నిజామాబాద్ నగర శివారులోని అర్సపల్లి వద్ద గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బోధన్ మండలం ఊట్పల్�
అభివృద్ధి వైపు దూసుకుపోవాలన్న ఆ గ్రామస్తుల వాంఛ ప్రగతిపథం వైపు నడిపించేలా చేస్తుంది. ఊరంతా ఏకమై పట్టువదలని విక్రమార్కుడిలా గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కంకణం కట్టుకున్నారు.
తెలంగాణ సాధనే ఏకైక లక్ష్యంగా సరిగ్గా 22 ఏండ్ల క్రితం ఏర్పాటైన భారత రాష్ట్ర సమితికి ఇందూరు గడ్డ ఊపిరులూదింది. ఉద్యమ రథ సారథి కేసీఆర్ నాయకత్వానికి ఉమ్మడి రాష్ట్రంలో ఏకగ్రీవంగా మద్దతు తెలిపిన ఖ్యాతి ఉమ్మడ�
నిజామాబాద్ జిల్లాలో కురిసిన వర్షాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు రిజర్వాయర్లోకి స్వల్పంగా ఇన్ఫ్లో వచ్చి చేరుతున్నదని ఏఈఈ రవి తెలిపారు. 2,748 క్యూసెక్కుల వరద వచ్చి చేరిందని పేర్కొన్నారు.
Road Accident | నిజామాబాద్ జిల్లా కేంద్రం శివారులో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ప్రమాదంలో మరో ఎనిమిదికి గాయాలయ్యాయి.
వడగండ్ల వాన.. రైతుకు కన్నీళ్లనే మిగిల్చింది. ఉమ్మడి జిల్లాలో సోమ, మంగళవారాల్లో కురిసిన అకాల వర్షం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. కామారెడ్డి జిల్లాలో 31 వేల ఎకరాలు, నిజామాబాద్ జిల్లాలో 10 వేల ఎకరాల్లో పంట నష్ట�
తెలంగాణ యూనివర్సిటీలో నడుస్తున్న ‘గుప్తా’ధిపత్యానికి పాలక మండలి చెక్ పెట్టింది. ఈ మేరకు హైదరాబాద్లో బుధవారం జరిగిన ఈసీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వీసీ రవీందర్గుప్తా మాటను ఎవ్వరూ వినొద్�
రేపు హైదరాబాద్ (Hyderabad), రంగారెడ్డి (Rangareddy) జిల్లాల్లో వానలు పడుతాయని, మహబూబ్నగర్ (Mahabubnagar), మెదక్ (Medak) జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
పశ్చిమ విదర్భ నుంచి మరఠ్వాడ మీదుగా దక్షిణ కర్ణాటక వరకు విస్తరించిన ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మరో 4 రోజులు ఓ మోస్తరు వర్షాలు (Rains) కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (IMD-Hyderabad) తెలిపింది.
నిజామాబాద్ (Nizamabad) జిల్లాలోని పలు మండలాల్లో రాత్రి భారీ వర్షం (Rain) కురిసింది. డిచ్పల్లి, ఇందల్వాయి, ధర్పల్లి, జక్రాన్పల్లి మండలాల్లో భారీ వాన కరిసింది. దీంతో అకాల వర్షానికి పలుగ్రామాల్లో పంటలు దెబ్బతిన్నా�
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కంటి వెలుగు శిబిరాలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో బుధవారం 1063 మందికి నేత్ర పరీక్షలు నిర్వహించారు. కామారెడ్డి జిల్లాలో 44 బృందాలతో 4,947 మందికి పరీక్షలు చేసినట్లు డీఎంహెచ్వో లక్ష�
Kamareddy | సుపరిపాలన అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పాలనావికేంద్రీకరణకు పెద్దపీట వేస్తున్నది. ఇందులో భాగంగానే కామారెడ్డి జిల్లాలో కొత్తగా మరో మండలాన్ని ఏర్పాటు చేసింది. మా చారెడ్డి మండల పరిధిలోని పా�
జాతి సంపద బాలలే..బాల్యం ఎలాంటి ఒడిదొడుకుల్లేకుండా ఎదగాలి. ఉజ్వల భవితకు ఈ దేశంలోనే పునాది పడాలి. క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. పేదరికం కారణంగా పనులకు వెళ్లాల్సిన పరిస్థితి. బాల్య వ�
ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులు ఇక నుంచి సరికొత్త యూనిఫాంలలో మెరిసి పోనున్నారు. ఇప్పటివరకు ఉన్న యూనిఫాం డిజైన్లను విద్యాశాఖ మార్చింది. నూతన రంగులు, డిజైన్లతో కూడిన దుస్తులను రూపొందించింది. వచ్చే వి�