కార్యకర్తల కుటుంబాలకు భారత రాష్ట్ర సమితి అండగా ఉంటుందని, నాయకులు, కార్యకర్తలు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. రాజంపేట మండలంలోని బస్వన్నపల్లి గ్రామంలో మంగ
అభివృద్ధి చేయడమే భారత రాష్ట్ర సమితి అభిమతమని, కార్యకర్తలే పార్టీకి బలమని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా అన్నారు. తెలంగాణ ఉద్యమం తరహాలో రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతున్నదని వివరించారు.
ఉమ్మడి జిల్లాలో ఈ నెల 3వ తేదీ నుంచి ప్రారంభమైన పదోతరగతి వార్షిక పరీక్షలు మంగళవారం ముగిశాయి. చివరి రోజు సోషల్ పేపర్ పరీక్ష నిర్వహించారు. కామారెడ్డి జిల్లాలో మొత్తం 11,899 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకా�
Telangana | నిజామాబాద్ క్రైం : ప్రజల ఆస్తులతో పాటు వారికి రక్షణ కల్పించే ఓ పోలీస్ కానిస్టేబుల్.. అర్ధరాత్రి అనంతరం ఓ ఆటో డ్రైవర్ చేసిన చోరీకి సహకరించడం చర్చనీయాంశంగా మారింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని �
కార్యకర్తలే తన కుటుంబమని, వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటానని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. కార్యకర్తలకు అండగా నిలబడలేని రోజు అవసరమైతే రాజకీయాల్లోంచి తప్పకుంటానే తప్ప.. కార్యకర్తలను వ
సాధారణ రైతు కుటుంబంలో పుట్టి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానంటే సీఎం కేసీఆరే నా బలమని, బీఆర్ఎస్ కార్యకర్తలే నా బలగమని ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన�
ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బాంధవుడని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బాల్కొండ నియోజక వర్గం కమ్మర్పల్లి మండలం కోనాసముందర్లో పీఏసీఎస్ ఆధ
మురికి కూపంలా ఉన్న పల్లెలు ప్రగతి పథంలో దూసుకు పోతున్నాయనడానికి కోటగిరి గ్రామం నిదర్శనంగా నిలుస్తున్నది. తొమ్మిదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క కోటగిరి గ్రామంలోనే రూ.10 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్�
నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ దవాఖానతోపాటు మెడికల్ కళాశాలలో సూపర్ స్పెషాలిటీ సేవలందించేందుకు 29 మంది వైద్య నిపుణులు రానున్నారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఆదివారం ఒక ప్రకటన విడుద�
ప్రజా సంక్షేమమే భారత రాష్ట్ర సమితి, సీఎం కేసీఆర్ ధ్యేయమని, బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటానని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా అన్నారు. నిజామాబాద్ నగరంలోని నిర్మల హృదయ రోడ్లో 15,35,36,4
కార్యకర్తలకు అండగా ఉండి, తాను బతికున్నంత కాలం సేవ చేస్తానని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే అన్నారు. జుక్కల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం ఆదివారం నిర్వహించారు. మొదట గ్రామ చౌరస్తా వద్ద ఉన�
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో శుక్రవారం రాత్రి, శనివారం ఉదయం అకాల వర్షం కురిసింది. పలు మండలాల్లో పంటలు ధ్వంసమవగా.. కల్లాలు, రోడ్లపై ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది.
ఎస్సారెస్పీ లీకేజీ నీళ్ల కోసం పడ్డ ఆరాటం నుంచి 365 రోజులు కాలువలు నిండు నీటితో పారే అభివృద్ధిని బాల్కొండ నియోజకవర్గంలో సాధించుకున్నామని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేమ