నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల శాసనమండలి ఉప ఎన్నిక నామినేషన్ల ప్రక్రియ గురువారం ముగిసింది. మూడు జిల్లాల పరిధిలో ప్రధాన పార్టీలతోపాటు వివిధ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థ్ధులు మొత్తం 69 మంది 117 సెట్ల నామిన�
ఇప్పటికే దేశంలో మూడు దశలు పూర్తి చేసుకున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఏడో, ఆఖరి విడత ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మంగళవారం ప్రారంభమైంది. జూన్ 1న జరిగే ఈ ఎన్నికల్లో 57 సీట్లకు పోలింగ్ జరగనుంది.
ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులకు ‘నో డ్యూ సర్టిఫికెట్ల’ను వారు దరఖాస్తు చేసినప్పటి నుంచి 48 గంటల్లోగా జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఎన్నికల కమిషన్ (ఈసీ) ఆదేశించింది.
గాంధీ-నెహ్రూ కుటుంబానికి ఎంతో కీలకమైన అమేథీ, రాయ్బరేలీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఈ రెండింటి నామినేషన్ల గడువు ఇంకా మూడురోజులే ఉంది.
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి హైదరాబాద్లో 8 మంది, సికింద్రాబాద్ నుంచి ఒకటి, కంటోన్మెంట్ నుంచి ఐదుగురు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. హైదరాబాద్ పార్లమెంట్ బరిలో 38 మంది అభ్యర్థులు నిలి�
లోక్సభ ఎన్నికల్లో ప్రధాన ఘట్టం ముగిసింది. సోమవారంతో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియగా, బరిలో ఉన్న అభ్యర్థుల లెక్క తేలింది. నిజామాబాద్ నియోజకవర్గంలో 29 మంది, జహీరాబాద్ స్థానంలో 19 మంది అభ్యర్థులు పోటీల�
రాష్ట్రంలో మే 13న జరగనున్న పార్లమెంటు ఎన్నికలకు సోమవారం సాయంత్రం మూడు గంటలకు నామినేషన్ల ఉపసంహరణ పర్వం ముగిసింది. 17 స్థానాలకుగాను 525 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
లోక్సభ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ముగిశాక ఊహించని విధంగా అభ్యర్థులు భారీ సంఖ్యలో బరిలో నిలిచారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రెండు పార్లమెంట్ స్థానాల్లో కలిపి 50 మంది అభ్యర్థులు పోరులో ఉన్నారు. మహబూబ
లోక్సభ ఎన్నికలకు (Lok Sabha Elections) మరికొన్ని గంటల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుంది. రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు 893 మంది నామినేషన్లు దాఖలు చేశారు.
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఈ నెల 18న మొదలైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ చివరి అంకానికి చేరుకున్నది. ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి మొత్తం 42 మంది అభ్యర్థు
లోకసభ ఎన్నికల్లో తొలి అంకం పూర్తయింది. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన శుక్రవారంతో ముగిసింది. నిజామాబాద్ లోక్సభకు దాఖలైన దరఖాస్తుల్లో పది మందివి తిరస్కరణకు గురికాగా, 32 మంది బరిలో ఉన్నారు. జహీరాబాద్లో 18 నా�
లోక్సభ ఎన్నికల నామినేషన్ల పరిశీలనలో భాగంగా నాగర్కర్నూల్ బీఎస్పీ అభ్యర్థి మంద జగన్నాథం, వరంగల్ ఇండిపెండెంట్ అభ్యర్థి బాబూమోహన్ నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.
వరంగల్ లోక్సభ నియోజకవర్గం నుంచి నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థుల్లో పది మంది నామినేషన్లను ఎన్నికల అధికారు లు తిరస్కరించారు. మొత్తం 58లో పది మంది అభ్యర్థుల నామినేషన్లు రిజెక్ట్ అయినట్లు ప్రకటించారు.