Labana Lambadis | షెడ్యూల్ తెగల కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద మొత్తంలో నిధులు కేటాయించి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్న బీఆర్ఎస్ సర్కారుకే తమ పూర్తి మద్దతు ఉంటుందని లబానా (కాయితీ) లంబాడీలు(Lab
అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన మూడోరోజు నల్లగొండ చౌరస్తాలోని సర్కిల్-6 డీసీ కార్యాలయం వద్ద మలక్పేట నియోజకవర్గ నామినేషన్ కేంద్రం-58 ఏసీ లో మూడోరోజు నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి.
శాసనసభకు జరిగే ఎన్నికలకు హైదరాబాద్ జిల్లాలో సోమవారం 25 మంది అభ్యర్థులు 27 నామినేషన్లు దాఖలు చేయగా.. మొత్తం 47 నామినేషన్లు, 42 మంది దాఖలు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్రోస్ �
అసెంబ్లీ ఎన్నికల్లో తొలి అంకమైన నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్నది. పోటీ చేస్తున్న అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే.. ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలని,
అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల నామినేషన్ల దాఖలు ప్రక్రియ రెండో రోజైన శనివారమూ కొనసాగింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండోరోజు 14 నామినేషన్లు దాఖలయ్యాయి.
ఆదిలాబాద్, బోథ్ శాసన సభ నియోజకవర్గాలకు రెండో రోజు శనివారం నామపత్రాలు దాఖలు కాలేదని జిల్లాఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఆదివారం సెలవు అయినందున నామినేషన్లు స్వీకరించబడవని తెలిపారు
ఉమ్మడి మహబూబ్గర్ జిల్లాలో నామినేషన్ల పర్వం మందకోడిగా సాగుతోంది. రెండో రోజు ఏడుగురు నామినేషన్లు దాఖలు చేశారు. జడ్చర్ల నియోజకవర్గం నుంచి ఓ ట్రాన్స్జెండర్ నామినేషన్ వేయడం చర్చనీయాంశమైంది.
బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) సిద్దిపేట జిల్లా కోనాయిపల్లి వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. వెంకన్న సన్నిధిలో నామినేషన్ పత్రాలతో ప్రత్యేక పూజలు చేశారు.
నామినేషన్ల ప్రక్రియ మొదలు కావడంతో క్షేత్ర స్థాయిలో పోలీస్ సిబ్బంది తీసుకోవాల్సిన బందోబస్తు జాగ్రత్తలపై శుక్రవారం రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ సిబ్బందికి ఆన్లైన్లో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించ�
ఉమ్మడి జిల్లాలో శుక్రవారం నామినేషన్ల పర్వం మొదలైంది. ఈనెల 10వ తేదీ వరకు నామినేషన్ల ఘట్టం పూర్తి కానున్నది. తొలిరోజు ఉమ్మడి జిల్లాలో ఆరుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.
అసెంబ్లీ ఎన్నికలకు నోటి ఫికేషన్ జారీ కావడంతోపాటు నామినేషన్ల ప్రక్రియ షురూ అయ్యింది. జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ నియోజకవర్గాలకు సంబంధించి తొలిరోజు ఐదు నామినేషన్లు దాఖలయ్యాయి.
అసెంబ్లీ ఎన్నికలకు శుక్రవారం నామినేషన్ల పర్వం షురూ అయ్యింది. తొలి రోజు ఒక నామినేషన్ కూడా దాఖలుకాలేదు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ ప్రక్రియ 10వ తేదీ వరకు కొనసాగనుండగ�
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు (Telangana Assembly Elections) నోటిఫికేషన్ను కేంద్ర ఎన్నికల సంఘం (EC) విడుదలచేసింది. దీంతో నామినేషన్ల (Nominations) ప్రక్రియ కూడా షురూ అయింది.