రాష్ట్రంలో పురపాలక ఎన్నికల నగారా మోగడంతో తొలిరోజే నామినేషన్ల పర్వం ఊపందుకున్నది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) 2026 మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ను బుధవారం విడుదల చేసిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా
మేడారం మహా జాతర జరిగే తేదీల్లోనే మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్లు స్వీకరించడం సరికాదని టీఎస్ జీసీసీ మాజీ చైర్మన్ అభిమాన్ గాంధీనాయక్ తెలిపారు. ప్రభుత్వ నిర్ణయం గిరిజనులపై చిన్నచూపేనని మంగళవారం ఒక �
Nitin Nabin Files Nomination | బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ ముగింపు దశకు చేరుకున్నది. ఈ పార్టీ సీనియర్ నేత నితిన్ నవీన్కు మద్దతుగా 37 సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలయ్యాయి.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా తొలి విడుతలో ఎన్నికలు నిర్వహించే గ్రామాల్లో ప్రచారం మంగళవారం సాయంత్రంతో ముగిసింది. మరోవైపు మూడో విడుత ఎన్నికలు నిర్వహించే గ్రామాల్లో నామినేషన్ల ఉపసంహరణ కూడా పూర్తయ
ఇబ్రహీంపట్నం డివిజన్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు మంగళవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో అన్నిపార్టీల్లో ఆందోళన మొదలైంది. అదేంటంటే.. ప్రతి పార్టీ నుంచి ఆయా గ్రామాల్లో నాలుగు నుంచి ఐదుగురు అభ్యర్థులు బరిలో ఉ�
తమ వార్డులో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదని నామినేషన్లు, ఓట్లు వేసేది లేదంటూ శుక్రవారం బజార్హత్నూర్ మండలంలో గిర్నూర్ గ్రామపంచాయతీ పరిధిలోని అనుబంధ గ్రామమైన కొత్తపల్లి ప్రజలు నిరసన తెలిపారు.
గ్రామ పంచాయతీ ఎన్నికలకు శుక్రవారంతో నామినేషన్ల పర్వం ముగిసింది. కాగా, మూడో విడతకు సంబంధించి చివరి రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. రాత్రి వరకు నామినేషన్లను దాఖలు చేసేందుకు అభ్యర్థులు క్యూలో నిల్చున�
రాష్ట్రంలో తొలి విడత పంచాయతీ ఎన్నికల్లోత్రిముఖ పోటీ నెలకొన్నది. 3,836 పంచాయతీలకు 13,127 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో నిలిచారు. పోలింగ్ జరిగే 27,960 వార్డుల్లో 67,893 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఐదు పంచాయతీల్ల�
సర్పంచ్ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. అభ్యర్థుల మధ్య సయోధ్య కుదిర్చి పంచాయతీలను ఏకగ్రీవం చేయడం రాజకీయ పార్టీల పెద్దలకు కష్టంగా మారుతున్నది. 2019లో జరిగిన మొదటి విడుత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 18 గ్రామ�
కాంగ్రెస్ను గెలిపిస్తే అవినీతికి లైసెన్స్ ఇచ్చినట్లేనని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. కాం గ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేండ్లు అవుతున్నా