ఉమ్మడి జిల్లాలో కంటి వెలుగు శిబిరాలు నిర్విఘ్నంగా సాగుతున్నాయి. శిబిరాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. శిబిరాలకు వచ్చిన వారికి పరీక్షలు నిర్వహిస్తూ అవసరమైన వారికి కళ్లద్దాలు, మందులను పంపిణీ �
తొమ్మిదేండ్లలో సంక్షేమ ఫలాలు అందని ఇల్లు లేదని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. మద్నూర్ మండలం పెద్ద తడ్గూర్లో మంగళవారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ.. అందరూ సంతోషంగా ఉండాలన్�
ప్రస్తుత పోటీ ప్రపంచంలో సర్కారు కొలువు వచ్చిందంటే జీవిత కల నెరవేరినట్లే. ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం వస్తే కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు ఉండవు. అలాంటిది ఓ పేద కుటుంబంలో ముగ్గురికీ సర్కారు కొలువులు రావడం వి
గిరిజనులు నివసించే తండా అనగానే అడవిలో దొరికే కట్టెలతో నిర్మించుకున్న గుడిసెలు, రేకుల ఇండ్లు అని ఊహించుకుంటాం. కానీ ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డాక తండాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం �
బీఆర్ఎస్ పార్టీ విస్తరణలో భాగంగా మరో మారు మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో ఈ నెల 24న భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు బోధన్ ఎమ్మెల్యే మహమ్మద్ షకీల్ తెలిపారు. ఛత్రపతి శంభాజీ నగర్లో సభ ఏర్పాట్లపై ఆర్మూర
జిల్లాలోని పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రజాప్రతినిధులు, అధికారులు ఆదివారం ప్రారంభించారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో, వేల్పూర్ మండలంలోని మోతెలో ఏర్పాటు చేసిన ధాన�
హనుమాన్ మాలధారణ సమయంలో మంచి మిత్రులుగా మారిన ఆ యువకుల స్నేహబంధం మృత్యువులోనూ వీడలేదు. పిట్లం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మిత్రులు మృత్యువాత పడ్డారు. ఎస్సై విజయ్కొండ తెలిపిన వివరాల ప్రకారం..
బీఆర్ఎస్కు కార్యకర్తలే పట్టుగొమ్మలని, పార్టీకి వారే బలం, బలగమని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. కార్యకర్తలను తమ కుటుంబ సభ్యులుగా కంటికి ర
Minister Harish Rao | నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి సంబంధించి ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అనారోగ్యంతో ఆస్పత్రికి వచ్చిన ఓ రోగిని అతని సహాయకులు రెండు కాళ్లు పట్టుకుని లాక్కెళ్తున్నట్లుగా ఉన�
Nizamabad | నిజామాబాద్ ప్రభుత్వ దవాఖానలో రోగిని సహాయకులు కాళ్లు పట్టుకుని లాక్కెళ్లిన దృశ్యాలు వైరల్ కావడం పట్ల ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రతిమారాజ్ స్పందించారు. ఆస్పత్రికి వచ్చిన రోగి పట్ల సిబ్బంది నిర్
భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఉమ్మడి జిల్లాలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటాలు, విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అంబేద్కర్ �
ఉమ్మడి జిల్లా లో కంటి వెలుగు కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తున్నది.18 ఏండ్లు దాటిన ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేసుకోవాలని అవగాహన కల్పించడంతో శిబిరాలు సందడిగా మారుతున్నాయి.
రాష్ట్రంలోని అన్ని మతాల ను బీఆర్ఎస్ ప్రభుత్వం సమానంగా ఆదరిస్తున్నది. ప్రధాన పండుగలను అధికారికంగా నిర్వహిస్తున్నది. ఆయా పండుగలకు దుస్తులను పంపిణీ చేస్తున్నది. ఇందులో భాగంగా పవిత్ర రంజాన్ సందర్భంగా ఏ
భారత రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన తొమ్మిదేండ్లలోనే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని, ఇంటింటికీ సంక్షేమ ఫలాలు అందాయని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే అన్నారు. మద్నూర్ మండలంలోని లచ్చన్ గ్రామంల�
కార్యకర్తల కుటుంబాలకు భారత రాష్ట్ర సమితి అండగా ఉంటుందని, నాయకులు, కార్యకర్తలు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. రాజంపేట మండలంలోని బస్వన్నపల్లి గ్రామంలో మంగ