ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ (MLC) స్థానాలకు ఉప ఎన్నికల (By Elections) నోటిఫికేషన్ విడుదలైంది. రెండు సీట్లకూ విడివిడిగానే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అసెంబ్లీ కార్యాలయం వేర్వేరుగానే నోటిఫికేషన్ల�
తెలంగాణలోని ఆరు జిల్లాల పరిధి.. 11 డివిజన్లలో విస్తరించి ఉన్న సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్లో ఈ నెల 27న గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికలు జరగబోతున్నాయి. 13 కార్మిక సంఘాలు పోటీ పడుతున్నాయి.
Telangana | నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన అనంతరం రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో మొత్తం 2,290 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు బుధవారంతో ముగిసింది.
శాసనసభ ఎన్నికలకు సంబంధించి మరో కీలక ఘట్టం ముగిసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బరిలో నిలిచిన అభ్యర్థుల లెక్క బుధవారం తేలింది. ఈ నెల 3వ తేదీ నుంచి అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కాగా.. �
త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల ఉపసంహరణ పర్వం ముగిసింది. బుధవారం నాటికి 31 మంది అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 173 మంది బరిలో నిలిచా
Minister Malla Reddy | మేడ్చల్ నియోజకవర్గ అభ్యర్థిగా మంత్రి చామకూర మల్లారెడ్డి నామినేషన్ను ఈసీఐ మార్గదర్శకాల ప్రకారమే ఆమోదించినట్టు ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజేశ్కుమార్ తెలిపారు. నామినేషన్ల తర్వాత మల్లార�
స్క్రూటినీ అనంతరం రాష్ట్రవ్యాప్తంగా 606 నామినేషన్లను తిరస్కరించినట్టు ఎన్నికల కమిషన్ మంగళవారం ప్రకటించింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు 119 నియోజకవర్గాల నుంచి మొత్తం 3,504 నామినేషన్లు దాఖలయ్యాయి.
కామారెడ్డి జిల్లాలోని మూడు నియోజకవర్గంలో 95 నామినేషన్లు వేసినట్లు కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కామారెడ్డి నియోజకవర్గంలో 58 నిమినేషన్లు వేయగా ఆరు రిజెక్ట్ అయ్యాయని తెలిపారు
అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం తుది దశకు చేరుకున్నది. సోమవారం నామినేషన్ల పరిశీలన పూర్తయింది. ఉమ్మడి జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 428 మంది అభ్యర్థులు 745 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు
వరంగల్, హనుమకొండ జిల్లాల్లో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ సోమవారం పూర్తయింది. వరంగల్ తూర్పు నియోజకవర్గ నామినేషన్లను రిటర్నింగ్ అధికారి షేక్ రిజ్వాన్ బాషా పరిశీలించారు. 37 మంది అభ్యర్థులు నామినేషన్ల�
Scrutiny of Nominations | తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి వివిధ పార్టీల అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లను అధికారులు స్క్రూటినీ చేయనున్నారు. మొత్తం 119 నియోజవర్గాల్లో దాఖలైన నామినేషన్లను ఆయా నియోజకవర్గాల రిటర�
అసెంబ్లీ ఎన్నికల కోసం నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. జిల్లాలోని దుబ్బాక, సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్ నియోజకవర్గాల్లో మొత్తం 224 మంది అభ్యర్థులు.. 320 నామినేషన్లు దాఖలు చేశారు. చివరి రోజు పెద్ద సంఖ్యలో నా
శాసనసభ ఎన్నికల ఘట్టంలో నామినేషన్ల దాఖలు పోటెత్తాయి. హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఏడు రోజుల్లో మొదటి ఐదు రోజులు నామమాత్రంగా నామినేషన్లు పడగా.., చివరి రెండు రోజులు పోటెత్తాయి.