కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో పంచాయతీ పోరు రసవత్తరంగా మారుతున్నది. తొలి విడుత ఎన్నికల్లో బరిలో నిలిచేదెవరో తేలిపోయింది. బుధవారం మధ్యాహ్నం మూడు గంటల తర్వాత అధికారులు తుది జాబితాను ప్రకటించారు. నామినేషన్ల స�
రాష్ట్రంలో తొలి విడత పంచాయతీ ఎన్నికల ప్రచార హోరు మొదలైంది. బుధవారం మధ్యాహ్నం 3 గంటల్లోపు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితా ప్రకటించారు. వారికి ఎన్నికల గుర్తులు కూడా కేటాయ
రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) కార్యాలయం తీరు తీవ్ర విమర్శలకు తావిస్తున్నది. ఇటీవలి పరిణామాలు చూస్తుంటే కార్యాలయంలో గందరగోళం, పారదర్శకత లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. ఎన్నికల నిర్వహణలో కీలకంగ
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం నేరెళ్లలో సర్పంచ్ అభ్యర్థులు వింత ప్రచా రం చేస్తున్నారు. సర్పంచ్గా గెలిపిస్తే గ్రామస్థులకు కోతుల బెడద లేకుండా చేస్తామని హామీ ఇవ్వడమే కాదు అప్పుడే రంగంలోకి దిగిపోయారు.
మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఝాన్సీలింగాపూర్లో సర్పంచ్ ఎన్నికల్లో తండ్రీకొడుకు పోటీపడుతున్నారు. గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మానెగల్ల రామకిష్టయ్య సర్పంచ్ అభ్యర్థిగా మొదటి రోజునే నామినేషన్ ద�
సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మం డలం లింగాపూర్ సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ మద్దతు తో రిటైర్డ్ ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మారెడ్డి నారాయణరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.
పంచాయతీ ఎన్నికల కోసం వేసిన నామినేషన్లను గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం గోట్లపల్లిలో బుధవారం ఉదయం వెలుగుచూసింది. గోట్లపల్లి, హన్మాపూర్, గిర్మాపూర్, �
పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మూడో దశ నామినేషన్ల ప్రక్రియ బుధవారం మొదలైంది. ఈ విడతలో భద్రాద్రి జిల్లాలోని ఏడు మండలాల్లో ఉన్న 155 పంచాయతీలకు, 1,330 వార్డులకు ఈ నెల 17న ఎన్నికలు జరుగనున్నాయి. ఇందుకోసం బుధవారం మొదలైన �
Panchayat Elections | శివ్వంపేట మండలంలోని మొత్తం 37 గ్రామపంచాయతీలు, 312 వార్డ్ సభ్యుల స్థానాలకు పోటీ జరుగుతోంది. ఈ నేపథ్యంలో అధికారులు 10 ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి నామినేషన్ ప్రక్రియను వేగవంతం చేశారు.
రెండో విడుత స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పర్వం మంగళవారం ముగిసింది. గత రెండ్రోజుల్లో అంతంగానే నామినేషన్లు రాగా, చివరి రోజున భారీగా దాఖలయ్యాయి. అభ్యర్థులు పోటెత్తడంతో ఆయా కేంద్రాలు కిటక�
కాంగ్రెస్ ప్రభుత్వంతో జనం విసిగి శాపనార్థాలు పెడుతున్న తరుణంలో వచ్చిన సర్పంచ్ ఎన్నికల్లో ఎంతటి ఘోర పరాజయం ఎదురవుతుందో అనే భయం ఆ పార్టీ నాయకులను వెంటాడుతోంది. మరోపక్క గ్రామాల్లో గుం పులు, గ్రూపుల పంచా�
కొల్లాపూర్ నియోజక వర్గంలో రెండో దఫా నామినేషన్ల ముగింపు రోజైన మంగళవారం సర్పంచ్, వార్డ్ మెంబర్ స్థానాలకు నామినేషన్లు వేసేందుకు నామినేషన్ కేంద్రాలకు అభ్యర్థులు భారీ ఎత్తున తరలివచ్చారు.
Bigg Boss 9 | బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఇప్పుడు కీలక దశలోకి అడుగుపెట్టింది. 13వ వారం ప్రారంభమయ్యే సరికి హౌస్లో ఎనిమిది మంది కంటెస్టెంట్లు మాత్రమే మిగిలి ఉన్నారు.