రాష్ట్రంలోఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో ఆసక్తికరమైన చర్చ సాగుతున్నది. ప్రస్తుతం శాసనసభలో పార్టీల బలాబలాలను పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీకి 3, బీఆర్ఎస్ పార్టీకి ఒకటి చొప్పున మొత్తం నాలుగు
రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. కరీంనగర్ (గ్రాడ్యుయేట్, టీచర్), నల్లగొండ టీచర్ నియోజకవర్గాల నుంచి మొత్తం 90 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్టు సీఈవో తెలంగాణ �
రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఘట్టం సోమవారం ముగిసింది. చివరి రోజు కావడంతో దరఖాస్తులు వెల్లువెత్తాయి. అత్యధికంగా కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ గ్రాడ్యుయేట
రాష్ట్రంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోరు తారాస్థాయికి చేరింది. నామినేషన్ల స్వీకరణ గడువు సోమవారంతో ముగిసింది. ఇక నామినేషన్ల పరిశీలన, ప్రచారం, పోలింగ్, కౌటింగ్ ఘట్టాలు మిగిలాయి. అయితే టీచర్ ఎమ్మెల్సీ
వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం ఈ నెల 3నుంచి ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ సోమవారం ముగిసింది.
కరీంనగర్- మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల నామినేషన్ల జాతర సోమవారం ముగిసింది. చివరి రోజూ హోరెత్తింది. సోమవారం గ్రాడ్యుయేట్ స్థానానికి 51 మంది, టీచర్ స్థానా
కరీంనగర్-నిజామాబాద్-మెదక్-ఆదిలాబాద్ శాసనమండలి ఉపాధ్యాయ, పట్టభద్రుల స్థానానికి శుక్రవారం పలువురు అభ్యర్థులు అట్టహాసంగా నామినేషన్లు దాఖలు చేశారు. ఉమ్మడి నాలుగు జిల్లాల నుంచి వేలాదిగా తరలివచ్చిన తమ �
స్థానిక సంస్థల ఎన్నికలకు అంతా సిద్ధమవుతున్నది. అధికార యంత్రాంగం.. రాజకీయ పార్టీలు వారి పనుల్లో బిజీ అయ్యాయి. జిల్లాలో బ్యాలెట్ పేపర్ల ముద్రణ ఇప్పటికే పూర్తయింది. వార్డుల వారీగా ఓటరు జాబితా తయారు చేస్తు�
వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఘట్టం మొదలైంది. సోమవారం ఎన్నికల రిటర్నింగ్ అధికారి, నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నోటిఫికేష�
MLC Nominations | మెదక్- నిజామాబాద్-కరీంనగర్- ఆదిలాబాద్ జిల్లాల గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు సోమవారం నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. తొలి రోజే తొమ్మిది మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.
రాష్ట్రంలో రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు (MLC Elections) ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. వెంటనే నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభమైంది. ఈ నెల 10వ తేదీ వరకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల గడువు మంగళవారంతో ముగియగా, రెండు ప్రధాన రాజకీయ కూటముల నుంచి 150 మందికిపైగా రెబల్స్ బరిలోకి దిగారు. బీజేపీ నేతృత్వంలోని మహాయుతి, కాంగ్రెస్ నాయకత్వంలోని ఎంవీఏ కూట�