MLC Kavitha | ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అద్భుతంగా పనిచేస్తున్నారని ఎమ్మెల్సీ కవిత ప్రశంసించారు. ఆర్మూర్ నియోజకవర్గంలో జీవన్ రెడ్డి మీద ఎవరైనా పోటీ చేయాలనుకుంటే మైసమ్మ ముంగట మేకపోతును కట్టేసినట్టే అవుత�
MLC Kavitha | తెలంగాణ ప్రజల కోసం శ్రమిస్తున్న నమస్తే తెలంగాణ పేపర్ చదవాలని, టీ న్యూస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని ఎమ్మెల్సీ కవిత సూచించారు.
తెలంగాణ యూనివర్సిటీ వ్యవహారం రోజురోజుకూ ముదురుతుండడంతో ప్రభుత్వం స్పం దించింది. వీసీ ప్రొఫెసర్ రవీందర్ గుప్తాకు కళ్లెం వేసింది. ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న వీసీ తీరుతో మిగిలిన యూనివర్సిటీల్లో వ్య
Telangana University | తెలంగాణ విశ్వవిద్యాలయంలో గందరగోళం కొనసాగుతున్నది. రిజిస్ట్రార్ కుర్చీ చుట్టూ జరుగుతున్న రాజకీయంతో యూనివర్సిటీ పరువు బజారున పడుతున్నది. వీసీ రవీందర్ వచ్చి నిండా రెండేండ్లు కూడా పూర్తి కాలేద�
గ్రామీణ ప్రాంతాల్లో నైపుణ్యం కలిగిన క్రీడాకారుల్లో దాగిఉన్న ప్రతిభను వెలికి తీయాలనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో చీఫ్ మినిస్టర్ కప్-2023 (CM cup-2023) క్రీడా పోటీలను నిర్వహిస్తున్నదని మంత్రి వేముల ప్ర
Nizamabad | ఆమె అతడిని నమ్మింది. మనసారా ప్రేమించింది. ప్రియుడు ఓ మోసగాడు అని గ్రహించలేకపోయింది. పెళ్లి ప్రస్తావన తెచ్చేసరికి ముఖం చాటేస్తున్నాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువతి ఆత్మహత్
మెదక్ (Medak) జిల్లాలోని నార్సింగ్ మండలం మల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. ఆదివారం ఉదయం మల్లూరు వద్ద జాతీయరహదారిపై వేగంగా దూసుకొచ్చిన కారును అదుపుతప్పి ఆటోను ఢీకొట్టింది. దీంతో అందులో ఉన్న న�
ఇచ్చిన మాట ప్రకారం కొద్ది రోజుల క్రితమే కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా వీఆర్ఏలకు తీపి కబురు అందించింది. రాష్ట్ర వ్యాప్తంగా పని చేస్తున్న వీఆర్ఏలను త్వరలోనే క్రమబ�
మైనార్టీల అభ్యున్నతికి కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మహ్మద్ ఇంతియాజ్ ఇసాక్ అన్నారు. శుక్రవారం ఆయన అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా, మైన�
నిజామాబాద్ నగరంలోని ఆరో టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో ఉన్న ఆటోనగర్లో గురువారం రెండిండ్లలో చోరీ జరిగింది. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు, బాధితులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్న�
ఉమ్మడి నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో పలు చోట్ల భారీ వర్షం (Rain) కురుస్తోంది. బోధన్ (Bodhan), బాన్సువాడ (Banswada) నియోజకవర్గ పరిధిలో శుక్రవారం ఉదయం నుంచి ఎడతెరపిలేకుండా వానపడుతున్నది.
అకాల వర్షాలతో పంట నష్టపోయిన అన్నదాతలకు అండగా ఉంటామని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. తడిసిపోయిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని భరోసా ఇచ్చారు. మంగళవారం ఆయన మండలంలోని కొమలంచ గ్రామశివారులో అక�
ప్రజలకు దృష్టి సమస్యలను పూర్తిగా దూరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం ఉమ్మడి జిల్లాలో జోరుగా కొనసాగుతున్నది. శిబిరాలకు ప్రజలు ఉత్సాహంగా తరలివస్తున్నారు. వైద్యులు కంటి పరీక�