లోక్సభ ఎన్నికల (Lok Sabha Elections) మూడో విడుత నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 94 పార్లమెంట్ స్థానాల్లో నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది.
Lok Sabha Polls: కేరళలో 20 నియోజకవర్గాల నుంచి 290 మంది అభ్యర్థులు ఈ సారి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. లోక్సభ ఎన్నికల కోసం కేరళలో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. అభ్యర్థులందరూ తమ నామినేషన�
రెండో విడతలో భాగంగా 12 రాష్ర్టాల్లోని 88 లోక్సభ నియోజకవర్గాలకు గురువారం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు కేంద్ర ఎ న్నికల సంఘం నోటిఫికేషన్ జారీచేసింది. ఈ 88 సీట్లకు ఏప్రిల్ 26న పోలింగ్ నిర్వహించన�
సార్వత్రిక సమరంలో (Lok Sabha Elections) రెండో విడుత ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. సుదీర్ఘంగా సాగుతున్న లోక్సభ ఎన్నికల్లో ఇప్పటికే మొదటి విడుత నామినేషన్ల గుడువు ముగిసింది. గురువారం ఉదయం రెండో దశ (Second Phase) ఎన్నికల్లో భా
Election Notification | సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ బుధవారం ప్రారంభం కానున్నది. ఏడు దశల్లో పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో తొలి దశ పోలింగ్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నది.
మహబూబ్నగర్ స్థానిక సంస్థల శాసన మండలి ఉపఎన్నికల్లో అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లను మంగళవారం కలెక్టరేట్లో అధికారులు పరిశీలించారు. 16 మంది 28 సెట్లు నామినేషన్లు వేయగా రిటర్నింగ్ అధికారి రవినాయక్, �
ప్రజలకు సేవ చేసే రెడ్క్రాస్ సొసైటీ ఎన్నికల్లో రాజకీయ నాయకుల జోక్యం.. ఇప్పుడు మంచిర్యాలలో చర్చనీయాంశమైంది. మార్చి 3న నిర్వహించాల్సిన ఎన్నికలు వాయిదా పడడం వెనుక పెద్ద కుట్రే జరిగిందని సొసైటీలో శాశ్వత సభ
రాష్ట్రస్థాయిలో గవర్నర్, జిల్లాలో కలెక్టర్ పర్యవేక్షణలో కొనసాగే ఏకైక స్వచ్ఛంద సంస్థ రెడ్క్రాస్ సొసైటీ. అలాంటి సొసైటీలో మంచిర్యాలశాఖ కార్యవర్గాన్ని ఎన్నుకోవడంలోనూ రాజకీయ చోక్యం చేసుకోవడంపై విమర్�
జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల నామినేషన్ల దరఖాస్తు ప్రక్రియ మంగళవారం ముగిసింది. ఈ నెల 20 నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలు కాగా, చివరి రోజు తొమ్మిది నామినేషన్లు దాఖలు అయ్యాయి.
జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మంగళవారం ప్రారంభం అయింది. తొలి రోజు బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు తొమ్మిది మంది నామినేషన్ దాఖలు చేశారు.
నామినేటెడ్ పోస్టుల అంశం సీపీఐ నేతల్లో చిచ్చురేపుతున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులో భాగంగా సీపీఐకి ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ, రెండు కార్పొరేషన్ పదవులు ఇచ్చేందుకు కాంగ్రెస్ ఒప్పుకున్నది.
రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఖాళీ అయిన మూడు స్థానాలకు నామినేషన్లు వేసే గడువు గురువారంతో ముగిసింది. అధికార కాంగ్రెస్ నుంచి ఇద్దరు, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నుంచి ఒకరు నామినేషన్లు దాఖలు చేశారు.
Rajyasabha | రాష్ట్రం నుంచి ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ స్థానాలకు గురువారం సాయంత్రం నామినేషన్ల దాఖలుకు గడువు ముగిసింది. అధికార కాంగ్రెస్ నుంచి ఇద్దరు, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నుంచి ఒకరు నామినేషన్లు దాఖలు చే�
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల (MLC Elections) నామినేష్ల గడువు నేటితో ముగియనున్నది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ (Congress) పార్టీకి చెందిన బల్మూరి వెంకట్, మహేశ్ కుమార్ గౌడ్ నామినేషన్లు దాఖలు చేశారు.