ఎవరెన్ని ఎత్తులు వేసినా, దివంగత ఎమ్మెల్యే, తన తండ్రి సాయన్న ఆశీస్సులు, ప్రజల ఆశీర్వాదంతో కంటోన్మెంట్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి లాస్యనందిత స్పష్టం చేశారు.
అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా గురువారం మెదక్ జిల్లాలో మొత్తం 17 నామినేషన్లు వేశారు. మెదక్ నియోజకవర్గంలో ఆరుగురు అభ్యర్థులు 9 నామినేషన్లు, నర్సాపూర్ నియోజకవర్గంలో ఏడుగురు అభ్యర్థులు 8 నామినేషన్లు దాఖలు చ�
అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల పర్వం ఊపందుకున్నది. ఆరు రో జులుగా మందకొడిగా దాఖలు కాగా.. గురువారం మంచి ముహూర్తం ఉండడంతో నామినేషన్లు వె ల్లువెత్తాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, అభ్యర్థు లు అట్టహాసంగా దాఖలు చేశారు.
BRS | హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ అభ్యర్థులు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు. ఏకాదశి మంచిరోజు కావడంతో బీఆర్ఎస్ అభ్యర్థులు ఎక్కువ శాతం గురువారం నామినేషన్ దాఖలు చేయడానికి ప్రాధాన్యత �
బీఆర్ఎస్ అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి (Kotha Prabhakar Reddy) దుబ్బాకలో (Dubbak) నామినేషన్ దాఖలు చేశారు. సికింద్రాబాద్ యశోధ హాస్పిటల్ నుంచి అంబులెన్సులో దుబ్బాకకు చేరుకున్న ఆయన.. వీల్ చైర్లో వెళ్లి ఆర్వో కా�
తాండూరులో అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల పర్వం కొనసాగుతున్నది. ఐదు రోజుల్లో 12 మంది అభ్యర్థులు 13 సెట్ల నామపత్రాలను దాఖలు చేసినట్లు తాండూరు ఎన్నికల అధికారి శ్రీనివాస్రావు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా పలువురు బీఆర్ఎస్ అభ్యర్థులు బుధవారం నామినేషన్లు దాఖ లు చేశారు. తొలుత నామినేషన్ పత్రాలకు దేవాలయాల్లో పూజలు నిర్వహించారు. పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రజలతో ర్యాలీలు నిర్వహించి ఎన్
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలువురు బీఆర్ఎస్ అభ్యర్థులు బుధవారం అట్టహాసంగా నామినేషన్లు దాఖలు చేశారు. ముందుగా కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాల్లో పూజలు చేసి, వేలాది మంది అభిమానులు, కార్యకర్తల మధ్య నియోజకవర్�
శాసనసభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రాజకీయ పార్టీలు వ్యూహాలకు పదును పెంచాయి. పోలింగ్కు సమయం దగ్గర పడుతున్నా కొద్దీ ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ప్రజాక్షేత్రంలో విమర్శనాస్ర్తాలు సంధిస్తున్నారు.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నామినేషన్ల పర్వం కొనసాగుతున్నది. నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి ఆదివారం మినహా మిగతా రోజుల్లో ఆయా నియోజకవర్గాల్లో నామినేషన్లు దాఖలు చేస్తున్నారు.