేయగా తాజాగా టీ20 సిరీస్లోనూ ఐదింటికి ఐ�
ఆస్ట్రేలియాలో భారతీయులపై దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. అడిలైడ్లో భారతీయ విద్యార్థిపై దాడిని మరువకముందే మెల్బోర్న్లో మరొకరిపై దాడి జరిగింది. ఈ నెల 19న భారత సంతతికి చెందిన సౌరభ్ ఆనంద్ (33)పై హింసాత్మక
WI vs AUS : ప్రపంచ క్రికెట్లో వెస్టిండీస్ (West Indies) ఒకప్పుడు ఎంతో భయంకరపమైన జట్టు. హిట్టర్లతో, ఆల్రౌండర్లతో నిండిన విండీస్ రెండుపర్యాయాలు పొట్టి వరల్డ్ కప్ ఛాంపియన్ కూడా. అలాంటి టీమ్ ఇప్పుడు ఒక్కటంటే ఒక్క విజయ�
అగ్ర హీరో ఎన్టీఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మ్యాన్ ఆఫ్ మాసెస్, సిల్వర్ స్క్రీన్ డైనమైట్ అంటూ అభిమానులు ఆయన్ని గర్వంగా పిలుస్తుంటారు.
వినడానికి వింతగా ఉంటుంది కానీ ఎడారి దేశమైన సౌదీ అరేబియా ఇసుకను దిగుమతి చేసుకుంటున్నది. విజన్ 2030 ప్రాజెక్టుల నిర్మాణానికి దేశంలోని ఇసుక తగినది కాకపోవడంతో, నాణ్యమైన ఇసుకను ఆస్ట్రేలియా, చైనా, బెల్జియంల ను�
Australia | ఆస్ట్రేలియా (Australia)లో జాత్యహంకారులు మరోసారి రెచ్చిపోయారు. ఇటీవలే కారు పార్కింగ్ విషయంలో ఓ భారతీయుడిపై వర్ణవివక్ష పేరుతో దాడి చేసిన విషయం తెలిసిందే.
వెస్టిండీస్ పర్యటనలో ఆస్ట్రేలియా అదరగొడుతున్నది. ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా మూడు రోజుల క్రితం ముగిసిన తొలి మ్యాచ్లో ఉత్కంఠ విజయం సాధించిన ఆసీస్.. బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్లో విండీస్పై 8 వి
Racial Attack: ఆస్ట్రేలియాలో భారతీయుడిపై అటాక్ జరిగింది. 23 ఏళ్ల విద్యార్థి చరణ్ప్రీత్ సింగ్ను స్థానికులు కొట్టారు. సెంట్రల్ అడిలైడ్లో ఆ దాడి ఘటన చోటుచేసుకున్నది.
ఆస్ట్రేలియాలో బోనాల జాతర ఘనంగా నిర్వహించారు. గత పన్నెండు సంవత్సరాలుగా మెల్బోర్న్ నగరంలో రాక్బ్యాంక్ దుర్గ మాత టెంపుల్లో మెల్బోర్న్ బోనాలు సంస్థ ఆధ్వర్యంలో బోనాల జాతర ఘనంగా జరిపారు.
వెస్టిండీస్ పర్యటనలో ఆస్ట్రేలియా విజయాల పరంపర దిగ్విజయంగా కొనసాగుతున్నది. మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్ను క్లీన్స్వీప్ చేసిన ఆ జట్టు.. తాజాగా ఆతిథ్య జట్టుతో మొదలైన టీ20 సిరీస్లోనూ శుభారంభం చేసింది.