రాష్ట్రవ్యాప్తంగా రెండో రోజూ లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల పర్వం కొనసాగింది. శుక్రవారం నాడు 57 నామినేషన్లు 69 సెట్లతో దాఖలయ్యాయని సీఈవో వికాస్ రాజ్ వెల్లడించారు.
వరంగల్, మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గాలకు రెండో రోజు శుక్రవారం ఏడు నామినేషన్లు దాఖలయ్యాయి. వరంగల్లో ముగ్గురు, మహబూబాబాద్లో నలుగురు అభ్యర్థులు నామినేషన్లు వేశా రు.
లోక్సభ ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల పర్వం గురువారం నుంచి ప్రారంభమవుతున్నది. రంగారెడ్డి జిల్లాలో చేవెళ్ల పార్లమెంటు స్థానానికి సంబంధించి రాజేంద్ర నగర్లోని తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటుచ�
పార్లమెంట్ ఎన్నికల్లో కీలకమైన మొదటి అంకం రేపటి నుంచే మొదలు కాబోతున్నది. కేంద్ర ఎన్నికల సంఘం ముందుగా ప్రకటించిన షెడ్యూల్ మేరకు గురువారం ఎన్నికల నోటిఫికేషన్ రాబోతున్నది.
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 18వ తేదీ గురువారం నుంచి నామినేషన్ల స్వీకరణకు ఐడీవోసీలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు.
లోక్సభ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు అన్ని రాజకీయపార్టీలు పూర్తి సహకారం అందించాలని వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ పీ ప్రావీణ్య కోరా�
Dimple Yadav | ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ సతీమణి, సమాజ్వాది పార్టీ నాయకురాలు డింపుల్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. యూపీలోని మెయిన్పురి లోక్సభ స్థానం నుంచి ఆమె నామినేషన్ వేశారు. మెయిన్
షెడ్యూల్ ప్రకారం ఖమ్మం ఎంపీ స్థానానికి ఈ నెల 18వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో గుర్తింపు