ఎఫ్ఐహెచ్ మెన్స్ ప్రో లీగ్లో భారత హాకీ జట్టు పరాభవాల పరంపర కొనసాగుతున్నది. ఆస్ట్రేలియాలో మొదలైన రెండో అంచె పోటీల్లో భాగంగా మంగళవారం ఇక్కడ జరిగిన తొలి మ్యాచ్లో 3-4 (1-1)తో స్పెయిన్ చేతిలో ఓడింది.
ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్లో భారత హాకీ జట్టు వరుస ఓటముల ప్రస్థానం కొనసాగుతున్నది. ఆదివారం ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన పోరులో ఆస్ట్రేలియా 5-4తో(పెనాల్టీ షూటౌట్) భారత్పై ఉత్కంఠ విజయం సాధించింది. నిర్ణీత సమయంలో �
ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత మహిళా క్రికెట్ జట్టు రెండో మ్యాచ్లో పరాభవం పాలైంది. మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా తొలిపోరులో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలన్న లక్ష్యంతో రెండో మ్యాచ్ బరిలోకి దిగి
టీ20 ప్రపంచకప్లో అందరి అంచనాలను తలకిందులు చేస్తున్న జింబాబ్వే మరో సంచలనాన్ని నమోదుచేసింది. ఈ టోర్నీలో ‘అండర్ డాగ్స్'గా బరిలోకి దిగి అగ్రశ్రేణి జైట్టెన ఆస్ట్రేలియాను మట్టికరిపించిన ఈ ఆఫ్రికన్ జట్టు..
టీ20 ప్రపంచకప్లో మాజీ చాంపియన్ ఆస్ట్రేలియా ప్రస్థానం అధికారికంగా ముగిసింది. జింబాబ్వే, ఐర్లాండ్ మధ్య మంగళవారం జరుగాల్సిన గ్రూపు-బీ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది.
T20 World Cup : ప్రపంచకప్లో ఫేవరెట్గా బరిలోకి దిగే ఆస్ట్రేలియా(Australia) ఘోర అవమానం మూటగట్టుకుంది. మూడేళ్ల క్రితం సగర్వంగా వన్డే వరల్డ్కప్ను ముద్దాడిన ఆసీస్.. సంచలనాలకు నెలవైన టీ20ల్లో ప్రత్యర్థి వ్యూహాలను ఛేదించల
T20 World Cup : ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్లో సూపర్ 8పై ఆశలు పెట్టుకున్న ఆస్ట్రేలియా(Australia)కు వరుణుడు బిగ్ షాకిచ్చాడు. పల్లెకెలె స్టేడియంలో కుండపోత కారణంగా ఐర్లాండ్ - జింబాబ్వే మ్యాచ్ రద్దయ్యింది.
టీ20 ప్రపంచకప్నకు సహ ఆతిథ్యదేశంగా వ్యవహరిస్తున్న శ్రీలంక ఈ టోర్నీలో సూపర్-8కు దూసుకెళ్లింది. సోమవారం పల్లెకెలె మైదానంలో ఏకపక్షంగా జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియాపై 8 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని నమోదుచే
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) తర్వాత భారత మహిళల జట్టు ఆడిన తొలి మ్యాచ్లోనే సత్తాచాటింది. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న హర్మన్ప్రీత్ కౌర్ సేన.. కంగారూలతో సిడ్నీలో వర్షం అంతరాయం కల్గించిన తొలి
సమష్టిగా పోరాడితే ప్రత్యర్థి ఎంత బలవంతుడైనా చిత్తుగా ఓడించగలమని జింబాబ్వే మరోసారి రుజువుచేసింది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్లో ఆ జట్టు తొలి సంచలనాన్ని నమోదుచేసింది
టీ20 ప్రపంచకప్లో టైటిల్ వేటను ఆస్ట్రేలియా ఘన విజయంతో ఆరంభించింది. కొలంబో వేదికగా పూర్తి ఏకపక్షంగా జరిగిన మ్యాచ్లో కంగారూలు.. 67 పరుగుల తేడాతో ఐర్లాండ్ను చిత్తుచేశారు.
ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరం రౌవిల్లేలో ఉన్న ఆస్ట్రేలియన్ ఇండియన్ కమ్యూనిటీ సెంటర్ వెలుపల ఉన్న మహాత్మా గాంధీ కాంస్య విగ్రహం చోరీకి గురైంది. ఈ విగ్రహాన్ని న్యూఢిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఫర�