మే 13వ తేదీన జరిగే లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ గురువారంతో ముగిసిం ది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి నేటి వరకు 23 మంది అభ్యర్థులు 42 నామినేషన్లను దాఖలు చేశారు.
ఇప్పటికే లోక్సభ ఎన్నికల హడావుడి కొనసాగుతుండగా నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నికకు నగారా మోగింది. ఇక్కడ ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్న పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా గ
కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల పర్వం గురువారం నాటితో ముగిసింది. ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి ఈ నెల 18 నుంచి నామినేషన్లు స్వీకరించారు.
పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల అంకానికి తెరపడింది. ఈ నెల 18న మొదలైన స్వీకరణ ప్రక్రియ, గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. చివరి రోజు జాతరలా సాగింది.
లోక్ సభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ గురువారం ముగిసింది. నల్లగొండ పార్లమెంట్ స్థానానికి సంబంధించి 57 మంది అభ్యర్థులు 114 సెట్లతో నామినేషన్లు దాఖలు చేశారు. పలుపార్టీలు, పలువురు స్వతంత్రులు నామ
Nominations | ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల(General election) నామినేషన్ల గడువు ముగిసింది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరుగుతున్న విషయం తెలిసిందే.
ఖమ్మం లోక్సభ నియోజకవర్గానికి నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. మంగళవారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రామసహాయం రఘురాంరెడ్డికి చెందిన రెండు సెట్ల నామినేషన్ పత్రాలను ఆ పార్టీ నాయకులు మద్దినేని స్�
పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియలో భాగంగా శనివారం మూడోరోజు 4 నామినేషన్లు దాఖలయ్యాయి. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి ఇప్పటికే నలుగురు అభ్యర్థులు నామినేషన్ వేయగా, తా�
రాష్ట్రవ్యాప్తంగా రెండో రోజూ లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల పర్వం కొనసాగింది. శుక్రవారం నాడు 57 నామినేషన్లు 69 సెట్లతో దాఖలయ్యాయని సీఈవో వికాస్ రాజ్ వెల్లడించారు.
వరంగల్, మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గాలకు రెండో రోజు శుక్రవారం ఏడు నామినేషన్లు దాఖలయ్యాయి. వరంగల్లో ముగ్గురు, మహబూబాబాద్లో నలుగురు అభ్యర్థులు నామినేషన్లు వేశా రు.